Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధూల్పేట్
ఉస్మానియా ఆస్పత్రిలోని ఆర్ట్(ఏఆర్టీ) సెంటర్ను ఏయిడ్స్ సోసైటీ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతిమీనా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్తో కలిసి సెంటర్ను పరిశీలించారు. ఎయిడ్స్ రోగులకు అందిస్తు న్న చికిత్సలు, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రీతిమీనాను సూపరిటెండెంట్ డాక్టర్ నాగేందర్, ఆర్ఎంవోలు సత్కరించారు.