Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 24 Dec 01:55:34.96108 2021
తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలో గుర్తించిన 17 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు న్యూఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో గురువారం వివిధ కులాల ప్రతినిధులతో విచారణ చే
Fri 24 Dec 01:54:39.853918 2021
సింగరేణి ఆవిర్భావ వేడుకల రోజే ఓపెన్ కాస్టులో ప్రమాదం జరిగింది. రెండు డంపర్లు ఢకొీనడంతో ఆపరేటర్ మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3లో జరిగింది. సింగరేణి రామగుం
Fri 24 Dec 01:45:08.32831 2021
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇటీవల ఒమిక్రాన్ కేసు నమోదైన వ్యక్తి భార్య, తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధార ణయింది. దుబాయ నుంచి స్వగ్రామానికి వచ్
Fri 24 Dec 01:44:48.607657 2021
మెదక్ జిల్లా కోనాపూర్ కోపరేటివ్ సొసైటీలో 2.26 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని అసిస్టెంట్ కోపరేటివ్ రిజిస్ట్రార్ గత జూన్ 28న రిపోర్టు ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని
Fri 24 Dec 01:44:06.945863 2021
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్... ఆయనకు ఘన నివాళులర్పించారు. గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహ
Fri 24 Dec 01:41:46.200435 2021
ఉర్దూ మీడియం డిగ్రీ పాఠ్య పుస్తకాలను రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. గురువారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడు
Fri 24 Dec 01:41:16.403931 2021
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ, నిరుద్యోగుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న తలపెట్టిన నిరుద్యోగ దీక్షను జయప్రదం చేయాలని బీజ
Fri 24 Dec 01:40:55.492821 2021
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 25 అడుగుల నమూనా విగ్రహాన్ని నెల రోజుల్లో ప్రదర్శనకు సిద్ధం చేస్తామని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
Fri 24 Dec 01:40:22.084163 2021
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గురువారం సెమీ కిస్మస్ వేడుకులను ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థన చేస
Fri 24 Dec 01:39:54.745234 2021
సంఘీ సోదరులకు సంబంధించి 13 ఏండ్లుగా సాగుతున్న కేసులు సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్(ఐఏఎంసీ) ఎదుటకు వెళ్ళనున్నాయి. ఇప్పటి వరకు
Fri 24 Dec 01:39:34.784968 2021
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర్రావు తెలిపారు.
Fri 24 Dec 01:37:35.39153 2021
దేశంలో సంచలనం రేపిన బీహార్ రాష్ట్రంలోని దర్బంగా రైల్వే స్టేషన్లో జరిగిన పేలుడు కేసులో ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ అధికారులు గురువారం కోర్టులో చార్జీషీటును దాఖలు చేశారు. ఈ
Fri 24 Dec 01:37:14.524511 2021
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవీ శ్రీరాంపూర్ గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరికిపండ్ల రమేష్ (40) 5.20 ఎక
Fri 24 Dec 01:36:20.166436 2021
ఇంటర్ విద్యార్థులను పాస్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి కోరారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం రూ 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశార
Fri 24 Dec 01:35:51.84066 2021
రాష్ట్రంలో కొత్తగా 177 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధ వారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురు వారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,219 మందికి టెస్టులు చేయగా బయటపడి నట్టు
Fri 24 Dec 01:35:10.189511 2021
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ)ని రెండు పథకాలుగా గాక ఒకే ప్రాజెక్టుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీ యాజ మాన్య బోర్డు(కేఆర్ఎంబీ)ను కోరింది. ఈ మేరకు రాష
Thu 23 Dec 23:03:02.43947 2021
ఈ ఏడాది రాష్ట్ర ప్రజానీకానికి రవాణా తిప్పలు తప్పలేదు. 2020లో కరోనా లాక్డౌన్తో అవస్థలు పడిన ఈ రంగం 2021లో కూడా కష్టాలను దాటలేకపోగా, కొత్త సమస్యల్ని సృష్టించింది. వాటి పర
Thu 23 Dec 22:56:05.348618 2021
రాష్ట్ర సాగునీటిరంగంలో ఈ ఏడాది మిశ్రమఫలితాలే వచ్చాయి. భారీప్రాజెక్టులు నిర్మించినా, ఉమ్మడిరాష్ట్రంలోని పాత పథకాలను మాత్రం సర్కారు పూర్తిచేయలేకపోయింది. కేంద్రంలోని బీజేపీ
Thu 23 Dec 03:01:42.368607 2021
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల బదలాయింపు ప్రక్రియ వేగంగా సాగుతున్నది. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకటి, రెండు రోజుల్లో దీన్ని పూర్తి చేసేందుకు క
Thu 23 Dec 02:56:21.296925 2021
కేంద్ర మంత్రి పీియూష్ గోయల్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లా డుతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆయన కేంద్ర మంత్రిలా కాకుండా ఒక రాజ
Thu 23 Dec 03:01:26.298296 2021
తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల తుపాకీ తూటా పేలింది. మంగళవారం కిడ్నాప్కు గురైన మాజీ సర్పంచ్ రమేష్ను హత్య చేసినట్టు సీపీఐ(మావోయిస్టు) వెంకటాపుర
Thu 23 Dec 02:33:00.268094 2021
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 317ను రద్దు చేసి, తమ స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం నిజామాబాద్ జిల్లాకు చెం
Thu 23 Dec 02:32:14.810318 2021
రాష్ట్రంలో ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా స్పౌస్ కేసులను ప్రభుత్వం పరిశీలించనుంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేసే కేటాయింపుల్లో భాగంగా కొత్త పోస్టింగు
Thu 23 Dec 02:56:48.916451 2021
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు విమర్శించాయి. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలనీ, న్
Thu 23 Dec 02:53:40.827167 2021
రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలపై గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్థాపంతో విద్యార్థులు ఆత్మహ
Thu 23 Dec 03:01:57.606999 2021
సీఎం ఇచ్చిన హామీ కోసం 15 నెలలు ఓపికతో ఎదురుచూశామనీ, ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) ఐక్యకార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం
Thu 23 Dec 03:01:09.121425 2021
''ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండటం లేదు. విద్యార్థులు బువ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి సద్ది తీసుకుపోదామన్న అంత పొద్దుగాల బువ్వ వండే పరిస్థితి లేదు. కడుపు మాడ్చుకున
Thu 23 Dec 03:02:25.956619 2021
సౌండ్పొల్యూషన్పై దాఖలైన రిట్లో హైకోర్టు జూబ్లీ హిల్స్లో పబ్లు, బార్లు, హౌటళ్ల నుంచి వెలువడుతున్న వాటికి నోటీసులు జారీ చేసింది. అధికారులకు ఫిర్యాదు చేసినా సౌండ్ పొల
Thu 23 Dec 03:08:32.242258 2021
విద్యార్థినులు సవాళ్లను ఎదర్కొనే కోర్సులు ఎంచుకుని ఉన్నతగా ఎదగాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా భారత్ రానున్న రోజుల్లో విశ్వగురు
Thu 23 Dec 02:00:00.62475 2021
దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు, బస్పాసుల రెన్యువల్స్, వివిధ రాయితీ టిక్కెట్ల కొనుగోళ్ల కోసం క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి పొందే సౌకర్యం
Thu 23 Dec 01:59:09.198734 2021
తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక వసతులు, సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎమ్ఎడైడీసీ) చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ వికలాం
Thu 23 Dec 01:58:09.785912 2021
కేంద్రం ముందుకు తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం భారత రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకమైనదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్ మూర్తి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ఆ
Thu 23 Dec 01:57:14.368069 2021
దేశం గర్వించదగిన కవి సాహిర్ లుధియాన్వి అని అభ్యుదయ రచయితల సంఘం(అరసం-ఉర్ధూ) కొనియాడింది. బుధవారంనాడిక్కడి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అరసం-ఉర్దూ తెలంగాణ రాష
Thu 23 Dec 01:56:32.111173 2021
రైతులంటే బీజేపికి గిట్టదని రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. వారిని ఆ పార్టీ శత్రువులుగా చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అక్క
Thu 23 Dec 01:54:32.361653 2021
భూసేకరణ చట్టానికి భిన్నంగా జీవో 123 జారీ చేసిన కేసులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శికి (ప్రస్తుతం ఈ పదవిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తున్నారు) హైకోర్టు రూ.10 వేలు జర
Thu 23 Dec 01:51:28.102338 2021
సీపీఐ(ఎం) మహబూ బాబాద్ జిల్లా కార్యదర్శిగా సాదుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గార్ల మండల కేంద్రంలోని సత్తార్మియా నగర్లో రెండ్రోజులుగా జరుగుతున్న పార్టీ మహాసభలు
Thu 23 Dec 01:50:11.75892 2021
వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంతో ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఎస్డీసీ) బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ఎస్వి కోటారెడ్డి
Thu 23 Dec 01:49:26.647347 2021
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా మల్లు నాగార్జున్రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 39 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో
Thu 23 Dec 01:48:47.045323 2021
సింగరేణిలో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చే
Thu 23 Dec 01:47:48.900912 2021
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించడానికి వీలుగా ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలను విడుదల చేయాలని క్రమబద్ధీకర
Thu 23 Dec 01:46:25.747194 2021
రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య విభాగం పరిధిలోని దవాఖానాలు, మెడికల్ కాలేజీలు, జిల్లా, ఏరియాస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని
Thu 23 Dec 01:45:29.712608 2021
రైతులను ఆదుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో తిమ్మప్ప స్వామి బ్
Thu 23 Dec 01:44:19.500672 2021
నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ (కేఏటీ)-2021 ఒలంపియాడ్ పరీక్ష ఫలితాల్లో శ్రీచైతన్య ఆలిండియా నెంబర్వన్గా నిలిచింది. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మెన్ బిఎస్ రావు
Thu 23 Dec 01:43:21.290563 2021
హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి హయత్నగర్లోని సత్యనారాయణ కాలనీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. కాలనీ చెందిన ఓ యువకుడు(24) బిజినెస్ పనిపై
Thu 23 Dec 01:38:38.501133 2021
ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈమేరకు బుధవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో
Thu 23 Dec 01:35:03.349492 2021
రాష్ట్రంలో బుధవారం కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి గత 24 గంటల్లో మొత్తం 25
Thu 23 Dec 01:34:37.764414 2021
రాష్ట్రంలో ఏడేండ్ల నుంచి ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు విజ్ఞ
Thu 23 Dec 01:34:11.235535 2021
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యాన బుధవారం హెచ్ఆర్ విభాగంలో లక్ష్యాలను సాధించిన వివిధ కంపెనీల ప్రతినిధులకు అచీవర్స్
Thu 23 Dec 01:33:19.918979 2021
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలవడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా
Thu 23 Dec 01:32:02.014998 2021
ఉద్యోగుల సర్దుబాట్లలో ఏజెన్సీ చట్టాల ఉల్లంఘణ జరుగకుండా చూడాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజెఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాం నాయక్ బుధవ
×
Registration