Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 03 Dec 01:40:31.252624 2021
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఆర్అండ్డిబి) చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. గురువ
Fri 03 Dec 01:39:42.396349 2021
నీట్-పీజీ-2021 కౌన్సిలింగ్ జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలనూ బహిష్కరిస్తున్నట
Fri 03 Dec 01:38:07.723468 2021
వైద్యుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ ట్రైనింగ్ ఏఎన్ఎం.. తన కుటుంబ సభ్యులు, బంధువులకు తెలపడంతో వారు ఆ వైద్యుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు న
Fri 03 Dec 01:37:06.385635 2021
ప్రజా ఉద్యమాల కేంద్రంగా అమృతలాల్ శుక్లా భవన్ ఉండాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బివై.నగర్లో కామ్రేడ్ అమృతలాల్
Fri 03 Dec 01:36:12.147891 2021
వరంగల్ నగరం లోని జెమిని థియేటర్ లో గురువారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్క సారిగా పొగలు అలుము కున్నాయి. దాంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యి భయంతో పరుగులు తీశారు.
Fri 03 Dec 01:35:31.383885 2021
భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లడానికి ప్రధాన అడ్డంకి నిరుద్యోగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద
Fri 03 Dec 01:34:35.947248 2021
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన మధుసూదనాచారి...త్వరలో శాసనమండలి చైర్మెన్గా నియమితులు కానున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన... మ
Fri 03 Dec 01:33:06.215011 2021
పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతే అదనపు కెనాల్ పనులు చేపట్టాలని.. కెనాల్ నిర్మాణ పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. పరిహారం సగమే ఇచ్చారనీ, ఆరునెలలవుతున్నా మిగిలిన పరిహార
Fri 03 Dec 01:32:08.935473 2021
ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. సుభాష్ విగ్రహం వద్ద ప్రభుత్వ
Fri 03 Dec 01:30:56.429985 2021
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి 10 రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాసిన కౌలు రైతు.. తీరా పంటను కాంటా వేసే సమయంలో ధాన్యాన్ని బస్తాల్లో నింపుతుండగా
Fri 03 Dec 01:24:02.440541 2021
ధరణి పోర్టల్లో తలెత్తున్న సమస్యలపై అధ్యయనం కోసం వేసిన క్యాబినెట్ సబ్కమిటీ రిపోర్టును తయారు చేసి సీఎం కేసీఆర్కు సమర్పించింది. సబ్కమిటీ గురువారం సమావేశమైంది. ధరణి పోర్
Fri 03 Dec 01:23:25.110202 2021
కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బ్యాంకుకు కుచ్చ టోపీ పెట్టిన మరో సంస్థ ఉదంతం వెలుగు చూసింది. 61 కోట్ల రూపాయల మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ బ్రాంచ్కు మోసం నందీగ్రేయ
Fri 03 Dec 01:22:52.937427 2021
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని గురుకులాల్లో విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. గత సోమవారమే మండలంలోని ముత్తంగి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బ
Fri 03 Dec 01:22:17.902947 2021
విదేశాలకు తరలిస్తున్న రూ. 17.28 లక్షల విదేశీ కరెన్సీ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఏయిర్పోర్టు లో స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచ
Fri 03 Dec 01:21:47.932614 2021
పర్యావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నదని దానివల్ల భవిష్యత్ తరాలు పెను ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆం
Fri 03 Dec 01:19:03.778724 2021
బాల్యం నుంచే లలిత కళల్లో శిక్షణ పొందటం వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందనీ, మానసికంగానూ ఎదుగుతారని బాల్భవన్ డైరెక్టర్ ఉషారాణి చెప్పారు. హైదరాబాద్లోని నాంపల్లిలో
Fri 03 Dec 01:18:02.241704 2021
రాష్ట్రంలో గతేడాది నవంబర్ మాసంతో పోలిస్తే ఈ నవంబర్లో భూగర్భ జలాల మట్టాలు స్వల్పంగా అడుగంటాయి. భూగర్భ జల శాఖ 33 జిల్లాల్లో 1, 115 పరిశీలక బావుల ద్వారా వివరాలు సేకరించి వ
Fri 03 Dec 01:16:45.928143 2021
టీఎంటీ బార్లను తయారీదారు రాధా స్మెల్టర్స్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వచ్చే 2025 నాటికి రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం
Thu 02 Dec 02:55:09.689205 2021
హైదరాబాద్లో ఇటీవల జరిగిన సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలు భవిష్యత్ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు
Thu 02 Dec 02:41:27.226958 2021
ఆర్టీసీ బస్సు ప్రయాణమూ భారం కానుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో వ్యక్తిగత వాహన ప్రయాణం భారంగా మారిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ దాటడంతో ప
Thu 02 Dec 02:45:02.841198 2021
భవిష్యత్ ప్రజా పోరాటాలకు మహాసభలు దిశా నిర్దేశం చేయనున్నాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలను రంగారెడ్డి జిల్లా తుర్
Thu 02 Dec 02:45:42.864853 2021
ఆపద కాలంలో ఆర్థిక భరోసా ఇచ్చే ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) సకాలంలో అందక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏండ్ల తరబడి కంపెనీల్లో పనిచేసి.. రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్ విత
Thu 02 Dec 02:48:27.753409 2021
పోలేపల్లి సెజ్ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కంపెనీల లాభార్జన.. పాలకుల స్వార్థ ప్రయోజనాల మధ్య రైతులు నలిగిపోయి.. సిరులు కురిపించే పంట భూములు కోల్పోయి.. కాడి వదిలేసి.. ఆ క
Thu 02 Dec 02:46:30.639543 2021
తమను ఆదుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కోఠిలోని డీఎంహెచ్ఎస
