Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Thu 16 Dec 02:36:43.312682 2021
మన రాష్ట్రం వైద్యపరికరాలను 70 శాతంపైగా దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్న పరిస్థితి నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు తెల
Thu 16 Dec 02:37:12.729206 2021
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నాచౌక్ వద్ద సెబీకి వ్యతిరేకంగా సహారా కార్మి కులు, ఇన్వెస్టర్లు భారీ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు మా
Thu 16 Dec 02:37:25.840382 2021
విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాత్రమేనని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారా
Thu 16 Dec 01:36:35.360117 2021
మిర్చి తోటల నష్టాన్ని ప్రకృతి విపత్తుగా భావించి రైతులకు ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మ
Thu 16 Dec 01:35:38.399279 2021
పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేయకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టమంటే ఎలా పెట్టాలని మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పెరుగుతున్న ధరలకు
Thu 16 Dec 01:34:48.186342 2021
కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు సమస్యలు ఎదురైనప్పుడు రోశయ్య ట్రబుల్షూటర్గా వ్యవహరించేవారనీ, ప్రతిపక్షాలకు మాత్రం ట్రబుల్ మేకర్గా ఉండేవారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల
Thu 16 Dec 01:33:56.106047 2021
కొత్త జిల్లాల్లో ఈవీఎంల భద్రత కోసం గోదాములు నిర్మించి అందుబాటులోకి తెచ్చినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ
Thu 16 Dec 01:33:01.022231 2021
ఎస్సీ గురుకులాల నిర్వాహణ మరింత మెరుగుపడాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధ
Thu 16 Dec 01:31:58.533371 2021
తాటి చెట్టుపైన ఓ గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం
Thu 16 Dec 01:29:19.495166 2021
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో 50 శాతం మెడికల్ ఆఫీసర్ల కొరత ఏర్పడటంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలం
Thu 16 Dec 01:28:54.691161 2021
సింగరేణి కాలరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో రూ.924.40 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. గత ఏడాదికంటే 63 శాతం అమ్మక
Thu 16 Dec 01:28:26.171038 2021
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు గురు, శుక్రవారాల్లో నిర్వహించతల
Thu 16 Dec 01:22:02.157419 2021
శబరిమల వెళ్లే రైల్వే ప్రయాణీకుల బోగీల్లో పూజలు చేయరాదని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శబరిమల యాత్రికుల కోసం డిసెంబర్ 16 నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్
Thu 16 Dec 01:21:35.46769 2021
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యల్ని అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్మాల్యా తెలిపారు. రైల్వే అభివృద్ధికి వారందించిన
Thu 16 Dec 01:21:08.348776 2021
బ్యాగరి వృత్తి విధ్వంసానికి కుట్ర జరుగుతున్నదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవ
Thu 16 Dec 01:20:15.466537 2021
పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే కరెంటు చార్జీలు తక్కువగా ఉన్నాయని విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి చెప్పారు. మూడో రోజైన బుధవారం కూడా క
Thu 16 Dec 01:19:44.374524 2021
అప్పులబాధకు తాళలేక పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్ఐ వినరు, క
Thu 16 Dec 01:19:13.915912 2021
రైతులు మైక్రో ఏటీఎం ద్వారా 'రైతుబంధు' డబ్బులను పోస్టాఫీసుల్లోనూ తీసుకోవచ్చని పోస్టల్ శాఖ హైదరాబాద్ రీజియన్ తెలిపింది. రైతులు ఆధార్కార్డుతో లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్
Thu 16 Dec 01:18:38.305808 2021
మంథని పోలీస్ స్టేషన్లో శీలం రంగయ్య లాకప్డెత్పై సందేహాలను వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఆయన లాకప్డెత్పై సందేహాలను వ్యక్తం చేస్తూ న్యాయవా
Thu 16 Dec 01:17:49.31492 2021
వరంగల్, నర్సంపేటలో పైపులైన్ల ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేసేందుకు మేఘా గ్యాస్ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఈ రెండు పట్టణాల్లో ఇంటింటికి వంట గ్యా
Wed 15 Dec 23:15:16.72863 2021
ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955లో జాతీయం చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. 1969లో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవల
Wed 15 Dec 23:11:26.296248 2021
మోడీ ప్రభుత్వ కన్ను తాజాగా సహకార రంగంపై పడింది. ప్రజల ఉమ్మడి సహకారంతో సమీకృతమైన స్థిర, చరాస్తులను ఎలాగైనాసరే తన అధీనంలోకి తెచ్చుకొని అప్పనంగా కార్పొరేట్ల హస్తగతం కావించే
Wed 15 Dec 02:56:24.840804 2021
నిన్న మొన్నటి వరకు వడ్లలో తేమ శాతం ఎక్కు వగా ఉందని తాలు గింజలు అధికంగా ఉన్నాయని.. రంగు మారాయని వివిధ కారణాలతో ధాన్యం కాంటాలు వేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిన అధికారులు..
