Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sat 02 Oct 01:44:29.344392 2021
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమ
Sat 02 Oct 01:43:53.685768 2021
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు అకాడమీ ఉద్
Sat 02 Oct 01:43:22.362515 2021
పంటల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారా సరైన మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో పం
Sat 02 Oct 01:39:03.553824 2021
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2021 ఆన్లైన్లో ఆదివారం జరగనుంది. ఈ రాతపరీక్షను ఐఐటీ ఖర
Sat 02 Oct 01:38:24.001572 2021
తెలుగు అకాడమి డైరెక్టర్ సోమిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. తెలుగు అకాడమి డైరెక్టర్గా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనకు బాధ్యతలు అప్పగించింది. ఆ అకాడమిలో
Sat 02 Oct 01:37:47.196451 2021
హరితహారం పేరుతో పోడుసాగుదార్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులు ఆత్మగౌవరంతో
Sat 02 Oct 01:36:19.193364 2021
భవన నిర్మాణ కార్మికులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరి
Sat 02 Oct 01:35:50.283798 2021
రాష్ట్రంలో కొత్తగా 220 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 46,193 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-
Sat 02 Oct 01:34:53.846683 2021
రాష్ట్రం ఏర్పడే నాటికి దేశ జీడీపీలో తెలంగాణ జీఎస్డీపీ 4.06 శాతంగా ఉండేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. గత ఏడేండ్ల నుంచి వరుసగా పెరిగిన అది.. ఇప్పుడు 4.
Sat 02 Oct 01:33:51.601691 2021
రానున్న రోజుల్లో ఆధునిక వైద్యరంగంలో బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర బిందువుగా మారుతుందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జి
Sat 02 Oct 01:33:05.877384 2021
సాగులో ఉన్న పోడు హక్కుదారులకు ఎఫ్ఆర్సీ కమిటీలు వేసి హక్కు పత్రాలను ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు జి.నాగయ్య, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రసా
Sat 02 Oct 01:32:15.357716 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. శాసనమండలిలో శుక్రవారం ఐటీ, పరిశ్ర
Sat 02 Oct 01:31:35.315175 2021
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ శుక్రవారం తన నామినేషన్ వేశారు.ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నామినేషన్ల
Sat 02 Oct 01:31:03.76746 2021
వికలాంగుల బంధు పథకం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిప
Sat 02 Oct 01:30:06.527956 2021
బీసీ సంక్షేమ సంఘానికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా దాసు సురేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని విద్యానగర్లో గల బీసీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ
Fri 01 Oct 03:14:50.131475 2021
ఆరు దశాబ్దాల ఉద్యమం పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో నీళు, నిధులు, నియమాకాల కోసం.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో.. అవన్నీ ఏమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డ
Fri 01 Oct 03:17:22.744488 2021
ఆర్టీసీ లాభాల బాట పట్టకపోతే ప్రయివేటీకరిస్తామంటూ ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి చేసిన ప్రకటనను టీ.ఎస్ ఆర్టీసీ జేఏసీ ఖండించింది. నూతన చైర్మెన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆర్ట
Fri 01 Oct 03:18:10.362417 2021
దేశ ఆర్థిక స్వావలంబనకు, సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా మోడీ సర్కారు పాలన సాగుతున్న క్లిష్టపరిస్థితుల్లో నవంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు సీఐట
Fri 01 Oct 03:15:58.254123 2021
మూడు రోజుల విరామం అనంతరం రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. అయితే హుజురాబాద్ ఉపఎన్నిక ప్రభావం వీటిపై పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆఎ
Fri 01 Oct 03:15:06.834052 2021
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లోని డీఎంహెచ్ఓ కార్యాలయాలు, డిఎంఇ పరిధిలోని ఆస్పత్రులు, కాలేజీల్లో 13 ఫార్మాసీ సూపర్ వైజర్ పోస్టులు గత నాలుగేండ్ల నుంచి భర్తీ చేయటం లేదు. దీం
Fri 01 Oct 03:19:06.907315 2021
రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలన్న లక్ష్యంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు నక్సల్స్
Fri 01 Oct 03:19:56.689366 2021
గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థలో వరద నియంత్రణ పనులు నేటికీ పూర్తి కాలేదు. గత ఏడాది భారీ వర్షాలతో నగరం ముంపునకు గురైన విషయం విదితమే. ఈ క్రమంలో నాడు మున్సిపల్ మంత్రి కేటీ
Fri 01 Oct 02:41:31.960673 2021
దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం (ఎస్సీఆర్డబ్బ్యుడ బ్ల్యుఓ)... సికింద్రాబాద్ లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆస్పత్రిలో ఆధునీకరించిన లెక్చరర్ హాల్ కోసం 50 ఎగ్జిక్య
Fri 01 Oct 03:20:31.245988 2021
నిరుద్యోగం, విద్యారంగ సమస్యలపై శనివారం నుంచి ఉద్యమాలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం
Fri 01 Oct 02:38:56.625589 2021
తెలంగాణ ప్రపంచ చరిత్ర గమనంలో తనదైన విలక్షణ పాత్రను పోషిస్తూనే ఉన్నది.అణచివేత,వివక్షత,అన్యాయానికి గురవుతున్న ప్రజల విముక్తి కోసం జనపక్ష నేతలు పుడుతూనే ఉన్నారు. తాము బానిస
Fri 01 Oct 02:37:12.925728 2021
