Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 05 Dec 02:23:52.856674 2021
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. గోవా రాష్ట్రంలోని లలిత్ గోల్ఫ
Sun 05 Dec 02:13:01.532437 2021
అధికారులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ను వదిలేయకుండా.. తహసీల్దార్ తిట్టారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, తానేమీ దుర్భాషలాడలేదని తహసీల్దార్ చెప్పారు. ఈ ఘటన భద్
Sun 05 Dec 02:03:59.654396 2021
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకే అపార్ట్మెంట్లో 10మం దికి పాజిటివ్గా నిర్థారణ అయింది. గురుకుల పాఠశాలల్లోనూ కరోనా కేసులు ప
Sun 05 Dec 01:54:02.334762 2021
కరోనా మహమ్మారి కాలంలో రోగులను రక్షించటంలో వారంతా కీలక పాత్ర పోషించారు. ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజలను కాపాడారు. కోవిడ్-19 సేవల కోసం గతేడాది మార్చిలో జాతీయ ఆరోగ్య మిషన్ క
Sun 05 Dec 01:50:14.920143 2021
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్న కూసుమంచి పోలీస్ స్టేషన్లో మాత్రం ఇందుకు భిన్నంగా స్టేషన్ ఏఎస్ఐ సుధాకర్ వ్యవహార శైలి ఉన్
Sun 05 Dec 01:44:12.486483 2021
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు అందుకు తగ్గ విత్తనాలు సరఫరా చేయనప్పుడు, పంటను కొనుగోలు చేయనప్పుడు ఇంకా అవగాహన సదస్సులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని
Sun 05 Dec 01:36:00.761133 2021
రెండు రోజుల జెన్క్వెస్ట్ గ్లోబల్ వర్చువల్ టెస్టింగ్ హ్యాకథాన్ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దేశంలోని అతిపెద్ద టెస్టింగ్ కమ్యూనిటీ అయిన 'ది టెస్ట్ ట్రైబ్' సహకారంత
Sun 05 Dec 01:35:29.426634 2021
వరంగల్లో నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.రెండు వేల పడకలతో నిర్మించనున్న ఈ దవాఖానకు రూ.1,100 కోట్లు మ
Sun 05 Dec 01:34:47.547951 2021
విశ్వకర్మ వృత్తి రక్షణ, ఉపాధి గ్యారంటీ, పని భద్రత కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కో-కన్వీనర్ లెల్లెల బా
Sun 05 Dec 01:34:19.867128 2021
గురుకులాల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల, జేఏసీ గురుకులాల అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ బాలరా
Sun 05 Dec 01:33:53.684587 2021
కేంద్ర ప్రభుత్వ విధానాలు, అభివద్ధి ప్రణాళికలను ప్రజలకు తెలియజేయాలంటే ప్రాంతీయ భాషలతోనే సాధ్యమని కేంద్ర హౌం శాఖ అధికార భాష విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షి జాలీ
Sun 05 Dec 01:33:19.041939 2021
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీఎస్ఎస్జీడీసీఎఫ్ఎల్) ఎండీగా డాక్టర్ ఎస్ రాంచందర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు శనివారం
Sat 04 Dec 03:07:33.505957 2021
కుటుంబ కలహాలతో విచక్షణ కోల్పోయిన ఓ కన్న తండ్రి.. ఏడాది కూడా నిండని తన కూతురికి కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఈ విషాదక
Sat 04 Dec 03:11:58.477752 2021
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పట్టును సడలించుకుందా ? విధానాన్ని మార్చుకుంటున్నదా ? ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ను తీవ్రంగా వ్యతిరేకించి
Sat 04 Dec 03:06:15.151852 2021
విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక.. గురుకులాల్లో కరోనా విజృంభిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వారం రోజులుగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల్లో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. శ
Sat 04 Dec 03:04:40.149386 2021
''నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో రోహిత్ అనే యువకుడు ఆగస్టులో మరణించాడు. అయితే ఆ యువకుడికి నవంబర్ 30న రెండో డోస్ వేసినట్టు ఫోన్కు మెసేజ్ వచ్చింది. మృతుడి తల
Sat 04 Dec 03:04:26.320784 2021
