Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sat 11 Dec 02:14:38.776052 2021
హైదరాబాద్లో మహిళలపై దారుణ ఘటనలు చోటుచేసుకు న్నాయి. భార్యలపై అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటనలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం చోట
Sat 11 Dec 02:13:26.630171 2021
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న గ్రూపుల తగాదాలు బయటపడ్డాయి. శుక్రవారం తులసి గార్డెన్లో ఏర్పాటు చేసిన ఫాగింగ్ మిషన్ల పం
Sat 11 Dec 02:12:17.290807 2021
మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు హయాంలో ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసిన లక్ష్మినారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం సోదాలు చేశారు. అప్పట్ల
Sat 11 Dec 02:11:16.799332 2021
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మెన్ జస్టిస్ ఎన్.ఎస్.కె జైస్వాల్ను తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సమన్వయ సమితి ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద
Sat 11 Dec 02:10:23.910754 2021
తన గుడిసెను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఎరుకల సామాజిక తరగతికి చెందిన ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల
Sat 11 Dec 02:06:02.574969 2021
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ టెలిమెడిసిన్ నెట్వర్క్ కలిగిన అపోలో టెలీహెల్త్ (ఏటీహెచ్)కు బ్రిటిష్ స్డాండర్డ్ ఇన్స్ట్యూషన్ (బీఎస్ఐ) నుంచి ఐఎస్ఒ 13131:20
Sat 11 Dec 02:03:18.544131 2021
సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణను రద్దు చేసి, కార్మికుల సమ్మెను ఉపసంహరింపజేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంస్థ పరిరక్షణకోసం కార్మ
Sat 11 Dec 02:00:01.755681 2021
రాష్ట్రంలో కొత్తగా 207 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,467 మందికి టెస్టులు చేశామని కోవిడ్-19
Sat 11 Dec 01:59:07.129412 2021
సింగరేణి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆలిండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కోల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లా యిస్ అసోసియేషన్స్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
Sat 11 Dec 01:58:19.996666 2021
వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్ఎన్డీపీ) మరింత వేగ వంతం చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ చెప్పారు. శుక్రవారంనాడాయన ఎస్ఎన్డీపీ పై ఆయన సమ
Sat 11 Dec 01:56:49.533352 2021
హెచ్ఎండీఏ పరిధిలోని కొత్త మున్సిపాల్టీల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వచ్చిందనీ, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా కూల్చివేయాలని పు
Sat 11 Dec 01:56:16.257285 2021
ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోనెంబర్ 317లోని లోపాలను సవరించకుంటే అడ్డుకుంటామని టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్నాయక
Sat 11 Dec 01:54:13.075856 2021
రాష్ట్రంలో అనుకున్న సమయంలోపు 30 లక్షల సభ్యత్వాన్ని చేర్పించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని మ
Sat 11 Dec 01:51:21.594304 2021
వైద్యవిధాన పరిషత్, వైద్యవిద్య విభాగం పరిధిలోని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, జిల్లా, ఏరియాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు
Sat 11 Dec 01:49:27.999271 2021
జైళ్ల శాఖలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ సంబంధిత శాఖ ఇన్చార్జీ డీజీ జితేందర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అధికార వర్గాలు తెలిపి
Sat 11 Dec 01:48:29.803102 2021
రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లో
Fri 10 Dec 02:55:29.28283 2021
అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 10,11,12 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. ఈ సమావేశాలను జయప్రదం చేసేందుకు వీల
Fri 10 Dec 02:49:16.606921 2021
తెలంగాణలోని 4 బొగ్గు బ్లాకులను వేలంలో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి 72గంటల సమ్మెలో భాగంగా మొదటిరోజు గురువారం ఉత్పత్తి నిలిపివే
Fri 10 Dec 02:52:10.83943 2021
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కమిటీల ఏర
Fri 10 Dec 02:57:02.051458 2021
నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణ సంస్థలను, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న స
Fri 10 Dec 02:46:31.681549 2021
'మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ప్రస్తుతం మా ఊరు కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది. వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం కొన్నూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో స్కూల్
Fri 10 Dec 02:47:13.868886 2021
మోడీ పాలనలో దేశం లూటీ అవుతున్నదనీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని వామపక్షాలు, టీజేఎస్, టీడీపీ నేతలు, పలు రైతు సంఘాల నాయకులు
Fri 10 Dec 02:54:04.471418 2021
''నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ పరిధిలో భాస్కర్ అమ్మ, అన్న, వదిన కరోనాతో మృతిచెందారు. అన్నకు 18 ఏండ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం వీరి బాగోగులు
Fri 10 Dec 02:56:16.986039 2021
సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని టీఎస్ ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ ప్రయాణీలకు విజ్ఞప్తి చేశారు. సంస్థ అభ్యున్నతి కోసం తమ వంతు సహకారాన్ని అందించ
Fri 10 Dec 03:01:16.863947 2021
ఒప్పందం మేరకు ఎఫ్సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బాధ్యతారహితంగా మాట్లాడారని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస
Fri 10 Dec 03:04:41.464165 2021
పే స్కేల్ అమలు చేసి కనీస వేతనం పెంచి, పనిఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన నిరసనలు రోజురోజుకూ ఉధృతమవు తున్నాయి. వీరి ఆందోళనలకు రాజకీయ పక్షాలు మద్ధతు
Fri 10 Dec 00:34:52.872633 2021
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను అర్ధం చేసుకుని వచ్చే యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర పంటలు మాత్రమే సాగు చేయాలని రైతులకు తెలంగాణ ప్రభుత్వ
Fri 10 Dec 00:34:09.895099 2021
మోడీది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేతగాని, రంజిత్రెడ్డి అన్నారు. అన్ని రంగాలనూ ప్రయివేటీకరించిన బీజేపీ కన్ను ఇప్పుడు సింగరేణిపై పడిందని వార
Fri 10 Dec 00:08:00.364032 2021
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పగ
Thu 09 Dec 23:57:12.191565 2021
క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలివ్వాలి
ొ హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్కు టిప్స్, జీసీసీఎల్ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకు
Thu 09 Dec 23:56:24.754825 2021
రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టీసీసీఐ) సంయుక్తంగా నిర్వహించిన ఉద్యోగ సమ్మేళనం ద్వారా ప్రభుత్వ, ప్రయివే
Thu 09 Dec 23:52:35.480798 2021
రాష్ట్రంలో104 ఫిక్స్డ్డ్ డే హెల్త్ సేవలను కొనసాగించాలనీ, అందులో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియ
Thu 09 Dec 23:51:35.692752 2021
గ్రామీణ ఉపాధి హామీ లో పని చేస్తున్న కూలీల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. హరితహారం మొక్కల వాచర్స్ తొలగింపును ఆపా
Thu 09 Dec 23:50:40.323669 2021
విద్యుత్ స్టోర్లలో లోడింగ్-అన్లోడింగ్ పనులు నిర్వహించే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర
Thu 09 Dec 23:49:56.694632 2021
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ప్రాధాన్యతను వివరించేందుకు వీలుగా ఈనెల 11,12 తేదీల్లో హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన జరగనుందని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన
Thu 09 Dec 23:49:03.090725 2021
రాష్ట్రం కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రక్రియ నాలుగు కోట్ల మైలురాయిని దాటింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో
Thu 09 Dec 23:48:14.363893 2021
రాష్ట్రంలో కొత్తగా 201 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 36,900 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కో
Thu 09 Dec 02:45:13.623791 2021
Thu 09 Dec 02:42:59.3266 2021
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావాసులను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త వ
Thu 09 Dec 02:41:59.289829 2021
లారీ ఢకొీని ఎఎన్ఎం మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు మక్తల్ మండల కేంద్రానికి చెందిన వరలక్ష్మి (40)
Thu 09 Dec 02:39:00.383147 2021
కరోనా విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన మక్తల్కు చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షల బీమా సొమ్మును అందజేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్ర
Thu 09 Dec 02:38:39.643124 2021
వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(వీఆర్ఏ సంఘం)రాష్ట్ర గౌరవాధ్యక్షులు మోసంగి అంజయ్య, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.బాలనర్సయ్య, వంగూరు
Thu 09 Dec 02:38:19.290552 2021
సావిత్రి బాయి స్ఫూర్తితో అమ్మాయిలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సామాజిక కార్యకర్త దేవి పిలుపునిచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ
Thu 09 Dec 02:37:56.640094 2021
Thu 09 Dec 02:37:26.727999 2021
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అర్హులైన అధ్యాపకులను నియమించకపోవడం, నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వంటి కారణాలతో ఆయా కాలేజీల్ల
Thu 09 Dec 02:36:47.870755 2021
వానాకాలం వరిధాన్యం కల్లాల్లో రాసులు పోసి, ఎండకు ఎండి, వానకు తడిసి ముద్దయి మొలకెత్తుతున్నా ప్రభుత్వానికి సకాలంలో కొనాలనే ధ్యాస లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని తెలంగాణ రైతు
Thu 09 Dec 02:36:24.645368 2021
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియ ఈన
Thu 09 Dec 02:36:05.330473 2021
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, ఆస్పత్రుల సూపరింటెండెంట్ల పదోన్నతుల అంశాన్ని కొలిక్కి తెచ్చినందుకు సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర
Thu 09 Dec 02:35:35.557048 2021
సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) సి
Thu 09 Dec 02:35:09.320872 2021
కొత్త భవనాలను పర్యావరణానికి హాని కలగకుండా నిర్మించాలని రాష్ట్ర గవర్నర్, డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. బుదవారం లకిడీకాపూల్లో విద్యుత్ నియంత్రణ భవన్ ప్రారంభో
×
Registration