Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Mon 04 Oct 02:29:53.165689 2021
వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి బలైంది. పోలీసుల కూంబింగ్తో ఈ ఘటన వెలుగులోకి రావడంతో వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అటవీ జంతువులను వేటాడితే చర్యలు తప
Mon 04 Oct 02:29:01.212004 2021
నాణ్యత లేని బతకమ్మ చీరలు అందజేస్తుండటంతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని సంపత్రావు పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలోని
Mon 04 Oct 02:28:06.86357 2021
'మహిళలంటే అపార గౌరవమనీ, వారిని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రోత్సహిస్తూ నిత్యం పొగుడుతానే తప్ప అగౌరవ పరచను' అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్
Mon 04 Oct 02:27:09.314855 2021
గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మెడ బ్రిడ్జి వద్ద
Mon 04 Oct 02:22:31.089942 2021
పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా వాసవీ ఇంజినీరింగ్ కాలేజీ పేరెంట్స్ అసోసియేషన్ చేసిన న్యాయపోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగటి నారాయణ అన్నా
Mon 04 Oct 02:19:04.795801 2021
రాష్ట్రంలో కొత్తగా 162 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 32,828 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19
Mon 04 Oct 02:15:04.617142 2021
టీఎస్ఆర్టీసీని మూసేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యికోట్ల రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారనీ, ఆ లేఖను వెం
Mon 04 Oct 02:11:17.456737 2021
హుజూరాబాద్ శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎమ్సీపీిఐ(యు) పోటీ చేస్తుందని ఆపార్టీ జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ తెలిపారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) బల
Mon 04 Oct 02:10:20.015196 2021
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికై ప్రజలు తమ సలహాలు, సమ స్యలు, సూచనలు, ఫిర్యాదు లను ట్విట్టర్ ద్వారా చేయాలని ఆసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రయాణీ
Mon 04 Oct 02:09:38.804111 2021
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర
Mon 04 Oct 02:08:43.119643 2021
స్వాతంత్య్ర సమరయోధులు, అఖిల భారత గీత పనివారల కార్మిక సమాఖ్య అధ్యక్షుడు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని గీత పనివారల సంఘ
Sun 03 Oct 03:45:21.28207 2021
దళితబంధు పథకం అమలు కోసం అదనపు మార్గదర్శకాలను ఎస్సీ అభివద్ధిశాఖ జారీ చేసింది. లబ్ధిదారుల ఇష్టప్రకారమే ఉపాధి ఎంపిక, శిక్షణ ఉండాలనీ, గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక దీనికోసం ప
Sun 03 Oct 06:29:20.439857 2021
కేటీఆర్ హైటెక్కు మంత్రిలా మాట్లాడుతున్నారు.. పరిశ్రమలకు భూములిస్తే సరిపోతుందా? కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? 2015లో టీఎస్ ఐపాస్ చట్టం తెచ్చి పరిశ్రమాధిపతులకు భూమ
Sun 03 Oct 03:45:44.076498 2021
కాంగ్రెస్ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్పై టీఆర్ఎస్ సర్కారు నిర్బంధాన్ని ప్రయోగించింది. దిల్సుఖ్నగర్ చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎల్బినగర్
Sun 03 Oct 03:46:55.724729 2021
కార్మికులు, కర్షకులు ఐక్యంగా చేస్తున్న పోరాటాలు దేశానికి కొత్తదారి చూపిస్తున్నాయని సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎకె పద్మనాభన్ అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వ
Sun 03 Oct 03:47:32.411333 2021
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు బలవుతున్నారనీ, రోజురోజుకు వారిపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని అఖిలభాతర ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కమిటి అధ్యక్ష, కార్యదర్శులు ఆర్
Sun 03 Oct 06:29:47.275677 2021
''తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగాకోరు.. ప్రజలను మోసం చేసి రజాకార్ల రాజ్యాన్ని పునరుద్ధరించారు.. ఎంఐఎం చేతికి పరిపాలనా స్టీరింగ్ ఇచ్చారు'' అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ
Sun 03 Oct 03:48:43.094471 2021
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను అమ్ముకునే స్వతంత్రత కూడా లేని దౌర్భగ్యమైన స్థితిలో కౌలు రైతులున్నారు. బీడు భూములను సాగు చేసి దేశ సంపదల
