Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Thu 23 Dec 01:31:39.325233 2021
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ) సేవలు భేష్ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. ఈఎస్సీఐ సేవల గుర్తింపుగా వచ్చిన గోల్డెన్ పీకాక్ అవార్డు
Wed 22 Dec 23:42:53.361328 2021
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పులతిప్పలు తప్పడం లేదు. ప్రధాన పనులు పూర్తయినా, ప్రజలకు నీళ్లందించడంల
Wed 22 Dec 23:39:52.604464 2021
విద్యుత్రంగం 2021లో చీకటి వెలుగుల కలయికగా మిగిలింది. అక్కడక్కడ స్వల్ప అవాంతరాలు మినహా వినియోగదారులందరికీ 24 గంటల కరెంటును సరఫరా చేసింది. విద్యుత్ ప్రమాదాల కారణంగా సంభవి
Wed 22 Dec 03:04:00.416611 2021
రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయుల సీనియార్టీ జాబితాల్లో తప్పులున్నాయని ఉపాధ్యాయ సంఘాలు విమర్శించాయి. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోనల్ క్యాడర్ కేటాయింపులో భాగంగా రూపొంద
Wed 22 Dec 03:03:09.997356 2021
వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ బంతాట ఆడుతున్నాయి. 'కేంద్రం తేల్చదు...రాష్ట్ర మంత్రుల బృందం గట్టిగా కొట్లాడదు' అన్న పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు అంశాన్ని ర
Wed 22 Dec 02:40:41.332173 2021
సీఎం వ్యవసాయ క్షేత్రంలో పనికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. విషయం బయటికి పొక్కకుండా ఫామ్ హౌస్ సిబ్బంది జాగ్రత్త పడ్డారు. స్థానికులు తెలిపిన వ
Wed 22 Dec 03:05:17.508882 2021
ఏ మతమైనా ఉన్మాద స్థితికి చేరితేనే ప్రమాదమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో మతపరమైన దాడులు జరుగుతున్నాయనీ, అవి శాస్వతం కాదనీ, మానవత్వమే శాశ్వతమని చెప
Wed 22 Dec 03:03:27.484954 2021
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలి
ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ జరపాలి
ొ కనీస మార్కులతో పాస్ చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ
Wed 22 Dec 02:33:05.294824 2021
రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. మంగళవారం హ
Wed 22 Dec 03:03:43.803343 2021
''భద్రాద్రి కొత్తగూడెంజిల్లా చర్లమండలం పెద్దమిడిసిలేరు హై స్కూల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు సరిత.. తొలి ఆప్షన్గా ములుగు జిల్లా ఆతర్వాత భద్రాద్రి కొ
Wed 22 Dec 03:05:43.609359 2021
హుహు..హుహు..అనేలా చలి వణుకు పుట్టిస్తున్నది. పదేండ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా చలి భయానికి ఇంటి తలుపులు తీయని పరిస్థితి రా
Wed 22 Dec 03:06:28.773641 2021
ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ
Wed 22 Dec 03:07:12.851494 2021
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఈ నెల 29న హైదరాబాద్కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆరు రోజుల పాటు ఉండనున్నారు. జనవరి మూడో తేదీన తిరిగి
Wed 22 Dec 03:09:28.320448 2021
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ పంచాయితీలు, వివాదాల పరిష్కారానికి సర్వరోగ నివారణి అంటూ రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన 'ధరణి పోర్టల్'ను బాలారిష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. తవ
Wed 22 Dec 03:09:53.14171 2021
ఈ ఏడాది (2021)... రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇద్దరు మంత్రులను చూసింది. అప్పుడు ఈటల రాజేందర్. ఇప్పుడు హరీశ్రావు. మరోవైపు 2020 మార్చిలో రాష్ట్రంలోకి ప్రవేశిం చిన కరోనా 2021లో
Wed 22 Dec 02:07:06.876807 2021
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాన
Wed 22 Dec 02:06:04.555641 2021
భారతరూపాయి ఈఏడాది ఆసియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా నమోదయ్యింది. ప్రస్తుత త్రైమాసికంలో ఇప్పటి వరకు రూపాయి విలువ 2.2శాతం క్షీణించింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి 4బిలియన్
Wed 22 Dec 02:05:02.299972 2021
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్టు వర్కర్లకు వేతనాలు పెంచుతామంటూ ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోవడం లేదని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హె
Wed 22 Dec 02:04:07.219906 2021
సీపీఐ(ఎం) నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శిగా వర్ధం పర్వతాలు రెండోసారి ఎన్నికయ్యారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో జిల్లా మహాసభ ముగింపు సందర్భంగా ప్రతినిధులు 2
Wed 22 Dec 02:03:11.318965 2021
కరోనా మహమ్మారితో విద్యారంగానికి తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఆ నష్టాన్ని పూడ్చడమే
Wed 22 Dec 02:02:06.723482 2021
ఆశించిన స్థాయిలో మిర్చి పంట దిగుబడి రాకపోగా.. వైరస్ సోకి కళ్ళెదుటనే ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే దిగులుతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట
Wed 22 Dec 02:01:23.550467 2021
పాలకుల కుట్రలను ప్రజలు గుర్తించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య కోరారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా జ
Wed 22 Dec 02:00:28.435809 2021
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 54వ సీనియర్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపురం విద్యార్థ
Wed 22 Dec 01:59:48.81697 2021
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాగుల దేవయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
Wed 22 Dec 01:59:06.538755 2021
దేశంలో గుర్తింపు పొందిన వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్న 12 మంది ముఠాను టాస్క్ఫోర్స్ ప
Wed 22 Dec 01:58:08.926989 2021
