Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించబడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చెందిన రాష్ట్ర నాయకులు పుత్తా ప్రతాప్రెడ్డికి పలు వురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. వనస్థలిపురానికి చెందిన విశ్వకర్మ స్వర్ణకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాగిఫణి సతీష్కుమార్ ప్రతాప్రెడ్డిని ప్రత్యేకంగా శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వక ర్మ స్వర్ణకార సంఘం నాయకులు బాణాల ద్రోణచారి, పి.రమేష్చారి, జె.వినోద్చారి, కె.ప్రవీణ్చారి, వి.మోహన్చారి తదితరులు ఉన్నారు.