Sun 03 Oct 03:47:53.978685 2021
ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులిస్తామంటూ ఎన్నికల సమయంలో పాలక పార్టీ ప్రజాప్రతినిధులు హామీలిచ్చారు.. ఆ నిధులతో కలిసి
Sun 03 Oct 03:49:11.721723 2021
అటవీ ప్రాంతంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులకు హక్కుపత్రాలివ్వాలని రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఢిల్లీకి అఖిలపక్షం, మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయ
Sun 03 Oct 02:51:20.323154 2021
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ పేరు ఏఐసీసీ ఖరారు చేసింది. ఈమేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఒక ప
Sun 03 Oct 03:49:58.718567 2021
మంత్రి కేటీఆర్కు ధైర్యం ఉంటే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వద్దకు రావాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్సీకేఎస్-సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు సవ
Sun 03 Oct 02:49:25.745127 2021
75 ఏండ్ల భారత స్వతంత్య్రాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం.. స్వతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం 75 వారాల పాటు 'ఆజాదీకా అమృత్ మహౌత్సవ్' కార్యక్రమాలను నిర్వహిస్
Sun 03 Oct 02:48:27.382287 2021
దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నా.. ఆర్థిక, సామాజిక అసమానతలు, వివక్ష పోవాలన్నా బీజేపీని ఓడించాల్సిందేనని కుల వివక్ష పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక
Sun 03 Oct 02:47:27.296053 2021
75 ఏండ్ల భారత స్వతంత్య్రాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం.. స్వతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం 75 వారాల పాటు 'ఆజాదీకా అమృత్ మహౌత్సవ్' కార్యక్రమాలను నిర్వహిస్
Sun 03 Oct 02:46:33.458742 2021
ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని పలువురు ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్
Sun 03 Oct 02:45:32.443206 2021
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళి అర్పించారు.హైదరాబాద్ లంగర్హౌజ్లో బాపూఘాట
Sun 03 Oct 02:44:27.61346 2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం సైతం అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సహాయం చేస్తుందా?అని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని
Sun 03 Oct 02:43:02.15062 2021
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో పదోన్నతులలో జరుగుతున్న అవకతవకలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ అసోసియేషన
Sun 03 Oct 02:42:10.992165 2021
నిలోఫర్ ఆస్పత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2 గా విధులు నిర్వహిస్తున్న కురుసంగం పుష్ప.... నేషనల్ మహాత్మాగాంధీ శాంతి సేవారత్న అవార్డును అందుకున్నారు. గాంధీ జయంత
Sun 03 Oct 02:41:02.188964 2021
హైదరాబాద్ నుంచి విమానయాన రాకపోకలు సాగించే ప్రయాణికులపై మరింత భారం పడనుంది. ఇక్కడి రాజీవ్గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎంఆర్ యూజర్ డెవలప్మెంట్ ఫ
Sun 03 Oct 02:16:08.494774 2021
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. వెల్ఫేర్
Sun 03 Oct 02:13:39.501277 2021
పోడు సాగు చేస్తున్న గిరిజనులు, పేదలందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలనీ, ఈ నెల 5న పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో గిరిజనులు ,పేదలు పాల్గొనాల
Sun 03 Oct 02:13:05.417344 2021
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2021 రాతపరీక్ష ఆన్లైన్లో ఆదివారం జరగనుంది. ఆదివారం ఉదయ
Sun 03 Oct 02:12:37.271432 2021
తాడ్వాయి మండలంలోని కాల్వపల్లిలో మావోయిస్టులు అమర్చిన డంపును స్వాధీనం చేసుకున్నారు. డంపు వివరాలను ములుగు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఎస్పీ సంగ్
Sun 03 Oct 02:11:38.855012 2021
గత నెల రోజులకు పైగా రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాయి. జీహెచ్ఎంసీతో పాటు నాలుగైదు జిల్లాల్లో మాత్రం డబుల్ డిజిట్ గా నమోదు
Sat 02 Oct 03:07:57.179564 2021
అధికారంలో ఉన్న వారు సహజంగా సహనంతో ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. చట్టసభల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ఓపిగ్గా, సహనంతో సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది.
