Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 19 Dec 03:27:25.013045 2021
హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. భ
Sun 19 Dec 03:28:12.470578 2021
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం పుస్తకాల పండుగ ఘనంగా ఆరంభమైంది. తెలంగాణ కళాభారతి ( ఎన్టీఆర్ స్టేడియం) వేదికగా34వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను బోనాలు, కోలాటాలు,
Sun 19 Dec 03:27:41.54866 2021
నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి, పన్నుల రూపంలో ప్రజల సొమ్మును దోచుకోవడంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ తోడు దొంగలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ
Sun 19 Dec 03:29:53.77989 2021
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై దాడులు, అణిచివేత తీవ్రమైందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను అంటరాని వారిగా చూస్తున్నట్టే...మైనార్టీల పట్ల నయా
Sun 19 Dec 03:26:27.441847 2021
రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను, పోరాటాల ద్వారా సాధించుకోవాలని జస్టిస్ చంద్రు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగం,పౌర హక్కులు, స
Sun 19 Dec 03:30:47.268212 2021
ఆకులు, పువ్వులు, కాయలు దేన్నీ వదలకుండా పీల్చిపిప్పి చేస్తున్న తామర పురుగు ఉధృతికి మిర్చి తోటలు విలవిల్లాడుతున్నాయి. అమెరికాలోని హవాయి, ఫ్లోరిడా నుంచి వ్యాప్తి చెంది దేశంల
Sun 19 Dec 03:32:07.468042 2021
ప్రకృతి వైపరీత్యంతో మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో పంట నష్టాన్ని విపత్తుగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోత
Sun 19 Dec 03:29:21.909849 2021
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం శిల్ప సంపద అత్యద్భుతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శనివారం ఆయన రామప్ప ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్
Sun 19 Dec 03:37:34.494578 2021
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు, 51 శాతం మంది ఫెయిల్ కావడానికి
Sun 19 Dec 02:09:16.547056 2021
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వాడీవేడిగా జరిగింది. శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన రెండో సాధారణ సర్వసభ్య సమావేశం ఆందోళనల మధ్య సాగ
Sun 19 Dec 02:05:42.804979 2021
యాసంగిలో వరి కొనుగోలుపై కేంద్రం అవలంబిస్తున్న తీరును ప్రజాక్షేత్రంలో నిలదీద్దామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు, కేంద్
Sun 19 Dec 02:04:54.752048 2021
వికలాంగుల్లో విశ్వాసం పెంచేందుకే ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహంచడం హర్షణీయమని హెలెన్ కెల్లేర్ విద్యాసంస్థల చైర్మెన్ పి ఉమర్ఖాన్ అన్నారు. ప్రపంచ
Sun 19 Dec 02:04:02.601776 2021
రాష్ట్రంలోనే వైవిధ్యమైన తెలుగు వర్సిటీ బంగారు విశ్వవిద్యాలయంగా ఎదగాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఆ దిశగా వీసీ టి కిషన్రావు కృషి చేయాలని కోరారు.
Sun 19 Dec 02:03:18.692125 2021
జాహ్నవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో కేక్ మిక్సింగ్ వేడుకలు జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా ఈ వేడుకలను కాలేజీ యాజమాన్యం శనివారం హైదరాబాద్లోని కవాడ
Sun 19 Dec 02:02:32.829348 2021
తమ ఐదెకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుంజుకున్నారని, నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని సీఎం అధికార నివాసం ప్రగతిభవన్ వద్ద శనివారం మధ్యాహ్నం ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.
