Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Thu 09 Dec 01:13:28.968786 2021
'బీజేపీకి హిందూ, ముస్లిం.. బాబర్, అక్బర్ తప్ప దేశానికి సంబంధించిన ఏ విషయాలూ తెలియవు...' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. 'మా
Thu 09 Dec 01:04:09.239346 2021
విద్యార్థులకు డిగ్రీలు, మార్కులకన్నా నైపుణ్యమే ప్రామాణికమని పలువురు అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు దీనిపై దృష్టిసారించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం
Thu 09 Dec 01:02:56.878281 2021
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా భావించే సింగ రేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రవేటీకరణపై కార్మిక సంఘాలు మండిపడు తున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుక
Thu 09 Dec 01:04:23.385069 2021
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 44కిలోలు తూకం తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు వరి ధాన్యాన్ని తగులబెట్టారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ
Thu 09 Dec 01:03:19.127126 2021
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు-2021ని తక్షణం రద్దు చేయాలని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు డిమాండ్
Thu 09 Dec 00:37:39.047258 2021
ములుగు, భూపాలపల్లి జిల్లాలను ఢిల్లీ కేంద్రంగా దత్తత తీసుకొని నిటి ఆయోగ్ కేంద్రం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తామనినీటి ఆయోగ్ తెలిపింది. జిల్ల
Thu 09 Dec 01:13:41.050795 2021
అర్ధరాత్రి వేళ హార్వెస్టర్ గ్యారేజీలో నిద్రిస్తున్న ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. మృతులు హర్పల్ సింగ్ (33), జోగిందర్సింగ్ (45), సునీల్ బానోత్(45)గా పోలీసులు గుర్
Thu 09 Dec 01:13:53.959034 2021
డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, ఇతర జవాన్లు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చే
Thu 09 Dec 01:14:04.107054 2021
కేంద్ర బీజేపీ ప్రభుత్వ విద్యుత్ రంగ ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ పిలుపుమేరకు బుధవారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా
Thu 09 Dec 01:14:18.654675 2021
ఉపాధి, ఉద్యోగం లేక మానసికంగా కృంగి యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుం ది. స్థానికులు, పోలీసులు తెలిసిన
Thu 09 Dec 01:14:30.324337 2021
పొలంలో వ్యర్థాలు కాలుస్తుండగా ఊపిరాడక రైతు మృతి చెందిన ఘటన జగిత్యాల రూరల్ మండలం వెల్దూర్తిలో బుధవారం జరిగింది. జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్
Thu 09 Dec 00:32:22.773094 2021
రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినే షన్లు వేసే హక్కును కాలరాయడం దుర్మార్గ మనీ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన దృష్ట్యా ఆన్లైన్ నామినే షన్లకు ఎన్నికల కమిషన్ అ
Thu 09 Dec 01:14:38.573323 2021
వివిధ రంగాల్లో, ప్రక్రియల్లో కృషి చేసిన పలువురిని 2018 ఏడాదిగానూ తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది. రిజి స్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ బుధవారం ఒక ప
Thu 09 Dec 00:26:51.548892 2021
సింగరేణిలోని నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ
Thu 09 Dec 00:25:00.619524 2021
రాష్ట్రాల మధ్య సమన్వయం, నిఘావర్గాల బలోపేతం, ఏజెన్సీల కృషితోనే వన్యప్రాణుల సంరక్షణను సమగ్రంగా అమలు చేయగలుగుతామనీ, వేట, అక్రమ రవాణాను అడ్డుకోగలుగుతామని వైల్డ్ లైఫ్ క్రైమ్
Thu 09 Dec 00:21:42.356299 2021
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 12న ప్రవాసీ తెలంగాణ దివస్ను హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ కవిత చాళ్ల తెలిపారు. న
Thu 09 Dec 00:20:50.93332 2021