Sat 02 Oct 03:15:08.955548 2021
కొత్త జోనల్ విధానం ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సి రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ
Sat 02 Oct 03:11:26.213599 2021
''కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగినట్టు కమ్యూ నిస్టులు మారాలి. గతి తార్కిక భౌతికవాదానికి కాలం చెల్లిం దని తెలిసి కూడా మూస పద్ధతిని వీడకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. అది
Sat 02 Oct 03:15:59.357858 2021
వెదురు చేతివృత్తిదారులైన మేదర్లను ఆర్థికంగా ఆదుకునేందుకు మేదరి బంధు పథకాన్ని ప్రవేశ పట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంత్రి గంగుల కమలాకర్ను కోరార
Sat 02 Oct 03:11:48.866175 2021
'రాష్ట్రంలో పోడు సమస్యను ప్రభుత్వం ఇంకా నాన్చి పెద్దది చేయదలుచుకోలేదు. వీలైనంత త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం చూపెడతాం' అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చ
Sat 02 Oct 03:14:42.229778 2021
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ హైదరాబాద్లో నాలాలు ఆక్రమణకు గురయ్యాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ
Sat 02 Oct 03:12:07.020927 2021
'మీ అంత గొప్ప మేధావులం మేం కాదు సార్, మాకు తెలిసిందేదో చెబుతున్నాం... ప్రజా గొంతుకలను కట్ చేయటమే మీ లక్ష్యం కదా...? అలాగే కట్ చేయండి సార్...' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే
Sat 02 Oct 03:16:13.236366 2021
రామప్ప (రుద్రేశ్వర) దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ ఏడాది జులై 25న యునెస్కో ప్రకటించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఆ దేవాలయాన్న
Sat 02 Oct 02:18:51.943203 2021
శాసనసభలో ఆరుబిల్లులకు శుక్రవారం ఆమోదం లభిం చింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా సభ లో గందరగోళం నెలకొంది. ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యుల ప్రశ్న లతో పంచాయతీరాజ్, గ్రామ
Sat 02 Oct 03:16:27.739448 2021
మూడు రోజుల పాటు జరగనున్న ట్రెడా ప్రాపర్టీ షో శుక్రవారం నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఘనంగా మొదలైంది. దీన్ని నటుడు నాగశౌర్య లాంచనంగా ప్రారంభించారు. 100 మందికి ప
Sat 02 Oct 03:13:55.931446 2021
శుక్ర వారం రాష్ట్ర అసెంబ్లీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గురు కులాల పీఈటీ అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఆ సమ యంలో వారిని పోలీసులు అడ్డు కున్న
Sat 02 Oct 03:17:13.009602 2021
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, జాన్వెస్లీ అన్నారు. శుక్రవారం వనపర
Sat 02 Oct 01:47:28.868879 2021
అడవుల రక్షణ, హరితహారం నిర్వహణ కోసం హరిత నిధిని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అటవీ శాఖ కొనియాడింది. ఆ శాఖ పనితీరును గుర్త
Sat 02 Oct 01:46:56.043574 2021
2016 జీఓ నాటికి అర్హులైన వారందరికీ గ్రేడ్-2 అంగన్వాడీ సూపర్వైజర్ పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పి ప్రేంపావ
×
Registration