Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
అడ్డగుట్ట డివిజన్ పరిధిలో గురువారం షాన్ హైదరాబాద్-శాందర్ హైదరాబాద్ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జలమ ండలి డీజీఎం కృష్ణ మాట్లాడుతూ.. తాగు నీరు వృథా కాకుండా చూడాలని కాలనీవా సులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ యూసీడీ అధికారి రాములు, రమణ, మంగ, లక్ష్మీకాంత్, రెహ్మన్, స్వరూప, వసంత పాల్గొన్నారు.