Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ సున్నం నాగమణి
నవతెలంగాణ-ములకలపల్లి
పోడు భూముల హక్కు పత్రాలకు సంబంధించి ఎమ్మెల్యే, రాజకీయ నాయకుల జోక్యం తగదని జడ్పీటీసీ, టీపీసీసీ సభ్యురాలు సున్నం నాగమణి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మాధారంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పోడు భూముల హకు పత్రాల విషయం ఎమ్మెల్యేలకు అప్పగిస్తే రాజకీయ పునరీకీకరణ జరుగుతుందని, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, అటవీశాఖ అధికారులు, రెవెన్యూశాఖల అధికారులతో సర్వే చేయించాలని సున్నం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు