Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో బడంగ్పేట మున్సిపాలిటి పరిధిలోని గుర్రంగూడ గ్రామానికి చెందిన బడంగ్పేట మున్సిపాలిటి టీఆర్ఎస్ ఉపాద్యక్షులు విష్ణువర్దన్రెడ్డితో పాటు పలువురు నాయకులు కలిసి పుష్పగుచ్చం అంద చేసి శుబాకాంక్షలు తెలియచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షే మ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్లో చేరుతున్నారని తెలిపారు. మహేశ్వరం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాద్యమన్నారు.