Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 05 Oct 03:46:12.060953 2021
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ, కార్మికుల వెల్ఫేర్బోర్డులను నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. కార
Tue 05 Oct 03:44:56.970343 2021
పోడు రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట అటవీ, పోలీసు సిబ్బంది దాడులు కొనసాగుతున్నాయి. పంటలు ధ్వంసం చేస్తుండటంతో పోడుదారులు తీవ్ర ఆందోళన
Tue 05 Oct 03:46:36.233311 2021
పెరుగుతున్న ధరలకనుగుణంగా మధ్యాహ్న భోజ నం రేట్లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలిలో ప్రొటెం చైర్మెన్ భ
Tue 05 Oct 03:39:37.902715 2021
తెలంగాణకు సంబంధించిన అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం వివక్షను ప్రదర్శిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డుల కోసం అనేకసార్లు రాష్ట్రానికి
Tue 05 Oct 03:42:22.71322 2021
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పాతబస్తీ అభివృద్ధిలో వేగం పుంజుకున్నదనీ, ఏడేండ్ల కాలంలో తమ సర్కారు అక్కడ ఖర్చుపెట్టిన రూ.14,897 కోట్లే దానికి నిదర్శనమని పురపాలక, పట్టణాభివృద
Tue 05 Oct 03:46:59.223088 2021
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నలుగురు రైతులపై వాహనాలతో తొక్కించిన కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయా
Tue 05 Oct 03:41:40.100152 2021
రైతులపై కాల్పులకు కారణమైన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరుకుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనీ, అతని కుమారుడు ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ
Tue 05 Oct 03:44:29.910301 2021
'పారిశుధ్య కార్మికుల పట్ల వివక్షతా..? సిగ్గుసిగ్గు'.' బంగారు తెలంగాణలో కష్టజీవుల కష్టాలు పట్టని సర్కార్..డౌన్ డౌన్' అంటూ ప్ల కార్డులు,జెండాలు చే బూనిన జనం..గుంపులు, గు
Tue 05 Oct 03:07:00.047376 2021
రైతులను కారుతో తొక్కించి చంపిన బీజేపీ మంత్రులు పూర్తి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మూడు వ్యవసాయ
Tue 05 Oct 03:47:33.711324 2021
'రైతన్న' ఓ చక్కని సందేశాత్మక చిత్రం, నూతన సాగు చట్టాలు రైతుకు ఎంత ప్రమాదకరమో ఈ సినిమా ద్వారా ఆర్. నారాయణమూర్తి సందేశమిచ్చారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ
Tue 05 Oct 03:48:00.392777 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న తలపెట్టిన సార్వత్రిక సమ్మె ప్రభుత్వానికి గుణ
Tue 05 Oct 03:43:20.699555 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించాల్సిన నిధులను సకాలంలో ఇవ్వడం లేదని ఆర్థిక మంత్రి టి హరీశ్రావు విమర్శించారు. దీంతో రాష్ట్ర పురోగతిపై తీవ్ర ప్రభావం పడుత
Tue 05 Oct 02:38:36.690982 2021
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సోమవారం తెల్ల బంగారం పోటెత్తింది. మార్కెట్లో పత్తి యార్డ్తో పాటు పరిసర ప్రాంతాలు పత్తి బస్తాలతో నిండాయి. గత నెల 22న మార్కెట్ చైర్
Tue 05 Oct 02:34:02.554233 2021
అటవీ నేరాలను మరింత సమర్ధవంతంగా అదుపు చేసేందుకు రహస్య సమాచార నిధి (సీక్రెట్ సర్వీస్ ఫండ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రె
Tue 05 Oct 02:33:05.952646 2021
పండాల గోపాల్గౌడ్ స్మారకార్ధం ఆయన కుమారుడు సంపత్గౌడ్ పోచమ్మబస్తీలో నీటి ట్యాంకును ఏర్పాటుచేశారు. పండాల గోపాల్గౌడ్ గతేడాది అనారోగ్యకారణాలరిత్యా చనిపోయారు. గోపాల్ గౌడ
Tue 05 Oct 02:32:12.875161 2021
తన నియోజకవర్గమైన మునుగోడుకు వెళ్లే ముఖ్యమైన రోడ్డు గుంతలు పడి, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చ
Tue 05 Oct 02:31:09.370557 2021
హుజూరాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీకి దిగుతున్
Tue 05 Oct 02:30:06.847365 2021
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు. సోమవారం
Tue 05 Oct 02:26:57.790558 2021
ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్లో కలిశారు. త
Tue 05 Oct 02:26:00.536148 2021
మైనార్టీ సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై సచార్ కమిటీ, సు
Tue 05 Oct 02:24:40.772372 2021
విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ను మంత్రి కె తారకరామారావు అభినందించారు. వారికి శాలువా కప్పిసన్మానం చేశా రు. వివరాల్లోకి వెళ్తే... గాంధ
Tue 05 Oct 02:23:57.489412 2021
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బిల్లును సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సభలో ప్రవేశపెట్
Tue 05 Oct 02:23:13.357713 2021
ప్రభుత్వం హరితహారంలో నాటిన మొక్కల సంఖ్యనే చెబుతున్నదనీ, అయితే అందులో మిగిలిన వాటి సంఖ్య చెప్పాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. శాసనమండలిలో సోమ
Tue 05 Oct 02:22:39.204555 2021
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో సోమవారం తెలంగాణలో హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగ
Tue 05 Oct 02:21:58.972104 2021
గడ్డిఅన్నారం మార్కెట్ను ఈ నెల 18 వరకూ వినియోగంలోనే ఉంచాలని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మార్కెట్ను బాటసింగారంకు తరలించేందుకు అనుకూలంగా సింగిల్ జడ్
Tue 05 Oct 02:21:18.755401 2021
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో వాదనలు సోమవారం ముగిశాయి. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో ట్రైబ్యునల్ తీర్పును రిజర్వ్ చేసిం
Tue 05 Oct 02:19:59.904527 2021
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'దిశ'పై సామూహిక లైంగికదాడి, దారుణ హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్పై విచారణ కమిటీ ముందు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. 2019, నవంబర్లో
