Authorization
Thu April 10, 2025 11:17:29 am
- ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహాబుబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తంగా 90.40శాతం పోలింగ్ జరగగా అతి తక్కువ పోలింగ్ హైదరాబాద్ జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ జిల్లాలో 82.25శాతంగా నమోదైంది. పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను సరూర్నగర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్కు చేర్చారు. ఈనెల 16వ తేదిన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.