Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 21 Dec 01:22:35.182994 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలు వేగంగా అమలు చేస్తూ అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సాయిబాబు అన్నారు. స
Tue 21 Dec 01:21:43.543008 2021
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 12శాతానికి పెంచాలనే కేంద్ర నిర్ణయాన్ని ఉపసం హరించు కోవాలని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కొత్త బస్టాండ
Tue 21 Dec 01:21:03.127108 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తున్నదని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర
Tue 21 Dec 01:20:23.448901 2021
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీ
Tue 21 Dec 01:19:22.564887 2021
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిషేకుగూడ, కొలాంగూడ, పవనూర్ గ్రామాలకు తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గిరిజనులు కలెక
Tue 21 Dec 01:18:25.03025 2021
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి మొదటి సంవత్సరం విద్యార్థులు బలయ్యారనీ, ఫెయిలయిన విద్యార్థులందరినీ వెంటనే ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్
Tue 21 Dec 01:17:26.004457 2021
ఒకే బైక్పై పాఠశాలకు వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు.. లారీని ఢకొీట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మ
Tue 21 Dec 01:14:25.739277 2021
చేనేత వస్త్ర పరిశ్రమపై వస్తు సేవల పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో
Tue 21 Dec 01:12:42.79441 2021
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చలు జరిపేందుకోసం శనివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు ఇప్పటి వరకూ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరకలేదు. అయితే మంగళ
Tue 21 Dec 01:10:21.183908 2021
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఓ వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను గుర్తించారు. గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 16న దుబాయి నుంచి వచ్చాడు.
Tue 21 Dec 01:08:24.655957 2021
లోక్సభలో ఆమోదం పొందిన ఓటరు కార్డుతో ఆధార్ లింకు బిల్లు ప్రమాదకరమైన ఆలోచన అని మాజీ సివిల్ సర్వెంట్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఇది చట్టంగా మారితే బడు
Tue 21 Dec 01:06:32.191228 2021
రాష్ట్రంలో తామర వైరస్ సోకటంతో చేతికి వచ్చిన మిరప పంట తీవ్రంగా దెబ్బతిన్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైత
Tue 21 Dec 01:06:04.022707 2021
డిస్కంలు ఇవ్వాల్సిన టారిఫ్ ప్రతిపాదనలను వారంరోజుల్లో సమర్పించాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఆదేశించింది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల వార్షిక
Tue 21 Dec 01:05:32.665028 2021
పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునేవారి ఆదాయ పరిమితి ఇప్పటి వరకు రూ.1.50 లక్షలు, ఈబీసీల వార్షికాదాయం లక్షా రూపాయలు, డీఎన్ టీ విద్యార్థుల ఆదాయం రూ. 1.
Tue 21 Dec 01:05:09.593103 2021
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు గతంల
Tue 21 Dec 01:03:34.173198 2021
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హాల్ట్ స్టేషన్లు మినహాయించి మిగతా అన్ని 588 రైల్వే స్టేషన్లలో ఉచిత హై-స్పీడ్ వై ఫై సేవలను విస్తరించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారు
Tue 21 Dec 01:03:08.254163 2021
రాష్ట్రానికి చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) లుగా పదోన్నతులిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ
Tue 21 Dec 01:02:37.425615 2021
కష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)తాగునీటి కమిటీ సమావేశం ఆధ్వర్యంలో ఈ నెల 23న చెన్నైలో జరుగనున్నది. వర్చువల్ విధానంలో ఈ కమిటీ ఆరో భేటి నిర్వహిస్తున్నారు. ఇందులో ఐదు ర
Tue 21 Dec 01:01:32.54521 2021
రాష్ట్రంలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాల రూపకల్పనలో అవకతవకలు జరిగాయని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్జీటీయూ) విమర్శించింది. నూతన జిల్లాలు, పాఠశాలలకు కేటాయింపు మార్గదర్
Tue 21 Dec 01:01:12.967132 2021
ఉమ్మడి రాష్ట్రంలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎడ్సెట్ కన్వీనర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఆచార్య రామరాజు వెంకటేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా మరణించారు. నీళ్లు, నిజాలన
Tue 21 Dec 01:00:49.790545 2021
పెండింగ్లో ఉన్న ఐదు నెలల మధ్యాహ్న భోజన పథకం బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్
Mon 20 Dec 02:08:42.154871 2021
కోర్టులో మౌలిక సదుపాయల కల్పన కోసం 'జుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్'ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయగా.. నేటికీ స్పందన లేదని సుప్రీంకోర్టు ప్రధా
Mon 20 Dec 02:09:50.590035 2021
సమాజంలో అడుగడుగునా ప్రజా శత్రువులున్నారనీ, వారి ఆటకట్టిం చేందుకు ప్రజాపోరాటాలు, ఓటుహక్కును ఆయుధాలుగా మలుచుకోవా లని జైభీమ్ సినిమా రియల్ హీరో జస్టిస్(రిటైర్డ్) చంద్రు ప
Mon 20 Dec 02:11:50.326147 2021
చేనేతపై జీఎస్టీని కేంద్రం ఐదు నుంచి 12శాతానికి సవరించటంతో వస్త్ర పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందనీ, ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక
Mon 20 Dec 02:12:46.090974 2021
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మెజార్టీ పిల్లలు ఫెయిల్ కావడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి విమర్శ
Mon 20 Dec 02:13:37.101754 2021
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తేల్చుకునేందుకు అమాత్యులు ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. కేంద్రంతో 'అమీతుమీ' తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అంతవరకు బాగానే ఉన్నది.