రాష్ట్రంలో వడ్ల కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ డ్రామా నడుస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకప
Sat 04 Dec 03:09:43.306885 2021
బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 9 నుంచి మూడు రోజుల పాటు కార్మిక సంఘాలు చేపట్టనున్న సమ్మెను విరమించుకోవాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అది కేంద
Sat 04 Dec 03:12:11.007649 2021
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు.. ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. తన ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా, ఆమె భర్త ఉరివేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సం
Sat 04 Dec 01:55:18.27525 2021
ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ బుద్ధభవన్లో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్కు టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ర
Sat 04 Dec 03:12:26.993429 2021
ప్రస్తుత తరం దేశాన్ని స్వయం సమృద్ధి మార్చడానికి, కీలకమైన సాంకేతికలపై స్వయం ప్రతిపత్తి సాధించేందుకు కృషి చేయాలని ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్(నావెల్స్
Sat 04 Dec 03:12:36.096038 2021
పిడియాట్రిక్ అండ్ కాన్జెన్షియల్ ఇంటర్నేషనల్ కార్డియోవాస్య్కులర్ సొసైటీ (పీఐసీఎస్) వ్యవస్థాపక పరిశోధకునిగా డాక్టర్ నాగేశ్వర రావు కోనేటి ఎన్నికయ్యారని రెయిన్బో చిల్
Sat 04 Dec 01:44:52.191004 2021
ఆరోగ్య తెలంగాణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం బస్తీదవాఖానాలు నిర్వహిస్తోందని, త్వరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత
Sat 04 Dec 03:11:31.874682 2021
వరంగల్ జిల్లాలో జరిగిన కులదురహం కార హత్య ఆలస్యంగా వెలుగులో కొచ్చింది. తమకన్నా తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిం దన్న కారణంతో తన కూతురిని తల్లి, అమ్మమ్మ కలిసి హతమార్చారు.
Sat 04 Dec 01:40:21.15204 2021
ధాన్యం కొనుగోలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈ నెల ఏడున కొనుగోలు కేంద్రాల సమీపంలో రాస్తారోకోలు, దీక్షలు చేపట్టాలని అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్ణయించింది. తొమ్మిదిన హైదరాబా
Sat 04 Dec 01:16:48.696346 2021
ఫిబ్రవరి 1వ తేదీ విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. పార్లమెంటులో విద్యుత్ సవరణల బిల్లు-2021 ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ సమ్మెకు వెళ్తున్నారు. ఈ మేరక
Sat 04 Dec 01:15:16.208091 2021
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్కు సత్వరమే ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సాగునీటిపారుదల,ఆయకట్టు శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్క
Sat 04 Dec 01:14:47.2633 2021
హిమాయత్సాగర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు ఉన్న కాలువల్లో నిర్మాణాల వ్యర్దాలు, ఇతర చెత్తను తొలగించకపోవడాన్ని సవాల్చేసిన పిల్లో కౌంటర్ ఎందుకు వేయలేదని హైకోర్టు పలువురు అ
Sat 04 Dec 01:14:09.232406 2021
జనగామ జిల్లా లింగాలఘనపురం జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై వనపర్తి సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందా
Sat 04 Dec 01:13:39.355764 2021
వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరా
Sat 04 Dec 01:13:13.952343 2021
జాతీయ, రాష్ట్ర స్థాయి వికలాంగుల కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా
Sat 04 Dec 01:12:19.655505 2021
దేశ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలనీ, ఈ విషయమై గతంలో
Sat 04 Dec 01:11:53.453173 2021
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. బీజేపీ మూడోస్థానంలోనే ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడ
Sat 04 Dec 01:11:32.027865 2021
