Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Mon 13 Dec 01:25:42.221063 2021
సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా గొల్లపల్లి జయరాజు ఎన్నికయ్యారు. ఈ నెల 10,11 తేదీల్లో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన సీపీఐ(ఎం) జిల్లా మహాసభల్లో గత కార్య
Mon 13 Dec 01:25:01.660192 2021
ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల నాన్ టీచింగ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు భగత్ సింహ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరముందని పలువురు వక్తలు కొనియాడారు. సీఐటీయూ రాష్ట్ర కార
Mon 13 Dec 01:24:07.749787 2021
స్థానిక క్యాడర్ల కేటాయింపుల్లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల విభజనలో స్థానికతను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్(టీపీటీయూ)
Mon 13 Dec 01:23:03.36524 2021
హైకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను వెంటనే క్రమబద్ధీకరించాలని 475 అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శోభన్బాబు రాష్ట్ర ప్ర
Mon 13 Dec 01:19:26.07402 2021
కొన్ని టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
Mon 13 Dec 01:17:38.349395 2021
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో ప్రభుత్వం పేదలను ఇచ్చిన భూమిని పార్కు పేరుతో తిరిగి లాక్కోవడం సరికాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంప
Mon 13 Dec 01:16:42.106865 2021
తెలంగాణ అభివద్ధిలో ఎన్నారైల పాత్ర గొప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు కొనియాడారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో కవిత చల్ల అధ్యక్షతన తెలంగాణ డెవల
Mon 13 Dec 01:16:16.596486 2021
దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. పరాయి పాలకులు మన భాష సంస్కృతుల పట్ల ఓ ప్రతికూల భావాన్ని, ఆత్మన్యూనతను మన మనసుల్లో
Mon 13 Dec 01:15:15.414543 2021
రిస్క్ దేశాల నుంచి ఆదివారం 791 మంది రాష్ట్రానికి చేరుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తికి సోకిన వేరియంట్ను తెలుసుకునేందుకు
Sun 12 Dec 03:13:42.221393 2021
గాంధీ ఆస్పత్రిలో మరో 200 పడకలను అందుబాటులోకి తెస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కొవిడ్ సమయంలో గాంధీ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది అందించిన సేవలు ఎన్నిటి
Sun 12 Dec 03:30:06.193496 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టకుండా చూడటంలో అప్రమత్తంగా ఉంటూనే, కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధించాలని ఏఐకేఎస
Sun 12 Dec 03:18:29.685739 2021
బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మికులు చేపట్టిన మూడ్రోజుల సమ్మె శనివారంతో దిగ్విజయంగా ముగిసింది. 72 గంటలపాటు సంపూర్ణంగా జరిగింది. సింగరేణి సంస్థ విస్తరించి
Sun 12 Dec 02:55:11.303424 2021
సింగరేణి కార్మికుల చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. మూడు రోజులుగా కార్మికశాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్ఎల్సీ) తో సింగరేణి కార్మికసంఘాలు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కార్మ
Sun 12 Dec 03:20:46.777672 2021
గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్లు తొందరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ నిర్ణయం కూడా తీసుక
Sun 12 Dec 03:13:57.304589 2021
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఏడాదిపాటు సాగిన ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటాన్ని తలపించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వారి స్ఫూర్
Sun 12 Dec 03:21:00.742257 2021
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరి మారేంత వరకు పార్లమెంట్లోపల బయట తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ర
Sun 12 Dec 03:22:53.850622 2021
