Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్యెల్యే రేగా కాంతారావు, ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి శుక్రవారం పరామర్శించారు. మహబూబ్ నగర్లోని శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయన తల్లి శాంతమ్మ చిత్రపటానికి పొంగులేటి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ (78)కు గత శుక్రవారం రాత్రి ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.