Sun 19 Dec 02:00:59.84789 2021
నూతన జోనల్ విధానం ప్రకారం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు అనేక విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యంగా ప్రభుత్వం పెట్టిన మెలికలు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టాన్ని కలిగించే
Sun 19 Dec 01:56:55.919163 2021
జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు వలస కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని కావేరి జిన్నింగ్ మిల్లులో శనివారం ఉదయం జరిగింది. ఎస
Sun 19 Dec 01:56:09.141246 2021
దేశ రాజధాని ఢిల్లీలో 365 రోజుల పాటు ఆందోళనలతో హోరెత్తించి.. కేంద్రం మెడలు వంచిన రైతుల ఉద్యమ స్ఫూర్తితో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలపై పోరాటం చేద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్
Sun 19 Dec 01:55:06.41658 2021
ఇన్నేండ్ల స్వతంత్ర భారతంలో నేటికీ కుల వివక్ష కొనసాగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో సీపీఐ(
Sun 19 Dec 01:54:08.006517 2021
ప్రజాసంక్షేమం పట్ల కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్య
Sun 19 Dec 03:37:03.901959 2021
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సాత్మోరి గ్రామంలో జగిత్యాలకు చెందిన కొందరు వ్యక్తులు పత్తి వ్యాపారం చేస్తున్నారు.. రైతుల నుంచి ఎలక్ట్రానిక్ కాంటా ద్వారా పత్తి కొనుగోలు
Sun 19 Dec 01:51:35.559266 2021
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులందరినీ పాస్ చేయాలని, ఫెయిల్ అయిన విద్యార్థుల భవిష్యత్ను కాపాడాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం కూడా రాష్ట్ర వ్యాప
Sun 19 Dec 01:50:06.928558 2021
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపేందుకు వీలుగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు శనివారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రి
Sun 19 Dec 01:49:12.380574 2021
రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకు ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26 నుంచి యాదగిరిగుట్ట నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు కార
Sun 19 Dec 01:47:53.415048 2021
ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ తండ్రి మారయ్య హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిశోర్తోపాటు ఆయన కటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపార
Sun 19 Dec 01:47:31.121903 2021
రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఈనెల 27న బీజేపీ దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షలో తానే కూర్చుంటానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ
Sun 19 Dec 01:47:00.234863 2021
ఏజెన్సీ, మైదాన ప్రాంతాల వారీగా ఉద్యోగులను వేర్వేరుగా విభజన చేపట్టాలని టీఎస్టీటీఎఫ్ అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్నాయక్,ప్రధాన కార్యద ర్శి లాకావత్ శర్మన్ శనివారం ఒక ప
Sat 18 Dec 02:32:55.19441 2021
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మరోసారి కేంద్రం వద్దకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులతో కూడిన బృందం ఢిల్లీ బయల్ద
Sat 18 Dec 02:33:41.924515 2021
జాతీయబ్యాంకుల చట్ట సవరణ (ప్రయివేటీకరణ) బిల్లు-2021ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండ్రోజుల సమ్మె శుక్రవారం ముగిసింది. రెండోరో
Sat 18 Dec 02:34:14.338835 2021
'అంతా మీరే చేశారు' ఓ తెలుగు సినిమాలో ట్రెండింగ్ డైలాగ్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్నే వల్లె వేస్తోంది. ఏడున్నరేండ్లుగా గాఢనిద్రలో జోగి, ఇప్పుడే లేచి 'నెనెక్కడున్నాను
Sat 18 Dec 02:33:19.607677 2021
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి ఫెయిలైన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీస మార్కులతో అందరినీ పాస
Sat 18 Dec 02:45:52.419718 2021
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని, ఇండ్ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నా
Sat 18 Dec 02:46:05.185666 2021
బ్యాంకులను ప్రయివేటీకరిస్తే ప్రజల సొమ్ము కార్పొరేట్ల చేతుల్లోకి పోతుందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది దేశవ్యాప్త సమ్మె రెండో రోజు రాష్ట్ర వ్య
Sat 18 Dec 01:57:50.458987 2021
Sat 18 Dec 02:46:41.705249 2021
మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టంచేశారు. ప్రభుత్వమే కార్మికులను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదని
Sat 18 Dec 02:47:04.715161 2021
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఎస్పీదే రాజ్యధికారమని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేట్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. భూ నిర్వాసితులకు మద్దతుగా ఈనెల 14న చేపట్టిన పాదయాత్ర
Sat 18 Dec 02:47:20.528188 2021
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా అమేథీలో రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా కాంగ్రెస్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టింది. ర
Sat 18 Dec 02:45:30.863079 2021
ఇంటర్మీడియెట్ బోర్డు వైఫల్యం కారణంగానే మొదటి సంవత్సరం పరీక్షల్లో (49)శాతం రిజల్ట్ వచ్చిందని, పాసైన వారిలో కూడా అనేకమందికి తక్కువ మార్కులు వచ్చాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్
Sat 18 Dec 01:49:47.877004 2021
మున్సిపల్ కార్మికులను దేవుళ్లని పొగుడుతూ వెట్టిచాకిరీ చేయించుకోవడం ఎంత వరకు సమంజసమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర
Sat 18 Dec 01:48:57.162812 2021
సీపీఐ(ఎం)వనపర్తి జిల్లా కార్యదర్శిగా ఎండీ.జబ్బార్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 21మందితో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన సీపీ
Sat 18 Dec 01:46:06.153134 2021
రాష్ట్ర ప్రభుత్వం ఐదు కార్పొరేషన్లకు నూతన చైర్మెన్లను నియమించింది. అందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం జారీ చేశారు. తెలంగ
Sat 18 Dec 01:44:48.734721 2021
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపం చెందిన విద్యార్థిని రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్
Sat 18 Dec 01:42:43.223594 2021
రజకులకు బీమా పథకం వర్తింప చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కి వి
Sat 18 Dec 01:41:38.661332 2021
Sat 18 Dec 01:40:58.763566 2021
Sat 18 Dec 01:40:37.00501 2021
Sat 18 Dec 01:35:29.517047 2021
Sat 18 Dec 01:33:57.604953 2021
Sat 18 Dec 01:33:36.33054 2021
Sat 18 Dec 01:32:53.381597 2021
×
Registration