ప్రపంచం ఆశ్చర్యపోయేలా అమరవీరుల స్థూపం నిర్మిస్తామని చెప్పి మూడేండ్లుగా ఆలస్యం చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు.మొండిగోడలుగా అమరవీరులస్థ
Sun 12 Dec 03:23:15.835405 2021
పంటలకు కనీస మద్ధతు ధరల చట్టం (ఎమ్ఎస్పీ), గ్యారంటీని వెంటనే తేవాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ
Sun 12 Dec 03:24:07.069584 2021
సింగరేణి కాలరీస్ పరిరక్షణకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు. బొగ్గుగనుల ప్రయివేటీకరణను కేంద్రప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశ
Sun 12 Dec 03:25:05.208679 2021
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గాం వీఆర్ఏ గౌతమ్ను ముమ్మాటికీ ఇసుక మాఫియానే హత్య చేసిందని వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు అన్నారు. శనివారం ఆయ
Sun 12 Dec 02:23:29.623352 2021
ఉపాధ్యాయులకు సంబంధించి సమగ్రమైన సీనియార్టీ జాబితాను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తద
Sun 12 Dec 02:22:37.622496 2021
సింగరేణిలాంటి ప్రతిష్టాత్మక సంస్థను ప్రయివేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీపై తిరగబడాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కార్మిక వర్గానికి సూచించారు. బొగ్గు బ్లాకుల ప్
Sun 12 Dec 03:25:19.771628 2021
దుబాయ్ నుంచి హైదరాబాద్ ఆర్జీఐ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన నలుగురు సూడాన్ దేశానికి చెందిన ప్రయాణికుల నుంచి దాదాపు రూ.3.6 కోట్ల విలువైన 7 కిలోల బంగారాన్ని కస్టమ్స్
Sun 12 Dec 03:35:16.843463 2021
దేశంలోని నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా భగత్సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం (బీఎన్ఈజీఏ) రూపొందించాలంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాత
Sun 12 Dec 02:20:04.754078 2021
దేశంలో బీజేపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని.. ప్రజల విశ్వాసాల మీద కూడా దాడి జరుగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎంపీ మిడ
Sun 12 Dec 02:19:02.696962 2021
గీత కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రంలో దళిత బంధు తరహాలోనే గీతన్న బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్
Sun 12 Dec 02:18:13.557387 2021
రైతాంగ పోరాటం సాధించిన విజయాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే శ్రీకారం చుట్టాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కోరింది. ఈవిషయంలో ఎలాంటి తాత్సారం చేయకూడదని సూచించింది. శని
Sun 12 Dec 02:17:23.702277 2021
నిత్యం భర్త పెట్టే వేధింపులతో విసిగిపోయిన భార్య.. ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపి,ఆ తర్వాత ఆమె ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రంగా రెడ్డి జిల్లా రాజేంద
Sun 12 Dec 02:16:32.366093 2021
గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వచ్చే నెల ఆరున ఏర్పాటు చేసే ''ఫస్ట్ ఉర్దూ జాబ్ ఫెయిర్ ఆఫ్ తెలంగాణ''బ్రోచర్ను మైనార్టీ సంక్షేమ శాఖ మ
Sun 12 Dec 02:15:37.764535 2021
ముస్లిమ్ల సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని, తామే ప్రతినిధులమని విర్రవీగుతున్న ఎంఐఎం నేతల భూదాహానికి నిరుపేదలు బలి చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్బా
Sun 12 Dec 02:14:37.503993 2021
వరి సాగు చేయొద్దంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు అవసరమా?.. వడ్లు సాగు చేయాల్సిన రైతు ఉరెందుకు వేసుకున్నాడని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు
Sun 12 Dec 02:07:28.674984 2021
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ త్వరితగతిన నిర్మించి విజయవంతంగా నిర్వహిస్తున్న సోలార్ ప్లాంట్లకు జాతీయ స్థాయిలో సోలార్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఏషియన్ పసిఫిక్
Sun 12 Dec 02:06:39.724766 2021
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి అన్ని రకాల బిల్లులు చెల్లించడానికి డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో)లుగా ప్రిన్సిపాళ్లకు అవకాశం కల
