Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
కేంద్ర హౌంశాఖ సహయ మంత్రి కిషన్రెడ్డిని నాగారం మున్సిపాల్టీ నాలుగో వార్డు కౌన్సిలర్ లక్ష్మీవేణు,సహ సొసైటీ డైరెక్టర్ కొండేటి కమలమ్మ మంగళవారం కిషన్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరుఉరికి మంత్రి శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..పార్టీ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండేటి రాంరెడ్డి, నేతలు తిరు వెంగలవేణు, కోండేటి నరసింహ్మరెడ్డి, అల్లూరి శ్రీనివాస్, సర్పారాజ్, భాస్కర్,మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.