వైద్యారోగ్య శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్, వైద్య విద్య పరిధిలోని జనరల్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, జిల్లా, ఏరియాస్పత్రులు, ఇతర వైద్య సంస్థల్లో పనిచేస్తున్న కాంట్ర
Sat 04 Dec 01:11:00.006152 2021
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ అనేది అభివృద్ధిని దెబ్బతీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతర
Sat 04 Dec 01:10:34.87574 2021
రాష్ట్రంలో దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారనీ, చట్టం ప్రకారం అందులో ఐదు శాతం అదనంగా దళిత వికలాంగులకు ఇవ్వాలని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మెన్ ముత్తినేని వీరయ్య కోరారు. ఈ
Fri 03 Dec 02:50:15.900283 2021
పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారుల లెక్కతేలింది. రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అంద
Fri 03 Dec 02:46:34.33278 2021
కేంద్రంలోని దొంగలు వరిని కొంటలేరని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు సీఎంను కోరగా పై విధంగా స్పందించారు. అందుకని ప్రత్యామ్నాయ పంటల
Fri 03 Dec 02:42:45.440852 2021
విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయన్న సాకుతో కరెంటు చార్జీలను భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నార
Fri 03 Dec 02:44:12.122106 2021
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాలేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే దాని ముప్పు పొంచి ఉందనీ, ప్రజలు కోవిడ్ నిబంధనలన
Fri 03 Dec 02:10:55.573873 2021
విద్యుత్ ఛార్జీల టారిఫ్ సవరణ ప్రతిపాదనలను వారం రోజుల్లోపు సమర్పించాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)... డిస్కాంలను కోరింది. ఈ మేరకు గురువారం ఆయా సంస్థలకు ల
Fri 03 Dec 02:10:23.298821 2021
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహనరావుతో కర్నాటక బీసీ కమిషన్ చైర్మెన్ జయప్రకాశ్ హెగ్డే గురువారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల బ
Fri 03 Dec 02:50:35.470854 2021
రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ గురువారం మంత్రి కే.తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన ''పూర్ణ'' పుస్తకాన్
Fri 03 Dec 02:52:11.834509 2021
ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలనీ, తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప
Fri 03 Dec 02:52:21.161212 2021
''కార్మికుల హక్కులను హరించే కార్మిక కోడ్లను తక్షణం రద్దు చేయాలి.. కోడ్స్ వల్ల భవన నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డులు, బోర్డులో పరిధిలో నిధులు, సంక్షేమ పథకాలు వంటి
Fri 03 Dec 12:06:37.903412 2021
దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని చేధించినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎస్బీఐ, ధనీ బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో నకిలీ కాల్సెంటర్లు ఏ
Fri 03 Dec 02:48:40.491074 2021
కరోనా సమయంలో ఆస్పత్రుల్లో సేవలందించాల్సిన ఆ నర్సులు ధర్నాచౌక్ బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని మరోసారి నినదించారు. ప్లకార్డులు చేతబూని సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండ
Fri 03 Dec 01:49:08.433574 2021
కేంద్ర ప్రభుత్వ చర్యలతో యాసంగి వడ్లు కొనబోమని, కొనుగోలు కేంద్రాలూ ఉండవని రాష్ట్ర సర్కారు తేల్చడంతో చి'వరి'కి మిల్లర్లే దిక్కయ్యారు. సర్కారు కొనకున్నా.. ఎఫ్సీఐ తీసుకోకున్
Fri 03 Dec 01:47:17.756241 2021
బావిలోకి దూసుకెళ్లిన కారు ఘటనలో.. కారుకు క్రేన్ తాడు బిగించబోయి కారుకు ఇరుక్కుపోయి మృతిచెందిన గజ ఈతగాడు మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. వేగంగా వెళ్తున్న కారుకు.. ఒక్క
Fri 03 Dec 01:41:30.241748 2021
రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రకటించారు. రాష్ట్రం
×
Registration