Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో కార్పొ రేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మెన్లతో మంగళవారం నిర్వహించిన పట్టణ ప్రగతి సమీక్షలో బోడుప్పల్, ఫీర్జాదిగూడ నగర కార్పొరేషన్కు చెందిన మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్కావెంకట్రెడ్డి పాల్గొన్నారు.