Thu 02 Dec 02:47:25.268425 2021
మైనార్టీలు, వారి హక్కులపై జరుగుతున్న దాడులను సహించేది లేదని సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా
Thu 02 Dec 02:48:49.106757 2021
ధాన్యం కొనుగోలు చేసే వారు లేక కల్లం వద్దే ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో బుధవారం జరిగింది. శివపూర్ గ్రామానికి చె
Thu 02 Dec 02:56:10.407504 2021
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయ మాటలతో రైతులను నిండా ముంచుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కరీంనగర
Thu 02 Dec 02:56:32.264215 2021
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వీర్య మయ్యాయని శాసనమండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జి
Thu 02 Dec 01:27:16.115043 2021
వామపక్ష భావజాలం ఉన్న సినీ హీరో ఆర్.నారాయణ మూర్తి నటించిన 'రైతన్న' మూవీ వాస్తవాలకు ప్రతిబింబమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్
Thu 02 Dec 01:25:48.741452 2021
'సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చే సీజన్లో వరివేయొద్దని చెబుతున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావునేమో వరే వేయండి. రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లతో కొనుగోల
Thu 02 Dec 01:25:12.916753 2021
తెలుగు పత్రికా రంగానికి నార్ల వెంకటేశ్వరరావు చేసిన సేవలు ఎంతో గొప్పవని సీనియర్ పాత్రికేయులు, రచయిత కల్లూరి భాస్కరం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవి
Thu 02 Dec 01:24:26.165772 2021
రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ, చికిత్స, అవగాహన కోసం ప్రభుత్వం రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ప్రపంచ ఎయిడ
Thu 02 Dec 01:24:00.699823 2021
రాష్ట్రంలో ఎయిడ్స్ సంబంధిత వ్యాధుల కారణంగా 2020-21 సంవత్సరంలో 2,568 మంది మరణించారు. అదే సమయంలో కొత్తగా 2,568 మంది హెచ్ఐవీ బారిన పడ్డట్టు గుర్తించారు. 167 హెచ్ఐవీ సెంటర
Thu 02 Dec 01:22:35.158098 2021
రైతుల నుంచి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోరింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు కాంగ్రెస్ బృంద
Thu 02 Dec 01:20:43.673399 2021
విలువైన ఆర్టీసీ ఆస్తులను సొంతపార్టీ నేతలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశ
Thu 02 Dec 01:19:54.463702 2021
రాష్ట్రంలో అసలే ఉపాధ్యాయుల కొరత, పెరిగిన విద్యార్థుల సంఖ్య, పలు ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయులున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర క
Thu 02 Dec 01:19:23.229976 2021
నీట్-పీజీ-2021 కౌన్సిలింగ్ నిర్వహించటంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా జూనియర్ డాక్టర్లు బయటి రోగుల సేవలను నిలిపివేశారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిత
Thu 02 Dec 01:18:59.537852 2021
హైకోర్టులో న్యాయవాదులుగా చేసే గట్టు వామనరావు, గట్టు నాగమణి దంపతుల దారుణ హత్య కేసు నిందితుడు వసంతరావుకు బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత బెయిల్ మంజూరు చేశారు. '
Thu 02 Dec 01:18:35.823972 2021
'మేకల వలే కాదు, సింహంలా ఉండండి' అని చెప్పిన బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జీవించిన ఈశ్వరీ బాయి.. ఆయన ఆశయాలకు వారసురాలని గవర్నర్ తమిళిసై సౌందరజన్ అన్నారు. బుధవారం
Thu 02 Dec 01:18:06.835052 2021
రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. దాంతో కారులో వారిని రక్షించాలన్న ఉద్దేశంతో శాయశక్తుల ప్రయత్నించిన గజఈతగాడూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వెలికితీసిన కా
Thu 02 Dec 01:17:39.597063 2021
రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించే సినిమా టికెట్ల ధరల పెంపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధరల పెంపునకు అనుమతి కోసం థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి చేసుకున్న దరఖా
Thu 02 Dec 01:12:00.304906 2021
ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని తెలంగాణ రైతాంగ సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయన్న, జక్కుల వెంకటయ్య ఒక ప్రకటనలో విమర్శించ
Thu 02 Dec 01:11:32.987792 2021
రాష్ట్రంలో కోతులు, అడవి పందుల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. కోతులు, అడవి పందుల బెడదపై బ
Thu 02 Dec 01:10:12.488806 2021
ఈ నెలాఖరు నాటికి వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అదే సమయంలో ప్రజలు మాస్కులు ధరించటం, వ్యాక్సిన్ వేసుక
Thu 02 Dec 01:09:30.893674 2021
బాలికను నమ్మించి లైంగికదాడి చేసి.. పెండ్లికి నిరాకరించిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైదేశ్వర్ తెలిపిన వివరా
Thu 02 Dec 01:09:04.91618 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల జీతాల కోసం రూ.38.82 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్
Thu 02 Dec 01:08:34.452529 2021
రాష్ట్రంలో కొత్తగా 193 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 40,018 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కో
Thu 02 Dec 01:07:57.885218 2021
కోవిడ్ ఒమిక్రాన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా కావాలని టీపీసీసీ ప్రొఫెసనల్ కాంగ్రెస్ సూచించింది. బుధవారం గాంధీభవన్లో పార్టీ నేతలు డాక్టర్ శ్రవణ్క
Thu 02 Dec 01:07:33.651128 2021
తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛత్తీస్గఢ్ సరిహద
Thu 02 Dec 01:06:50.133998 2021
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి
×
Registration