Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతాపూర్ డివిజన్ పరిధిలోని, రాజేంద్రనగర్లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని కోరుతూ.. మంగళవారం సీపీఐ(ఎం) కార్యదర్శి ఎర్రం శీను ఆధ్వర్యంలో ఉప కమిషనర్ కృష్ణ శేఖర్ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రం శీను మాట్లాడుతూ..ఎంతో మంది పేద ప్రజలు నివాసముండే ఇందిరానగర్, నేతాజీనగర్,కేసీఆర్నగరకు అతీసమీపంలో ఉన్న రాజేంద్రనగర్లో ఆస్పత్రి ఏర్పాటు చేయడం వల్ల పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.