వరంగల్
ఖానాపురం : ఖానాపురం మండలం చిలకమ్మతండ గ్రామ అభివృద్ధికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపీటీసీ భట్టు శంకర్ అన్నారు. మండలంలోని చిలకమ్మ తండా గ్రామపంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీటీసీ భట్టు శంక
నవతెలంగాణ-పలిమెల
గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేసి 20 డ్రమ్ముల బెల్లం పానకం పారబోసి 5బస్తాల బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్న ఘటన మండల పరిధి సర్వాయి పేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎస్ఐ అరుణ్ కుమార్ మాట
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్&zw
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మండలం గట్టుమల్లు
నవతెలంగాణ-జఫర్గడ్
వ్యవసాయ కార్మికుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మండలం గట్టుమల్లు కోరారు. సోమవా
పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బాలకృష్ణ
నవతెలంగాణ-వర్ధన్నపేట
జీవాలకు ప్రభుత్వం అందజేసే ఉచిత టీకాలను పెంపకందారులు వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ జిల్లా జేడీ డాక్టర్ బాలకృష్ణ అన్నారు. సోమవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని యాదవ
నవతెలంగాణ-గణపురం
విద్యుత్ సంస్థలో ఆర్వోఆర్కు వ్యతిరేకంగా ఇచ్చిన జీవో62ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చెల్పూర్ కేటీపీపీ ఎదుట ధర్నా చేశారు. ఎస్సీ ఎస్టీ 621/2014 విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నల్లబ్యా
నవతెలంగాణ-మల్హర్రావు
అర్హులైన ప్రతి భూ నిర్వహసితునికి ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పిస్తామని భూపాలపల్లి ఆర్డిఓ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్ల పంచా యతీ కార్యాలయ ఆవరణలో కాపురం, తాడిచెర్
22వ వార్డు కౌన్సిలర్ రవీందర్గౌడ్
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పట్టణ ప్రజలందరూ నిత్యం మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని 22వ వార్డు కౌన్సిలర్ ముంజల రవీందర్ గౌడ్ సూచించారు. సోమవార
నవతెలంగాణ-సంగెం
మానవ మనుగడకు ఆడపిల్ల మూలమని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ-గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డి కిషన్ అన్నారు. సోమవారం స్థానిక క్రాంతి మండల సమైఖ్య ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
యువత స్వయం ఉపాధిపై దృష్టిపెట్టాలని స్టేషన్ఘన్పూర్ ఏసీపీ డి రఘుచందర్ అన్నారు. సోమవారం మండలంలోని తాటికొండ గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ను నిర్వాహక
నవతెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని నాగరాజుపల్లి గ్రామంలో ఫిబ్రవరి 16, 17, 18 తేదీల్లో జరగనున్న మద్ది మేడారం జాతర ఏర్పాట్లను పూర్తి చేయాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునితప్రవీణ్గౌడ్ అన్నారు. సోమవారం
నవతెలంగాణ-లింగాలఘనపురం
రైతులకు అందుబాటులో ఉండేలా రైతు ఆగ్రోస్ కేంద్రాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎంపీపీ జయశ్రీ, జెడ్పీటీసీ వంశీధర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండల ఉపాధ్యక్షుడు జెగ్గం ఆనంద
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ మహానగరం పోచమ్మమైదాన్ కూడలిలో సోమవారం వద్దిరాజు రవిచంద్ర యువసేన ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర 61వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ
నవతెలంగాణ-తొర్రూరు
ఫీవర్ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించా లని జిల్లా కలెక్టర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శశాంక కోరారు. మండలంలోని చెర్లపాలెంలో చేపట్టిన ఫీవర్ సర్వేను సోమవారం ఆయన పరి శీలించారు. తొలుత మున్సిపల్ కేంద్రంలో, అన
నవతెలంగాణ-దంతాలపల్లి
బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ పిల్లలను, వద్ధులను చేరదీయడం అభినందనీయమని ప్రోగ్రామ్ మేనేజర్ లత ప్రతాప్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ప్రాథమిక పాఠశాలలో అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకల
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క డిమాడండ్ చేశారు. జిల్లా పేరు కోసం తలపెట్టిన పాదయాత్ర, ద
నవతెలంగాణ-ఐనవోలు
మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన
నవతెలంగాణ-నర్సింహులపేట
పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం ముండ్ల కిరీటంలా తయా రైందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. అధికారులు విధించే టార్గెట్లు, పంచాయతీ పాలకవర్గం పెత్తనంతో కార్యదర్శులు ఇబ్బంది పడు తున్నారు. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిళ్లతో సతమతమవుతున్నా
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు
నవతెలంగాణ-తొర్రూరు
నియోజకవర్గ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న ఆయన్ను పర్వతగ
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆల్లపల్లి మండలంలోని బోడాయికుంటకు చెందిన కుటుంబం ఆదివారం ఉదయం ట్రాక్టర్&zw
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
శరత్ ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని హనుమకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి కోరారు. హనుమకొండలోని పోచమ్మకుంట లోని పోచమ్మ ఆలయ ఆ
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయం లో ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కారుపోతుల చంద్రమౌళి గౌడ్ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి నివాళ
నవతెలంగాణ-హసన్పర్తి
మండలంలోని ఆరెపల్లిలో జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకులు సుంకరి ప్రశాంత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్చంద్రబోసు జయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనుకోకుండా అఘోర బియా స్వామీజీ అటుగా కాశీక
వైస్ ఎంపీపీ బండ రత్నాకర్రెడ్డి
నవతెలంగాణ-హసన్పర్తి
ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని వైస్ ఎంపీపీ బండ రత్నాకర్రెడ్డి అన్నారు. మండలంలోని అనంతసాగర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆదివారం ఆయ
నవతెలంగాణ-మంగపేట
టీఆర్ఎస్ సభ్యత్వం పొంది ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం భీమా చెక్కులను అందజేశారు. మండల కేంద్రానికి చెందిన గుంజ లక్ష్మయ్య, మల్లూరు గ్రామానికి
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం సమ్మక్క-సారక్క వనదేవతలకు క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా దర్శించి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకా రం మల్లన్న కుటుంబ
జిల్లా మహిళా అధ్యక్షురాలు నునావత్ రాధ
నవతెలంగాణ-నెల్లికుదురు
కాంగ్రెస్ హయాంలోనే పేద, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు నూనావత్ రాధ, ఎస్సీ సెల్ జిల్లా చైర్మెన్ వెంకటేశ్వ
నవతెలంగాణ-గార్ల
భారత స్వాతంత్ర సమరయోధులు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని యువజన సంఘం మాజీ నాయకులు గుండా వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నేతాజీ సుభాష్&zwnj
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని పీచర గ్రామ పరిథిలోని సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద ఫిబ్రవరిలో జరగనున్న జాతర నేపథ్యంలో అభివద్ధి, పారిశుద్ధ పనులకు పీచర గ్రామపంచాయతీ పాలకవర్గం ఆదివారం శ్రీకారం చుట్టింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్న క్రమంలో ముందస్తు
టీమ్ మండల కన్వీనర్ ఠాకుర్ సురేందర్ సింగ్
నవతెలంగాణ-తాడ్వాయి
క్యూ న్యూస్ ఛానల్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయ డం అప్రజాస్వామికమని తీన్మార్ మల్లన్న టీమ్ బ్య
నవతెలంగాణ-నెల్లికుదురు
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ మండల కేంద్రంలోని రంగనాధ ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శౄఖ ఆధ్వర్యంలో సర్పంచ్ బీరవెల్లి యాదగిరిరెడ్డితో కలిసి ఆదివారం పూజ
నవతెలంగాణ-బయ్యారం
దళితబంధు 118 నియోజకవర్గాల్లో ఇస్తాననడం రాబోయే ఎన్నికల కోసం తప్ప దళితలపై ప్రేమతో కాదని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత బంధు పేరుతో నియోజకవర
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని ఏపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వృద్ధులకు పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఫస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సర్పంచ్ మౌనిక దిలీప్ కుమార్ చేతుల మీదుగా ఆదివారం దుప్పట
నవతెలంగాణ-ఆత్మకూరు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ మార్క సుమలత రజనీ కర్ తెలిపారు. మండలంలోని హౌజ్ బుజుర్గ్ గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లును ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. అన్ని గ్రామాలను అభివృద్ధ