Tue 05 Oct 02:19:28.049099 2021
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయనీ, వాటికి కారణమైన మద్యం,మాదక ద్రవ్యాలను అరికట్టాలని అఖిలభాతర ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కమ
Tue 05 Oct 02:19:01.870859 2021
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 17వ జాతీయ వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కౌన్సిల్ ఫర్ సిటీజన్ రైట్స్ (సీసీఆర్) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లా కలెక్ట
Tue 05 Oct 02:18:35.611 2021
మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి పార్టీ మారుతున్నట్టు లీకులు ఇచ్చి...ఆపై ఖండించుకున్నారంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయకర్త బోరెడ్డి అయోధ్యరెడ్డి విమర్శిం
Tue 05 Oct 02:18:07.433668 2021
రాష్ట్రంలో కొత్తగా 207 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 43,135 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-1
Tue 05 Oct 02:17:40.252602 2021
దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ సొంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొల
Tue 05 Oct 02:17:02.529265 2021
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం 'రాష్ట్రంలో అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమం, హైదరాబాద్ పాతనగరంలో అభివృద్ధి కార్యకలాపాలు' అనే అంశంపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సభలో ఎమ్మెల్
Tue 05 Oct 02:16:22.476666 2021
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ) పరిధిలో చెరువుల పరిరక్షణకు ప్రత్యేక కమిషనర్ను నియమించనున్నామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వాటి
Tue 05 Oct 02:15:32.776236 2021
హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు, జ్వరాలు విజృంభిస్తున్నాయని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం
Tue 05 Oct 02:14:58.610358 2021
బీడీ పరిశ్రమపై ఆంక్షలు పెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోట్పా (తంబాకు ఇతర సిగరేట్ ఉత్పత్తుల నిరోధక) చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన
Tue 05 Oct 02:14:18.362109 2021
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు 22మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. కాగా, కార్యాలయంలో నామినేషన్ పత్రాలు ఇవ
Mon 04 Oct 03:53:17.555082 2021
'ధరణి' ఏ టైంలో ఆ పేరు పెట్టారోకానీ, ప్రజల సహనం నశిస్తున్నా, సమస్యల పరిష్కారం మాత్రం సాధ్యం కావట్లేదు. కేంద్రం నుంచి వచ్చిన దాదాపు రూ.600 కోట్ల డబ్బులకు తక్షణం లెక్కలు చెప
Mon 04 Oct 03:54:53.145888 2021
గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది బతుకుపోరుబాట పట్టనున్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు కోసం గొంతెత్తనున్నారు. గొడ్డుచాకిరీ చేస్తున్నా తమకు కనీసవేతనం దక్కకపోవడ
Mon 04 Oct 03:57:55.262118 2021
కోవిడ్-19 వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచటం ద్వారా వారిని అప్రమత్తం చేయాలనే ఉదాత్త లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక నిర్వహించిన వెబినార్ల పరంపర ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 18
Mon 04 Oct 03:56:06.297029 2021
రాష్ట్ర ప్రభుత్వం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, అసలు ఆయన పాదయాత్ర ఎందుకు చేశారో ఆయనకే తెలవదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్
Mon 04 Oct 03:58:48.837721 2021
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాగుకు తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేక మనస్తాపానికి గురై ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ
Mon 04 Oct 03:59:27.324515 2021
పోడు రైతులపై 'ఆటవిక' దాడులు అధికమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట పోడు రైతు బాధపడుతూనే ఉన్నాడు. ఫారెస్టు అధికారులు దాడులు చేసి పంటలు ధ్వంసం చేస్తూనే ఉన్నారు
Mon 04 Oct 03:55:24.220248 2021
ప్రస్తుతం ప్రతి ఒక్క అంశం సాంకేతికపైనే ఆధారపడి ఉందనీ, ఆ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకుంటేనే అభివృద్ధిలో వేగంగా ముందుకు పోగలుగుతామని రాష్ట్రగవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్న
Mon 04 Oct 04:07:54.488089 2021
దేశ సంపదను సృష్టించింది బీసీలేననీ, జనాభాలో మనమెంతో మనకంత వాటా ఇవ్వాలని వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గీ మండల కేంద్రంల
Mon 04 Oct 02:55:26.301417 2021
వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వైద్య పరికరాలు, ఔషధాలను అంతరిక్షంలో తయారుచేయడానికి శాస్త్రవేత్తలు కార్యోన్ముఖులయ్యారు. ఈ ప్రాజెక్టుకు 'రోదసీలో తయారీ'గా
Mon 04 Oct 02:34:49.658465 2021
కాలుకి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ను వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్
Mon 04 Oct 04:09:45.934715 2021
కాంగ్రెస్ అనేది దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరా భవన్లో ఆదివారం టీపీసీసీ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్
Mon 04 Oct 02:32:49.468743 2021
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను అనుమతించాలని తెలంగాణ స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ జేఏసీ అధ్యక్షులు బైరగోని ప్రసాద్, అధికార ప్రతినిధి కుంట దేవేందర్ యాదవ్
Mon 04 Oct 02:31:27.900863 2021
అసమానతలు అంతమయ్యే వరకూ రిజర్వేషన్లు కొనసాగించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. కేవీపీఎస్ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబా
×
Registration