Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో పెండింగ్లోని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈఈ రాజు, డీఈ మహేష్కు మంగళవారం డివిజన్ కార్పొరేటర్ రాజ్జితేంద్రనాథ్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సాయిబృందావన్ కాలనీ నుంచి ఐస్ ఫ్యాక్టరీ వరకు రోడ్డు వేయాలని అన్నారు.