Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
టీఆర్ఎస్. పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన యార్డ్ లో నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని చైర్మన్ డివి కోరారు. ఈ సమావేశానికి మండలంలోని అందరు ప్రజాప్రతినిధులు ఎంపీపీలు, మార్కెట్ కమిటీవివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీలు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గం, వివిధ గ్రామాల మన పార్టీ సర్పంచులు, గ్రామ పార్టీ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు, వార్డ్ కమిటీలు అన్ని స్థాయిల అనుబంధ సంఘాలు, వార్డుల వారిగా పార్టీ కమిటి సభ్యులు పాల్గొనాలని తెలిపారు.