Sun 12 Dec 02:06:06.479553 2021
సింగరేణి కాలరీస్లోని నాలుగు బొగ్గు గనుల బ్లాకులను వేలం వేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. వాటిని ఎస్స
Sun 12 Dec 02:05:27.479037 2021
గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.19వేలు చెల్లించాలని ఈనెల 13, 14, 15 తేదీల్లో చేపట్టే ధర్నాలను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం
Sat 11 Dec 03:28:20.730145 2021
పండిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చిన రైతులు వరి కుప్పలపై చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు పచ్చనిపొలాల్లో పురుగుల మందు తాగి నిండు ప్రాణాలొదులుతున్నారు. గుర
Sat 11 Dec 03:44:30.306871 2021
తెలంగాణలోని 4బొగ్గు బ్లాకుల వేలంలో విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసన కార్మిక సంఘాలు చేపట్టిన 72గంటల సమ్మె శుక్రవారం రెండోరోజూ విజ యవంతమైంది. సింగరేణి విస్త
Sat 11 Dec 03:30:35.344588 2021
కార్మికులు, కర్షకులు కలిసి పోరాడితే హక్కులను సాధించుకోగలుగుతామని వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటం రుజువు చేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎ
Sat 11 Dec 03:31:16.644745 2021
హైదరాబాద్లోని చెంగిచెర్లలో ఆధునిక కబేళా మటన్ మాఫియా కబంధహస్తాల్లో చిక్కుకుంది. నగరవాసులకు నాణ్యమైన మటన్ అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కబేళా దేశ, విదేశాలకు ఎగుమతి
Sat 11 Dec 03:44:59.089179 2021
దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు రవాణారంగ పరిశ్రమను పరిరక్షించాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) డిమాండ్ చేసింది. దీనికోసం కేంద్రప్రభుత్వం తక
Sat 11 Dec 03:45:44.268337 2021
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 46 డిగ్రీ కాలేజీల్లో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయి. వాటిలో చేరేందుకు విద్యార్థులెవరూ ముందుకు రాలేదు. ఇక 30లోపు విద్యార్థులు చేరిన కాలేజ
Sat 11 Dec 03:46:20.983655 2021
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగ్గంటల వరకు పోలింగ్ జరిగింది. సభ్యులు క్యాంపుల నుంచి నే
Sat 11 Dec 03:36:18.742618 2021
''వసతి గృహాల్లో సరిపడా గదులు లేవు.. ఉన్న గదులకు కిటికీలు, డోర్లు లేక రాత్రి పూట చలికి వణికి పోతున్నాం. నేల మీద దుప్పటి వేసుకుని నిద్రపోతున్నాం. పెడుతున్న అన్నంలో మట్టిపెల
Sat 11 Dec 03:47:40.83407 2021
గీత వృత్తి నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత వృత్తిదారులపై కూడా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వ
Sat 11 Dec 03:47:06.550723 2021
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ నల్ల చట్టాలను అన్నదాతల వీరోచిత పోరాటానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందనీ, ఇది రైతుల విజయమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ
Sat 11 Dec 02:20:39.894414 2021
సన్న వడ్లకు ధర లేక.. ఆసరా పింఛన్ రాక.. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడి వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ స
Sat 11 Dec 02:19:05.006975 2021
అంగన్వాడీలకు జూలై నెల నుంచి పెంచిన వేతనాలను డిసెంబర్ జీతంతో కలిపి ఖాతాల్లో జమ చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. శ
Sat 11 Dec 02:18:07.780545 2021
పారితోషికాల జీఓను రద్దు చేసి వెంటనే పీఆర్సీ ప్రకటించి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనమివ్వాలని తెలంగాణ వాలంటీర్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్
Sat 11 Dec 02:16:43.468093 2021
వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం వివక్ష వీడనాడాలని, సీఎం హామీ ప్రకారం పేస్కేలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ
Sat 11 Dec 02:15:55.895714 2021
మహిళా హక్కులపై దాడి, హింసను ప్రతిఘటిద్దామనీ, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. అనేక పోరాట
×
Registration