Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
ప్రజా సమస్యలపై నిత్యం తన కలంతో ప్రభుత్వానికి, పాలకుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంలో సీనియర్ జర్నలిస్టు వీరమల్ల లింగయ్యగౌడ్ చేసిన కృషి అభినందనీయమని 'అప్సర గ్రూప్స్' సంస్థల అధినేత సుర్వీ వెంకటేష్గౌడ్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర ్లోని అప్సర గ్రూప్స్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టు లింగయ్యగౌడ్ను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు చామకూర రాజు పాల్గొన్నారు.