Mon 20 Dec 02:09:34.414477 2021
దేశ శత్రువైన బీజేపీని తరమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ
Mon 20 Dec 02:14:33.196084 2021
పాలకులు సంఘటిత పోరాటాలకే తలొగ్గుతారనీ, తమను పర్మినెంట్ చేసేదాకా కాంట్రాక్టు లెక్చరర్లు ఐక్యంగా కొట్లాడాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. మిగతా శాఖల్లోని కాంట్రాక్
Mon 20 Dec 01:30:36.614618 2021
మహిళల వివాహ వయస్సు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు మద్ద తునివ్వదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో స్పష్టం చేసింది. కరోనాతో కొత్త ప్రమాదాలు పుట్టుకొస్
Mon 20 Dec 02:12:18.922794 2021
పోరాడితేనే హక్కులు సాధించుకుంటామని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఇంజనీరింగ్ డిపార్టు మెంట్స్ మ
Mon 20 Dec 02:14:53.451999 2021
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ఒకరిపై, మరొకరు ఆరోపణలు చేసుకుంటూ నాటకాలాడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్
Mon 20 Dec 02:16:10.163356 2021
సీపీఐ(ఎం) గద్వాల జిల్లా కార్యదర్శిగా ఎ.వెంకటస్వామి రెండోసారి ఎన్నికయ్యారు. గద్వాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన జిల్లా రెండో మహాసభలు ముగిశాయి. ఈ సందర్భం
Mon 20 Dec 02:16:20.379087 2021
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం కామగిరి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ సర్పంచ్ తొడసం భీమ్రావు పాదయాత్ర చేపట్టార
Mon 20 Dec 01:15:39.303302 2021
సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలే శరణ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాయిబాబు స్పష్టం చేశారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ద్వితీయ మహ
Mon 20 Dec 01:14:18.235275 2021
రణదీవె పేరులోనే రణం, దివిటీలా వెలుగులు పంచే అర్థాలున్నాయనీ, ఆయన జీవితమంతా కార్మికులు, పేదల పక్షాన పోరాడిన మహనీయుడని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ కొనియాడ
Mon 20 Dec 01:12:47.79701 2021
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని షాదీఖానాలో రెండ్రోజులుగా జరుగుతున్న సీపీఐ(ఎం) మెదక్ జిల్లా 14వ మహాసభ ఆదివారం ముగిసింది. కాగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
Mon 20 Dec 02:15:46.873992 2021
జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఇచ్చే టీ-24 టిక్కెట్ ధరపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. 34వ జాత
Mon 20 Dec 01:11:14.111256 2021
జైభీమ్ సినిమా రియల్ హీరో, జస్టిస్ చంద్రును ప్రజాసంఘాల నేతలు కలిశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయన్ను ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ
Mon 20 Dec 01:10:26.986099 2021
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం జీడిపల్లె గ్రామానికి చెందిన పోడు రైతు మడావి లక్ష్మణ్(48) పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకార
Mon 20 Dec 01:09:15.280839 2021
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కొత్తగా ఆయకట్టు పెంచలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన ఆయకట్టుకు సరిపడా నీటి కేటాయింపులు చ
Mon 20 Dec 01:04:10.87759 2021
చలి గజగజా వణికిస్తున్నది. రాష్ట్రంమీదుగా కిందిస్థాయిలో వీస్తున్న చల్లటి గాలుల ప్రభావంగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో చలితీవ్రత బాగా పెరుగుతున్
Mon 20 Dec 00:57:17.293098 2021
రాష్ట్రంలో తామర వైరస్ సోకి చేతికొచ్చిన మిరప పంట పూర్తిగా దెబ్బతిందని తెలంగాణ రైతుసంఘం ఆందోళన వ్యక్తంచేసింది. నష్టపోయిన మిరప పంటకు ఎకరానికి రూ లక్ష రూపాయలు పరిహారం చెల్లి
Mon 20 Dec 00:56:45.774141 2021
నేడు జరగనున్న జూనియర్ కళాశాలల బంద్ ను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్
Mon 20 Dec 00:55:29.41248 2021
రాష్ట్రంలో కొత్తగా 134 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 25,900 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవ
Mon 20 Dec 00:55:06.453517 2021
తెలంగాణలో వరి వేస్తే రైతులకు ఉరే మిగిలిందనీ, వరి వేయొద్దన్న సీఎం మాకొద్దంటూ వైఎస్సార్ టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణలో రైతులకు ఆత్మహత్యలే దిక్కయ్య
Mon 20 Dec 00:54:29.667091 2021
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలతో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విద్యార్థి సంఘాలు సోమవారం తలపెట్టిన జూని యర్ కాలేజీల బంద్కు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) మ
Mon 20 Dec 00:51:45.145945 2021
రైతులను తప్పుదారి పట్టిస్తున్న టీఆర్ఎస్ నేతలను రైతులు ఉరికించాలని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మతపరమైన హింస చెలరేగే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున
Sun 19 Dec 03:25:32.383765 2021
యాసంగి కోసం రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని ఈనెల 28వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం కేసిఆర్ తెలిపారు. గతంలో మాదిరిగానే ప్రారంభించిన వారం పది రోజుల్
Sun 19 Dec 03:25:52.81354 2021
రహదారులు నెత్తురు పీల్చాయి.. 9 మంది ప్రాణాన్ని తీసుకున్నాయి.. పసికందునూ వదల్లేదు.. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేశాయి.. జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులకు చేదోడువాద
Sun 19 Dec 03:26:06.059859 2021
పాఠ్యాంశాల్లో మనువాద భావజాలం ఉండడం దేశానికే ప్రమాదకరమని రచయిత డాక్టర్ శిలాలోలిత అన్నారు. ప్రాచీన కాలం నుంచి పురుషులకు మహిళలంటే చులకన భావం ఉందన్నారు. పాలకులూ స్త్రీల అభివ
×
Registration