Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హయత్నగర్
విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై చెయ్యి చేసుకున్న కండక్టర్ను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిం చారు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 21న హయత్ నగర్లోని ఎస్ఐసీ కాలనీ దుర్గామాత ఊరే గింపు సమయంలో అక్కడ విధులు నిర్వహి ంచిన కానిస్టేబుల్పై పారంద మహిపాల్ చేయి చేసుకున్నాడు. మహిపాల్ హయత్నగర్ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.