Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మాతభాష అమతంవంటిదని ప్రధానోపాధ్యాయులు వసంత కుమారి అన్నారు. అంతర్జాతీయ మాతభాష దినోత్సవం సందర్భంగా సోమవారం తూముకుంట మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జె వసంత కుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, వ్యాసరచన, చిత్రలేఖనం, పద్య పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, ఉపాధ్యాయులు తిరుమలేష్, ఎస్ఎంసీ చైర్పర్సన్ స్వప్న, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.