Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పినపాక : ప్రముఖ నటుడు ప్రభాస్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఫాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు గుదే వెంకటేశ్వర్లుకు ప్రభాస్ ఫాన్స్ మండల అధ్యక్షుడు 50 కిలోల బియ్యాన్ని, కొంత నగదును వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, జగదీష్, అశోక్,రమేష్, దేవిలాల్, నాయుడు, గుమ్మడి పవన్ తదితరులు పాల్గొన్నారు.