Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
శుక్రవారం ఉదయం మార్కెట్ చైర్మన్ డి.లక్ష్మి ప్రసన్న, సెక్రెటరీ ఆర్. మల్లేశం ఇల్లందు ఎక్స్ రోడ్ రైతు బజార్ను సందర్శించారు. రైతుల దగ్గర నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.రైతు బజార్లో ముఖ్యంగా బాత్ రూమ్స్ ప్రాబ్లెమ్.., వాటర్ ప్రాబ్లం...శానిటేషన్ ప్రాబ్లం గురించి అక్కడ రైతులను అడిగి తెలుసుకున్నారు. అద్దె వివరాలు ఎస్టేట్ అధికారి శ్వేతని అడగడం జరిగింది.రైతు బజార్ లో ఉన్న సమస్యల గురించి త్వరలో జేసీతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రైతులు దెగ్గరికి వెళ్లి రేట్స్ చెక్ చేయడం..., ధరలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.