జర్నలిజం, అడ్వర్టైజ్మెంట్, సర్క్యులేషన్ కేటగిరీల్లో విశేష సేవలను అందిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎఫ్.ఎం రేడియో విభాగాల్లోని జర్నలిస్టులు, సిబ్బందిని ఘనంగా
Thu 09 Dec 00:18:25.987132 2021
'తీన్మార్ మల్లన్నగా పిలువబడుతున్న చింతపండు నవీన్ యాంకర్ మాత్రమే. ఆయన ఎక్కడా రిపోర్టర్గా పనిచేయలేదు. సంఘంలో జర్నలిస్టుకు ఒక హౌదా, గుర్తింపు ఉంది. సంఫ్ు పరివార్కు చెం
Thu 09 Dec 00:17:55.560301 2021
ప్రతిష్టాత్మకమైన భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఐఐటీ) హైదరాబాద్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు కరాటే కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కోర్సు చదివే వ
Thu 09 Dec 00:17:09.263767 2021
కల్తీ కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
Thu 09 Dec 00:15:13.251818 2021
ఆశాలకు ఇచ్చే కోవిడ్-19 రిస్క్ అలవెన్స్ను రూ.10 వేలకు పెంచాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత 16 నెలల నుంచి పెండింగ్లో ఉన్న క
Thu 09 Dec 00:13:05.497353 2021
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల సమస్యపై సీపీఐ(ఎం), సీపీఐ, టీజేఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ, తెలంగాణ ఇంటిపార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్
Thu 09 Dec 00:10:51.432243 2021
బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల(ఈనెల 16, 17) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల(సవ
Wed 08 Dec 02:41:02.525021 2021
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి స్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు, టీజేఎస్, తెలంగాణ టీడీపీ, తదితర పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో మం
Wed 08 Dec 02:44:14.907395 2021
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమ బద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. అందుకు వ్యతిరేకం గా ఉన్న పలు పిటిష న్లను హైకోర్టు మంగళవారం కొట
Wed 08 Dec 02:47:16.95141 2021
ఇసుకమాఫియా రెచ్చిపోయింది.. ఇసుక అక్రమ తరలింపును అడ్డు కుంటున్నాడని కక్ష పెంచుకున్న దుండగులు.. ఇంటి నుంచి పిలిపిం చి వీఆర్ఏపై దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన అతను ప్ర
Wed 08 Dec 02:44:36.471961 2021
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు రైతుల కష్టార్జితంతో చెలగాటమాడుతున్నారు. ఒకే రోజు అమాంతం ధర తగ్గించారు. చాంబర్ ఆఫ్ కామర్స్లోని సీనియర్ ట్రేడర్స్ను పక్కనబెట్టి కొ
Wed 08 Dec 02:41:46.792103 2021
స్కూలు పిల్లలు పస్తులుండొద్దని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన విజయలక్ష్మి అప్పు చేసి మరీ మధ్యాహ్న భోజనాన్ని వండిపెట్టింది. సర్కారు బిల్లులివ్వక ''ఇంతింతై వటుడింతై''
Wed 08 Dec 02:45:25.133344 2021
ప్రభుత్వ అలసత్వం.. బ్యాంకర్ల మొండితనం.. రైతుల పాలిట శాపంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నెల రోజులు ఎదురుచూడాల్సిన దుస్థితి. చివరకు పంట కాంట
Wed 08 Dec 02:47:01.440325 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కులం, మతం పేరుతో చీలికలు తీసుకొస్తూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రాంతాలవారీగా ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్
Wed 08 Dec 02:47:39.59681 2021
ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల విలీనం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ను యథావిధిగా కొనసాగించాలని, పెంచిన పీఆర్సీ అమలు చేయా
Wed 08 Dec 02:48:03.286061 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను అన్ని శాఖల ఉన్నతాధికారులూ సిద్ధం చేశారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం నాటికి సమర్
Wed 08 Dec 02:45:47.887495 2021
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 20రోజులుగా పడి గాపులు కాసిన రైతు చివరకు గుండెపోటు తో అక్కడే ప్రాణం వదిలాడు. ఈఘటన కరీం నగర్ జిల్లా జమ్మి కుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మ
