Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
రోడ్డు ప్రమాదంలో కాలు ఫ్యాక్చర్ అయిన న్యూబోయినపల్లి నివాసి జోహా ఫాతిమాకి కంటోన్మెంట్బోర్డు సభ్యుడు మహేశ్వర్రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.41,500ల చెక్కును మంగళవారం బాధితురాలికి అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆపదలో ఉన్న వారికి, ప్రమాదాలకు గురైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెరోజ్, హసీన్, షేక్ షహ బుద్దీన్ పాల్గొన్నారు.