Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉప్పల్
ఉప్పల్ సబ్స్టేషన్ పరిధిలోని,,రఘవేంద్రనగర్ ఫీడర్ పరిధిలోని మరమత్తుల కారణంగా.. చెట్ల కొమ్మల తొలగింపులో భాగంగా శుక్రవారం రఘవేంద్ర కాలనీ,, మరియు బ్యాంకు కాలనీ, జిహెచ్ఎంసీ కార్యయలం , తహసీల్ధార్ కార్యలయం, కెవి 2 స్కూల్, దర్మపూరి కాలనీ, బీరప్పగడ్డ, ప్రశాంతినగర్, కాలనీలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరను నిలిపేస్తున్నట్టు ఏఈ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.