Wed 08 Dec 01:53:29.553158 2021
సమాచార సాంకేతిక చట్టం కొత్త కాల్కోడ్స్ ప్రకారం డిజిటల్ మీడియా సంస్థలపై కోర్టు అనుమతులు లేకుండా ఎలాంటి బలవంతపు చర్యలూ తీసుకోవద్దని మద్రాస్ హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభ
Wed 08 Dec 02:49:09.525397 2021
వచ్చే రబీలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనీ, దీంతో రాష్ట్ర రైతాంగం తీవ్రమైన ఆందోళనలో ఉన్నదని తెలంగాణ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వా
Wed 08 Dec 01:51:33.92163 2021
టాటా-లాక్హీడ్ మార్టిన్ భాగస్వామ్యం శుభపరిణామమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటా ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ ఫైటర్ వింగ్స్
Wed 08 Dec 01:50:09.113994 2021
ప్రయాణంలో ఉన్న నిండు గర్భిణి.. పురిటి నొప్పులతో బాధపడు తుండగా.. బంధువు లు, తోటి ప్రయాణికులే ఆర్టీసీ బస్సులోనే పురుడు పోశారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. వివరా
Wed 08 Dec 01:49:19.778183 2021
కొత్తపేట పండ్ల మార్కెట్ స్థానంలో కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో కోహెడలోనే మార్కెట్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి
Wed 08 Dec 01:48:09.425434 2021
మంత్రి కేటీఆర్ రూ 3వేల కోట్ల భూదందాకు పాల్పడిన కేసును ఈడీ విచారించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటును బారుకాట్ చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవం
Wed 08 Dec 01:47:17.476216 2021
'వరి పంట కోసి రెండు నెలలు అవుతోంది. అప్పటి నుంచి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం. రాత్రి, పగలు ధాన్యం కాపాడుకోవడానికి కావలా ఉండలేక చచ్చిపోతున్నాం. మా ధాన్యం
Wed 08 Dec 01:46:32.698388 2021
మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా విద్యాబోధనలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగ
Wed 08 Dec 01:45:35.339946 2021
పశువులను వెతకడానికి వెళ్లిన తండ్రీకొడుకులు.. ఓ మామిడి తోటలో విద్యుత్ వైర్లు తగిలి ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని రంగువారిగూడ
Wed 08 Dec 01:44:48.544177 2021
కోయగూడెం ఓపెన్ కాస్ట్(ఓసీ)-3 బొగ్గు బ్లాక్ వేలాన్ని ఆపి.. సింగరేణి సంస్థకు ఇవ్వాలని కార్మిక సంఘాల నేతల, భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. మంగళవారం ఓసీ -3 పరిశీలనకు కార్ప
Wed 08 Dec 01:44:08.978132 2021
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబమది. అయినా చదువు మీద ఉన్న ఇష్టం.. సాధించాలన్న తపనతో పట్టువిడువకుండా అనుకున్నది సాధించాడు గిరిజన విద్యార్థి మూడావత్ దశరత్ నాయక్.
Wed 08 Dec 01:43:13.725277 2021
ఎన్ఎస్పీ కాలువలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలో కట్టకూరులో మంగళవా
Wed 08 Dec 01:42:06.539161 2021
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అకడమిక్ మెడికల్ సైన్సెస్ (ఏఎంఎస్) చైర్మెన్గా డాక్టర్ చింతమడక సాయిరాం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం కోఠిలోని ఐఎంఏ హాలులో జరిగిన
Wed 08 Dec 01:38:41.702018 2021
నకిలీ వీసాలు, ధ్రువపత్రాలతో గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ పోలీస
Wed 08 Dec 01:37:49.953554 2021
సుస్థిరాభివృద్ధికి భౌగోళిక సాంకేతిక పరిజ్ఞానం కీలకమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన 'జియోస్మార్ట్ కాన్ఫరెన్స్ - 2
Wed 08 Dec 01:36:04.143616 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇస్తున్నట్టుగానే రాష్ట్రంలోనూ ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ డిమాండ్
Wed 08 Dec 01:35:33.298035 2021
రాష్ట్రంలో ఫార్మసీ సీట్లకు ఫుల్ డిమాండ్ ఉన్నది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 95.31 శాతం సీట్లు
×
Registration