Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హయత్నగర్
నాగోల్ డివిజన్లో మన్సూరాబాద్, నాంచారమ్మ బస్తీలో ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వి నాయక మండపంలో ఎల్బీనగర్ డీసీ పీ వెంకటే శ్వరరావు, ఎల్బీనగర్, వనస్థలిపురం ఇన్స్పెక్టర్లు కాశి రెడ్డి, మురళికృష్ణ, ఎల్బీనగర్ అడ్మిన్ ఎస్ఐ రవికు మార్లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీ వాసులు వారిని సన్మానించారు. ఈ కార్య క్ర మంలో కం డెల వెంకటేశ్వర్లు, గంగయ్య, కేద్రి గం గన్న, ఏసు, పోలగంగన్న, సురేష్, రవి, తేజ, వెంక న్న, పురుషోత్తం, సాయిలు, గోపి, దుర్గాప్రసాద్, శ్రీను పాల్గొన్నారు.
గణేష్ మండపాల దగ్గర చెత్త బ్యాగుల పంపిణీ
డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి మంగళవారం గణేష్ మండప నిర్వహకులకు చెత్త బ్యాగులు అందజేశారు. గణేష్ మండపాల వద్ద రోజు భారీగా చెత్త ఉంటుందని అవి చెత్తబ్యాగులో వేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలన్నారు. ఎవరూ కూడా చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయొద్దన్నారు. జవానే కిషన్, సీఎఫ్ఏ వినరు, కార్పొరేటర్ మానేసూనే సిబ్బందితో కలిసి శుభోదయ కాలనీలో వర్షపు నీటికాల్వలో ఉన్న చెత్తను తొలగించారు.