Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు జరగబోయే శ్రీ మద్రామాయణ పారాయణ దీక్షా యజ్ఞం, హనుమజయంతి కార్య క్రమాలను భక్తులం దరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయా లని ఆలయ చైర్మెన్ అశోక్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు కంచి కృష్ణ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ఇందుకు సంబంధి ంచిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిట్ట రామ్ మోహన్, లక్ష్మణ రావు, బాలేశ్వర్, సురేష్, సులోచనమ్మ, ఆలయ పూజారులు పాల్గొన్నారు.