Wed 15 Dec 02:54:01.992167 2021
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ విధానాలపై యుద్ధం చేయాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారమవుతా
Wed 15 Dec 02:58:57.54174 2021
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మొత్తం 12 స్థానాలకు.. ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఆరింటిలో ఎన్నికలు నిర్వహించారు. ఉ
Wed 15 Dec 02:56:37.778671 2021
''ప్రభుత్వ బ్యాంక్లను ప్రయివేటీకరించడం ద్వారా ఈ రంగంలో కార్పొరేట్ల గుత్తాదిపత్యానికి బాటలు పడనున్నాయి. రుణాల జారీలో పక్షపాత దోరణీతో ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరుగుతాయి.
Wed 15 Dec 02:59:09.638714 2021
తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం ఆరాష్ట్ర సీఎం స్టాలిన్తో చెన్నైలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతోపాటు పరిపాల నకు సంబంధించిన పలు అంశాలపై వారిరువురూ చర్
Wed 15 Dec 02:57:56.501615 2021
ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో పోరాటాలు చేస్తూ ముందుకెళ్తే పాలకులు సమస్యలను పరిష్కరించక తప్పదని పలువురు వక్తలు అన్నారు. మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని
Wed 15 Dec 02:58:15.993853 2021
ప్రజలు రోగనిర్ధారణ, ఇతర మెడికల్ టెస్టుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి పోవాలని, ఆస్పత్రుల వద్ద గంటల తరబడి, రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండొద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత
Wed 15 Dec 02:59:25.019762 2021
ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న వర్కర్ల వేతనాల పెంచాలనే డిమాండ్ సాధన కోసం జనవరి ఐదున ఒక రోజు సమ్మె నిర్వహించనున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్
Wed 15 Dec 02:59:34.350859 2021
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ కోసం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) కోరింది. ఈ మేరకు మంగళవారంనాడిక్క
Wed 15 Dec 02:59:44.484781 2021
ప్రస్తుతం 2021లో దేశవ్యాప్తంగా జనగణనను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కులాలను లెక్కిస్తూ బీసీ కులాలను మాత్రం లెక్కించేదిలేదని కే
Wed 15 Dec 01:36:02.959088 2021
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. వారిక
Wed 15 Dec 01:31:18.607518 2021
మారుమూల ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కింద ములుగు జిల్లాను ఎంపిక చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్
Wed 15 Dec 01:30:31.026578 2021
మిషన్ భగీరథపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదనే విషయం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి ద
Wed 15 Dec 01:29:32.779145 2021
తనకు న్యాయం చేయాలంటూ పెట్రోల్ పోసుకొని యువరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుక
Wed 15 Dec 01:28:46.945187 2021
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య విమర్శించారు. ఆ పార్
Wed 15 Dec 01:26:37.443412 2021
అవసరం ఆధారిత, దురాశతో కూడిన అవినీతి క్రమంగా పెచ్చరిల్లుతూ దేశ నైతికతనే దెబ్బతీస్తోందనీ, దాన్ని అదుపు చేయగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్
Wed 15 Dec 01:25:48.640777 2021
తెలంగాణ ఉన్నత విద్య గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులుగా ఎం లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్లో ఆ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగ
Wed 15 Dec 01:23:10.000893 2021
బీజేపీ చేతిలోనే అన్ని రాష్ట్రాలూ ఉంటే మన దేశం ఈపాటికే పూర్తిగా విచ్ఛిన్నమై పోయేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆ పార్టీ చర్యలు
Wed 15 Dec 01:22:43.326934 2021
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్బీయూ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బెఫి) ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో నిర్వహించ తలపెట్టిన సమ్మెకు మద్దతు తె
Wed 15 Dec 01:20:52.795823 2021
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్దే నైతిక విజయమని ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి చెప్పారు. ఏ లక్ష్యం కోసమైతే పోటీ చేశామో, అది నెరవే
Wed 15 Dec 01:20:23.717587 2021
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తెలి
Wed 15 Dec 01:19:55.662519 2021
కేంద్రప్రభుత్వ విధానపర నిర్ణయాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర నష్టాల్లోకి వెళ్తున్నాయని మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన సమీక్షా సమావేశం అభిప్రాయపడింది.
Wed 15 Dec 01:19:27.962823 2021
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్) అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘం అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఫ్ు (ఏబీఆర్ఎస్ఎం)తో జాతీయ సెమినార్ను ఎలా నిర్వహిస్తారని
Wed 15 Dec 01:18:56.308139 2021
ఉద్యోగుల సీనియారిటీ జాబితాను నిర్దేశించుకున్న సమయంలోపు, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవ
Wed 15 Dec 01:18:31.915447 2021
తాము చేస్తున్న సేవలను గుర్తించిన పర్మినెంట్ చేయాలని ఉస్మానియా ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కోరారు. సోమవారం మ
Wed 15 Dec 01:14:45.655466 2021
రాష్ట్రంలో కొత్తగా 210 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 40,997 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కో
Wed 15 Dec 01:14:09.382195 2021
ముఖ్యమంత్రి కేసీఆర్ గుడులు, గోపురాలను తిరుగుతున్నారనీ, అమరవీరుల కుటుంబాలను పరామర్శించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. రాష్ట్రసాధనలో ప్రాణాలు కోల్పోయిన
Wed 15 Dec 01:13:27.373093 2021
తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ
×
Registration