Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూలోని బోధనేతర సంఘాల ఎన్నికలకు ఈనెల16న నోటిఫికేషన్ వెలువడనున్నది. ఈసారి వర్సిటీలోని అన్ని కళాశాలల్లో పోలింగ్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. గతంలో బోధనేతర ఉద్యోగుల పదవీకాలం గతేడాది డిసెంబర్ 19తో ముగిసింది. ఎన్జీవోస్ స్టాఫ్ అసోసియేషన్, 'టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయిస్ యూనియన్లలో ఒక్కొక్క యూనియన్ల్లో 9 పోస్టులు, మొత్తం 27 పదవులకు ఎన్నికలు నిర్వహిం చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.ఎన్జీవోస్ 362, టెక్నికల్ 410, ఎంప్లాయిస్ 559 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు