Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
భూస్వాముల చేతుల్లో ఉన్న వినోబాభావే భూములు గిరిజనులకు దక్కాలని పోరాటం చేసి విజయం సాధించిన నాటి భూ పోరాట యోధుడు నాగకృష్ణ శుక్రవారం కరోనాతో మృతిచెందారు. ఆయన మృతికి సీపీఐ(ఎం)తో పాటు పలు ప్రజాసంఘాలు సంతాపం తెలిపాయి. సంతాపం ప్రకటించిన వారిలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శ చలమల విట్టల్ రావు, జడ్పీటీసీ చక్కిలాల మోహన్రావు, మాలమహానాడు రాష్ట్ర నాయకులు మేకతోటి కాంతయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తడకమళ్ళ చిరంజీవి, పంతంగి వెంకటేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు.