Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండల పరథిలోని మొద్దులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రత్యేక పూజ మరియు మహాన్నదాన కార్యక్రమంల ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎల్ఎస్సీఎస్ చైర్మన్ రావు జోగేశ్వరావు పాల్గొన్నారు. వీరిని కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, సత్తుపల్లి పార్టీ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, పువాళ్ళ ఉమ, మండల ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్, పార్టీ పెద్దలు బచ్చు సత్యనారాయణ, ఎంపీటీసీ నాగమణి, ఉపసర్పంచ్ దొడ్డ శ్రీరామ్మూర్తి, శ్రీనివాసరావు, కృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.