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తరపు బంధువులు భర్త కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో భర్త తల్లి మృతిచెందింది. తండ్రి, అమ్మమ్మకు తీవ్ర గాయాల
Wed 22 Dec 01:57:16.530994 2021
రాష్ట్రంలో ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తానంటూ ప్రకటించిన సీఎం కేసీఆర్... మూడు నెలలుగా రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Wed 22 Dec 01:56:26.260441 2021
రాష్ట్రానికి చెందిన 23 మంది పోలీసు అధికారులకు ఐపీఎస్లుగా గుర్తింపునిస్తూ కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 17 మంది గ్రూప్-1 సర్వీసుల నుంచి వచ్చినవ
Wed 22 Dec 01:42:41.503413 2021
దళిత బంధు పథకం అమలు కోసం నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. వాటిని ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. సూర్యాపేట జిల్లా
Wed 22 Dec 01:42:08.615085 2021
రాంచి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ శ్రీనివాస్రావును బ్యాంకు నుంచి రుణం తీసుకుని సొంత వాటికి మళ్లింపు చేశారని కేసులో సీఆర్పీసీలోని 41ఎ సెక్షన్ కింది నోటీసు ఇవ్
Wed 22 Dec 01:41:41.057507 2021
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల విద్యాధికారులకు (డీఈవో) ఊరటనిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. 1998-డీఎస్సీ నియామాకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్ర
Wed 22 Dec 01:41:17.076165 2021
జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సీబీఐ ప్రాసిక్యూషన్కు రాష్ట్ర సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదనీ, అయినా విచారణ చేయడం చట్ట వ్యతిరేకమని ఏపీ ఐఏఎస్ అధికారి డి.మురళీధర్రెడ్డి హ
Wed 22 Dec 01:40:45.793536 2021
కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా.. అధికారులు సహకరించకపోవడంతో ఆందోళనకు గురైన ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నాని
Wed 22 Dec 01:40:12.822726 2021
రాష్ట్రంలో మిర్చి సాగు చేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారా
Wed 22 Dec 01:39:49.27379 2021
రెండు లారీలు ఢకొీని.. అందులోని ఓ లారీ పక్క నుంచి వస్తున్న ఆటోపై పడటంతో ముగ్గురు మృతిచెందారు. వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్
Wed 22 Dec 01:39:15.650301 2021
రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లోని విద్యార్థులకు ఈనెల 27 నుంచి మొదటి, మూడో సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కామన్ పీజీ
Wed 22 Dec 01:38:48.1383 2021
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 'ఆపరేషన్ ముస్కాన్'ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి తెలిపారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్
Tue 21 Dec 02:19:21.813685 2021
వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికులకు జీవనోపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ ఈ రంగాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. చేసిన పనికి సరైన మార్కెటిం
Tue 21 Dec 02:30:16.013753 2021
వైరస్సోకి మిర్చి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్
Tue 21 Dec 02:17:37.979207 2021
దేశ, రాష్ట్ర ప్రజల ప్రధాన శత్రువు మోడీ అంటూ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడనీ, వాస్తవానికి మోడీ, కేసీఆర్ ఇద్దరూ ప్రజాకంటకులేనని సీపీఐ(ఎం) రా
Tue 21 Dec 02:19:41.001183 2021
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు రావడంతో
Tue 21 Dec 01:58:20.023353 2021
ఆర్టీసీలో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు నిర్వహించాలని పది కార్మిక సంఘాలతో కూడిన టీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఎన్నికలు జరిపే ఆలోచనే లేదనీ, అది సాధ్యం కాదంటూ ఆర్ట
Tue 21 Dec 02:31:03.175133 2021
ఒక దేశ రథచక్రం నడవాలంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలనీ, ఏ దేశ ఆర్థికవ్యవస్థ బాగాలేకపోతే ఆ దేశం చిన్నాభిన్నమవుతుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్
Tue 21 Dec 02:18:19.050625 2021
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తోంది.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా.. ద్వంద్వ విధానం అవలంబిస్తోంది.. రైతు వ్యతిరేక ప్రభుత్వం
Tue 21 Dec 02:31:39.980877 2021
సీనియార్టీ జాబితాల్లో తప్పులను సవరించిన తర్వాతే ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయిస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీద
Tue 21 Dec 02:32:36.847671 2021
మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద నిర్మించిన ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంటులో యూనిట్-1 కోసం సింగరేణి నుంచి బొగ్గును తీసుకొనేందుకు ఒప్పందం ఖరారైంది. ఏడాదికి 25 లక్షల
Tue 21 Dec 02:33:10.166074 2021
కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రక్షణ సిబ్బందికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నివాళులు అర్పిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ
Tue 21 Dec 02:34:31.958621 2021
ఓటర్కార్డుతో ఆధార్కార్డును అనుసంధానంచేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల చట్టనికి సవరణ చేసేందుకు బిల్లును ఆమోదించడం అప్రజాస్వామికమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమ
Tue 21 Dec 01:30:21.738536 2021
న్యాయస్థానం నిర్థారించిన నేరస్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంచేలా ఎన్నికల చట్టానికి సవరణ చేయాలని ఫోరం ఫర్గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి కోరారు. ఈ
Tue 21 Dec 01:23:39.497721 2021
కార్మికులు చేసిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60ని విడుదల చేసినా అమలు చేయకపోవడం సరైంది కాదు.. గ్రామపంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరీ ఇంకె
×
Registration