Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 08 Dec 01:34:48.920427 2021
వాలంటైన్స్ డే, ఉమెన్స్ డే, మెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఎన్విరాన్మెంట్ డే...ఇలా ఏటా అనేక 'డే' లు జరుపుకుంటున్నాం. ఇప్పుడు తాజాగా 'బస్ డే' వచ్చింది. టీఎస్ఆర్టీసీ ఎమ్
Wed 08 Dec 01:34:23.203926 2021
టీఎస్ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు లేఖ రాసింది. 2019 డిసెంబర్లో రెండేండ్లు ఆర్టీసీలో గుర్త
Wed 08 Dec 01:33:53.137652 2021
విద్యుత్ (సవరణ) బిల్లు -2021ని పార్లమెంటులో ఆమోదింపజేసుకోవటానికి మోడీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో... ఈ చర్యలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు నిర్వహించబ
Wed 08 Dec 01:32:48.078591 2021
బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సమ్మెకు తెలంగాణలోని యావత్ కార్మికవర్గమంతా సంఘీభావం తెలప
Wed 08 Dec 01:32:13.971824 2021
రాష్ట్రంలో 104 ఎఫ్ డీహెచ్ఎస్ (ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీసెస్) సేవలను కొనసాగించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) డిమాండ్
Wed 08 Dec 01:31:46.347245 2021
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కడ్గావ్లో విధినిర్వహణలో భాగంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వీఆర్ఏ గౌతమ్ను కొట్టి హత్యచేసిస ఇసుక మాఫియాను కఠినంగా శిక్షించాలని డైరెక్ట
Wed 08 Dec 01:31:08.942536 2021
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణల బిల్లు-2021ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర
Wed 08 Dec 01:30:47.898888 2021
ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం కోచింగ్ క్లాసులు నిర్వహించనున్నట్టు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ న్.బాలాచారి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు
Wed 08 Dec 01:30:18.465188 2021
రాష్ట్రంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317లో స్పష్టత లేదని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) విమర్శించింది. రాష్ట్ర ఉత్తర్వులను కొత్త న
Wed 08 Dec 01:29:54.728663 2021
అన్ని శాఖల ఆడిటింగ్ నూటికి నూరు శాతం ఆన్లైన్లోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. దీన్ని రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకం
Wed 08 Dec 01:29:15.189634 2021
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్... ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేశారనే విషయం కలెక్టర్ రిపోర్టులో తేలిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ నేపథ్యంలో తప్పు చేసి
Wed 08 Dec 01:28:20.541957 2021
రాష్ట్రంలో కొత్తగా 156 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 25,693 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కో
Wed 08 Dec 01:27:47.074274 2021
ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి బదిలీలు చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ
Tue 07 Dec 10:40:18.73477 2021
జాబ్ కోసం ఏజెన్సీలకు లక్షలు కట్టారు.. వేతనం వస్తే కుటుంబాలు బాగు చేసుకుందామనుకున్నారు.. అందుకోసం అప్పులు చేశారు. తల్లి, భార్యకున్న కొద్దిపాటి బంగారం కుదవ పెట్టారు. జాబ్
Tue 07 Dec 05:33:57.860027 2021
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్పై హిందూ సంస్కర్త ముద్ర వేసేందుకు మనువాదులు కుట్రలు చేస్తున్నారని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. ప్రశ్నించిన
Tue 07 Dec 05:15:23.118269 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూ స్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియకు మార్గం సుగమమైంది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానం ప్రకారం ఈ వి
Tue 07 Dec 05:03:15.558555 2021
ఎంతటి నిరంకుశ పాలకుడైనా ప్రజాపోరాటాలకు దిగిరావాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏడాది కాలం గా సాగిన రైతాంగ ఉద్యమంతో ప్రధాని దిగొచ్చి రై
Tue 07 Dec 05:14:56.968625 2021
ఓవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు సరిగా లేక రైతులు అత్తెసరు ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. అయినా సరే.. కొనే దిక్కులేక నానా రకాలుగా తిప్పలు పడుతున్నారు. కొన
Tue 07 Dec 10:43:17.258571 2021
గురుకుల పాఠశాలలో ఎలుకలు విద్యార్థులను కరిచాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పరిధిలోని చటాన్పల్లిలో ఉన్న గురుకుల పాఠశాలలో 800 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులలో
Tue 07 Dec 05:29:42.524487 2021
విదేశాల నుంచి వచ్చిన 13 మంది అనుమానితుల రిపోర్టులను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. రిస్క్ దేశాల నుంచి ఇప్పటి వరకు 1805 మంది రాగా వారిలో 13 మంది కరోనా పాజిటివ్ వ
Tue 07 Dec 05:30:49.250504 2021
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమునా హ్యాచరీస్ సంస్థ భూకబ్జా నిజమేనని మెదక్ కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట పరి
Tue 07 Dec 10:40:04.482388 2021
సీపీఐ(ఎం) మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కార్యదర్శిగా పి. సత్యం ఎన్నికయ్యారు. రెండు రోజులుగా జరుగుతున్న మేడ్చల్- మల్కాజిగిరి మహాసభల్లో భాగంగా ఆదివారం 20మందితో జిల్లా నూతన
Tue 07 Dec 02:47:21.872419 2021
కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక పోరాటాలు చేస్తున్న కేవీపీఎస్కు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది. సీఐటీయూ తరపున లక్ష రూపాయల సంఘీభావ నిధిని అందజేసింది. సోమవారం హైదరాబాద
Tue 07 Dec 02:46:29.921199 2021
జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా మహాసభలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. జిల్లా అభివృద్ధికి పార్టీ చేపట్టాల్సిన అంశాలను రాష్ట్ర స్థాయ
Tue 07 Dec 02:45:34.349394 2021
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ప్రకటించిన పీఈటీ పోస్టులకు తుదిజాబితా సిద్ధంచేసి తాత్సారం చేయకుండా పోస్టింగ్లు ఇవ్వాలని భారత ప్రజాంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్
Tue 07 Dec 02:43:55.187415 2021
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్... సిబీఐ కోర్టు విచారణకు రోజు హాజరు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు
Tue 07 Dec 02:42:23.811908 2021
సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ ఎన్నికయింది. పార్టీ జిల్లా 2వ మహాసభ సిరి ఫంక్షన్ హాల్లో గోదావరిఖని ఈస్ట్ ఏరియా కమిటీ నిర్వహణలో రెండ్రోజుల పాటు జరిగింది. ఈ సందర్
Tue 07 Dec 02:39:19.288274 2021
తినే ఆహారంలో మత్తు పదార్థం కలిపి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కామంతో కండ్లు మూసుకుపోయిన ఆ అధ్యాపకుడు లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే..ప్రాక్టీకల్
Tue 07 Dec 02:33:26.834162 2021
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్... సిబీఐ కోర్టు విచారణకు రోజు హాజరు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు
Tue 07 Dec 02:30:52.151368 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 825 కేజీలు గంజాయి విలువ సుమారు కోటి 65 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ స్పష్టం చేశారు. సోమవారం
Tue 07 Dec 02:29:16.610398 2021
నమ్మించి బోర్డు తిప్పేశారు..
