Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
నీటిని పొదుపుగా వినియోగించాలని స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్గౌడ్ అన్నారు. గురువారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపూర్ డివిజన్ మున్సిపల్ కార్యాల యంలో వార్డు సభ్యులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో డివిజన్ సమస్యలపై చర్చించారు. ప్రతి వార్డులో తాగు నీటి సౌకర్యం, డ్రయినేజీ సమస్యలు పరిష్కరిం చాలని సభ్యులను కోరారు. అలాగే నీటిని పొదు పుగా వాడాలని, వథా చేయవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ విరాట్ అరుణ్ కుమార్, స్వాతి, పిఓ రజిని, ఫిలిప్స్ జలందర్రెడ్డి, వాటర్ వర్క్స్ రేరు చంద్రప్రకాష్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.