Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఎట్టకేలకు రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్లను నియమించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే సెర్చ్ కమిటీ చైర్మన్గా రెవెన్యూశాఖ కార్యదర్శి ఐఏఎస్ సోమేశ్కుమార్ను నియమించినట్టు విశ్వసనీయ సమాచారం.