Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ నూతన కమిటీ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు గొల్లూరి అంజయ్యను సన్మానిం చారు. ఈ సందర్భంగా గొల్లూరి అంజయ్య మాట్లా డుతూ కాలనీలోని ప్రజలందరూ కమిటీని ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయా లని సూచించారు. పెండింగ్లో ఉన్న పను లను ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభి స్తామన్నారు. కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ నూతన అధ్యక్షులు సుఖేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మలా ్లరెడ్డి, కోశాధికారి బాలయ్య, ఉపాధ ్యక్షులు అంజ య్య, రమాదేవి, సహాయ కార్యదర్శి ఆనంద్చారి, కవిత, శివరాజ్, కృష్ణవేణి, బాల్రా జుగౌడ తదితరులు పాల్గొన్నారు.