స్వయం సహాయ గ్రూపుల నిర్వహణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయితీరాజ్( ఎన్ఐఆర్డిపిఆర్) కీలక పాత్ర పోషిస్తున్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధి,
Fri 01 Oct 02:35:49.261194 2021
వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్ కోసం నిర్వహించిన అర్హత పరీక్ష కోసం అభ్యర్థులు పోటెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ఈ ఘటన అద్దం పడుతోంది
Fri 01 Oct 02:34:18.509408 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని గరిపేట గ్రామంలో గురువారం పోడు వివాదం నెలకొంది. చిట్టి రామవరం గ్రామానికి చెందిన 20 మంది రైతులు గరిపేట గ్రామంలో 50 ఎకర
Fri 01 Oct 02:33:10.337956 2021
సీఐటీయు తెలంగాణ వెబ్సైట్ అనేది కార్మికులకు సంబంధించిన ప్రతి అంశం పట్ల లోతైన పరిశీలన చేస్తూ, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సీఐటీయు జాత
Fri 01 Oct 02:32:03.605615 2021
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులకు లాక్డౌన్ కాలపు వేతనాలు చెల్లించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్ ఔట్సోర్సి
Fri 01 Oct 02:30:30.718394 2021
''హక్కులను హరిస్తే... మళ్లీ వాటి కోసం అడుక్కోవడం కాదు.. ప్రతిఘటన పోరాటాలు చేయాలి. దళితబంధు వంటి సంక్షేమ పథకాల అమలుతోపాటు భూమిలో మన వాటా కోసం పోరాటాలు చేయాలి.. సాంఘిక ఆర్థ
Fri 01 Oct 02:29:27.56402 2021
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది వార్డు సభ్యుల్లో 9 మంది తమ రాజీ
Fri 01 Oct 02:27:58.719301 2021
ఉపాధిహామీ చట్టంలో 14 ఏండ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను అకారణంగా తొలగించడం అన్యాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు
Fri 01 Oct 01:58:37.833865 2021
హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ముఖ్యమంత్రి కేసీఆర్...గురువారం బీఫాంను అందజేశారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఫండ్గ
Fri 01 Oct 01:56:48.608482 2021
హైదరాబాద్ నగరంలోని గడ్డిఅన్నారం మార్కెట్ను తాత్కాలికంగా తరలించబోయే బాటసింగారంలో ఎంత మేరకు భూమి ఉందో, భూమి ఎంపికకు ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలను శుక్రవారం జరిగే విచారణలో
Fri 01 Oct 01:55:45.977402 2021
రాష్ట్రంలో 2021-22 విద్యాస ంవత్సరంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 20 వరకు
Fri 01 Oct 01:54:56.939936 2021
డొక్కు బస్సు...ఇదీ ఆర్టీసీ బస్సుపై ప్రజల అభిప్రాయం. దీన్ని మార్చే ప్రయత్నం టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులపై అశ్
Fri 01 Oct 01:54:00.798444 2021
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజానాట్యమండలి రాష్ట్ర రెండో మహాసభ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా 69 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున
Fri 01 Oct 03:21:14.171128 2021
నిజామాబాద్ నగరంలో మహిళపై లైంగికదాడి ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించబోదని గురువారం ఒక ప్రకటనలో స్
Fri 01 Oct 01:51:24.802033 2021
సర్వీసులో ఉండగా కరోనాతో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి సింగరేణి సంస్థ రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేసింది. హైదరాబాద్ సింగరేణి భవన్లో డ్రైవర్గా పని చేస్తున్న అట్లూరి
Fri 01 Oct 01:48:17.748119 2021
రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది గురువారం పదవీ విరమణ చేశారు. 1985వ బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ)
Fri 01 Oct 01:44:07.636809 2021
రాష్ట్రంలో ఇరవై మంది డీఎస్పీ లను బదిలీ చేస్తు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Fri 01 Oct 01:40:27.46397 2021
పోడు రైతుల భూముల సమస్యలు తీర్చాల్సింది ప్రభుత్వమేనని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు రైతులకు హక్కులు కల్పించాలని నిజామాబాద్ జిల్లా క
Fri 01 Oct 01:39:12.61512 2021
రాష్ట్రంలో నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) కాంగ్రెస్ పార్టీని కోరింది. ఈ మేరకు టీఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక
Fri 01 Oct 01:37:55.68065 2021
విద్యుత్ వైర్లు ఏర్పాటుచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి వలస కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘ
Fri 01 Oct 01:37:03.912853 2021
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (మందుపాతర) పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున
Fri 01 Oct 01:36:16.590316 2021
భద్రాచలం వద్ద గోదావరి 48 గంటలుగా పెరుగుతూ వచ్చి గురువారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి 11 గంటలకు 41.8 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరు
Fri 01 Oct 01:29:25.49663 2021
ఇటీవల కురిసిన గులాబ్ తూఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం, ఆయా పంటలకు బీమాను చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. అధిక వర్షాల వల్ల 2.20 లక్షల ఎకారాల్లో పంటలు దెబ
Fri 01 Oct 01:28:00.796709 2021
రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ నిబంధనలను ఎందుకు మార్పు చేశారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రస్ట్లో న్యాయవాదులకు అన్యాయం జరిగేలా ఉందన్న
Fri 01 Oct 01:27:35.648715 2021
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్), రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) పోస్టులను గతంలో నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోస
×
Registration