Authorization
Wed March 19, 2025 01:49:02 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేస్ -1 అండ్ ఫేస్ -2 లలో గల శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ దివ్య నాగ సాయిబాబా, సిద్దేశ్వర స్వామి మందిరం వార్షికోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్య క్రమంలో సత్యనారాయణ రెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, హనుమంతరావు, విజయ సాయిరెడ్డి, శంకరయ్య, మురళీధర్, యాదవ్, భాస్కర్ గౌడ్, కామేష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.