Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటోన్మెంట్
విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రత గురించి తెలుసుకోవాలని తిరుమలగిరి ట్రాఫిక్ సీఐ రవికుమార్ విద్యార్థులకు సూచించారు. మంగళ వారం బోయినపల్లి, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా విషయాలు తెలిపేందుకు ర్యాలీ చేప ట్టారు. బాపూజీనగర్, బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ల మీదుగా ఈ ర్యాలీ కొన సాగింది. తిరుమలగిరి ట్రాఫిక్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత సూత్రాలను పాటిం చాలని తెలిపారు. అనంతరం జీవితాలను సుఖాంతం చేసుకోండి అంటూ నినాదాలు చేశారు. ప్లే కార్డులు ధరించి తెలిపారు.