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారక్క మహా జాతర మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జాతరకు ఇప్పట్నుంచే జనం పోటెత్తుతున్నారు. ఓవైపు కరోనా భయం.. మరోవైపు విద్యాసంస్థల కు సెలవుల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులను, సిబ్బందిని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. హనుమకొండలోని
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట రైల్వే జంక్షన్, ఎలక్ట్రికల్ లోకోషెడ్, రైల్వే ట్రాక్ పనులతోపాటు యార్డ్, ఉన్నతాధికారుల వసతి గహాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఏకే
నవతెలంగాణ-గూడూరు
సమాజంలోని ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష కోరారు. మండలంలోని అయోధ్యపురం పీహెచ్సీ పరిధిలో చేపట్టిన ఇంటింటా ఫీవర్ సర్వే
నవతెలంగాణ-బయ్యారం
మండలంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ చేయాలని కోరుతూ సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి విజ్ఞ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోదా రామకృష్ణ
నవతెలంగాణ-పరకాల
అఖిల భారత సఫాయి మజ్దూర్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పరకాలకు చెందిన సోదా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు అశోక్&zwn
జిల్లా స్థాయి క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత
నవతెలంగాణ-తాడ్వాయి
యువత క్రీడల్లో రాణించాలని టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్కుమార్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలో సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, తాడ్వాయి ఫ్రెండ్స్&
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని ఉప్పలపాడు గ్రామపంచాయతీ పీసా చట్టం చైర్మెన్ బానోత్ శ్రీను నాయక్ తల్లి ద్వాలి ఇటీవల మృతి చెందగా ఆమె చిత్రపటానికి వైస్ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాత గణేష్ శుక్రవ
ప్రభుత్వ నక్షలో కాలిబాట లేదు : అధికారులు
నవతెలంగాణ-శాయంపేట
తమ వ్యవసాయ భూముల గట్టు పైనుండి నడవడమే కాక, తమపై కక్ష సాధింపు ధోరణితో తోటి రైతులు గొడవలు పడుతున్నారని, గొడవలు సద్దు మనగడానికి తన భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు రైతు నూనె తిరుప
నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని సాయిపేటలోని పేద వృద్ధులకు టీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జి, రైతుబంధు సమితి చైర్మెన్ సోంపెల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ మా
నవతెలంగాణ-హసన్పర్తి
మండలంలోని నాగారం పెద్ద చెరువు తూముకు కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు గండి పెట్టారు. అలాగే చెరువుకున్న నాలుగు తూముల ద్వారా సాగునీరు వృథాగా పోవడంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు రై
నవతెలంగాణ-పాలకుర్తి
శ్రీ సోమేశ్వరలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా ఎన్ రజనీ కుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జోనల్ బదిలీల్లో భాగంగా కొత్తగూడెం గణేష్ ఆలయం ఈవోగా విధులు నిర్వహిస్తున్న రజినికుమారి పాలకుర్తి ఆలయ ఈవోగా వ
నవతెలంగాణ-గణపురం
కాకతీయుల కళా క్షేత్రం శ్రీభవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళను శుక్రవారం జర్మన్ దేశస్తులు సందర్శించారు. కాకతీయులు నిర్మించిన గణపేశ్వరాలయం మహాద్భుతంగా ఉందని కొనియాడారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నర్సాపురం గ్రామానికి చ
నవతెలంగాణ-చిట్యాల
భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి ఇటీవల కరోన బారినపడి హోమ్ క్వారంటైన్లో ఉన్నారని, వారు త్వరగా కోలుకోవాలని జెడ్పీటీసీ గొర్రె అన్నారు. శుక్రవారం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామ
నవతెలంగాణ-మల్హర్రావు
భూపాలపల్లి జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేట, దమ్మపేట గ్రామాల్లోని పామాయిల్ తోటలను శుక్రవారం మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్ద
అ సర్పంచ్ నర్సయ్య
నవతెలంగాణ-రాయపర్తి
ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య అన్నారు. శుక్రవారం గ్రామంలో ఆరోగ్యశాఖ సిబ్బందిచే ఫీవర్ సర్వే నిర్