రెండు నెలలుగా ముద్ర అగ్రికల్చర్ ఆఫీస్కు తాళం
ొ కోటి రూపాయలు టోకరా.. లబోదిబోమంటున్న బాధితులు
నవతెలంగాణ-గణపురం
ముద్ర లోన్లు ఇస్తామని, పొదు
Tue 07 Dec 02:28:09.651544 2021
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర
Tue 07 Dec 02:27:22.600352 2021
ధాన్యం విక్రయించగా రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బులను.. పంట రుణాల కింద బ్యాంక్ అధికారులు జమ చేసుకోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం చెమటోడ్చి ధాన్యం పండించగా వ
Tue 07 Dec 02:26:25.217736 2021
హైకోర్టు ఆవరణలో క్యాంటీన్ను జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభించారు. అందరికీ ఉపయోగపడేలా ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ను వినియోగించుకోవాలని సూచించారు. జస్టిస్ ఎ.రాజశేఖర్రె
Tue 07 Dec 02:25:18.110583 2021
రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఅర్సీ ని వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో నెం 114 విడుదల చేసింది. ఇందుకోసం కృషి చేసిన పంచాయతి
Tue 07 Dec 02:13:57.359088 2021
రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఅర్సీ ని వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో నెం 114 విడుదల చేసింది. ఇందుకోసం కృషి చేసిన పంచాయతి
Tue 07 Dec 01:57:47.971876 2021
మంగళవారం నుంచి ఈనెలాఖరు వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కోరారు. ఈ మేరకు ఉద్యోగుల విభజన రాష్ట్రస్థాయి కమిటీ చై
Tue 07 Dec 01:46:26.995765 2021
మంగళవారం నుంచి ఈనెలాఖరు వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కోరారు. ఈ మేరకు ఉద్యోగుల విభజన రాష్ట్రస్థాయి కమిటీ చై
Tue 07 Dec 01:39:59.882808 2021
రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, రైతుల నుంచి సాధ్యమైనంత ఎక్కువగా వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత
Tue 07 Dec 01:38:39.77633 2021
కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందించేందుకు వీలుగా ఈ నెల 15న పంపిణీ చేయనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నా
Tue 07 Dec 01:37:56.100483 2021
సెర్ప్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఆ సంస్థ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కుంట గంగాధర్రెడ్డి, ఏపూరి నర్సయ్య, మహేందర్రెడ్డి, సుభాష్గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశార
Tue 07 Dec 01:37:22.01853 2021
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రెండు వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సోమవా రం హైదరాబాద్లో నిర్వహించిన జర్మనీ ఇన్వెస
Tue 07 Dec 01:36:51.745131 2021
మత ప్రమేయం లేని భారత లౌకిక దేశాన్ని, బీజేపీ మతరాజ్యంగా మారుస్తున్నదని తెలంగాణ ప్రజాసంస్కతిక కేంద్రం రాష్ట్ర కన్వీనర్ జి రాములు,ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.డీ.అన్
Tue 07 Dec 01:36:26.280115 2021
బియ్యం ఇస్తే తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందా? అని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన
Tue 07 Dec 01:35:57.467875 2021
వరంగల్ మల్టీ స్పెషాలటీ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అదికారులను ఆదేశించారు. సోమవారం హ
Tue 07 Dec 01:35:14.756184 2021
ఆరోగ్య సంరక్షణ రంగంలో మన దేశం ప్రపంచంలోనే ప్రబలశక్తిగా ఎదిగేందుకు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. నిధులు, పెట్టుబడులు పెంచడం,
Tue 07 Dec 01:32:38.965489 2021
పంటలు కోయక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదం డరెడ్డి,రాష్ట్ర చైర్మెన్ అన్వేష్రెడ్డి డిమ
Tue 07 Dec 01:32:16.851949 2021
తనకు జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారన్న మనస్తాపంతో అటవీశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా అటవీశాఖ
Tue 07 Dec 01:31:51.697053 2021
జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయాలని అఖిల భారత ఎయిడ్స్ నియంత్రణ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆర్.సు
Tue 07 Dec 01:31:16.681086 2021
మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల జీవితాలు ఎంతో ఆదర్శమని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చీఫ్ గార్డెనర్, మాజీ ఐవోఎఫ్ఎస్, వాణిజ్య పన్నుల శాఖ
×
Registration