హైదరాబాద్
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి అన్నారు. గురువారం బాగ్ అంబర్పేట డి
నవతెలంగాణ-కల్చరల్
కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్ఓ) దక్షిణ భారత దేశం అధికార చైర్మెన్గా సీనియర్ జర్నలిస్ట్ రఫీ నియమితులయ్యారు. గురువారం సంఘం జాతీయ అధ్యక్షులు జితేందర
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
సీఎం సహాయ నిధి పేదలకు కొండంత భరోసాను ఇస్తుంది అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బుధవారం లేబర్ ఆఫీస్ సభ హాస్పిటల్ వద్ద
తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం పొట్లూరి వరప్రసాద్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఎవరి బెదిరింపులకు బెదిరేది లేదు అని, తప్పు చేస్తే చట్టపరమైన శిక్షణకు సిద్ధం అని పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్ల కంటే కొవిడ్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ముందు,
నవతెలంగాణ-కాప్రా
వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టాలని హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల అధినేత పి.ఉమర్ ఖాన్ అన్నారు. కమలానగర్లోని ఎన్వీ భాస్కర్రావు భవన్లో బుధవారం ఆయన ఎన్పీఆర్డీ నూతన సంవత్సరం
నవతెలంగాణ-సిటీబ్యూరో
వ్యూహాత్మకత రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా చేపట్టిన బహదూర్పురా ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు చేపట్టిన 4.08 కిలోమీటర్ల అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులన
నవతెలంగాణ-కాప్రా
ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.56.50లక్షలతో కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణం జరుగుతున్న వివిధ
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ డివిజన్లోని అంగ న్వాడీ కేంద్రాన్ని స్థానిక డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా హాజరు పట్టీని తనిఖీ చేశారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఇ
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్నగర్ డివిజన్లోని శ్రీ సాయినగర్ నుంచి శివసాయినగర్ కోర్టు గల్లీలో కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ సాయినగర్ ప్రజలు స్థానిక సమస్యలను కార్పొరే
నవతెలంగాణ-కాప్రా
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ నాయకుడు జౌండ్ల ప్రభాకర్రెడ్డిని బుధవారం చర్లపల్లి మింట్ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పరామర్
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని విమలాదేవి నగర్, దేవినగర్లో జరుగుతున్న రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ
నవతెలంగాణ-కాప్రా
మల్లాపూర్ డివిజన్లోని లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జి
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ పరిధిలోని వాణినగర్ విజయ వినాయక టెంపుల్ నూతన కార్యవర్గాన్ని బుధవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, ఈవ
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు రెండో వార్డులోని కట్ట మైసమ్మ కృష్ణానగర్ బస్తీలో బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మెన్ శ్రీనివాస్ బస్తీలోని సమస్యలను తెలుసుకునేందుకు బుధవారం పర్యటించారు.
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో సమస్య పునరావృతం కాకుండా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని భూమిరెడ్డికాలనీ, శివార
జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్
నవతెలంగాణ-హిమాయత్నగర్
గౌడ కులస్తులు తమ హక్కులను రాజకీయాలకు అతీతంగా సాధించుకోవాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్&zwnj
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అభివృద్ధి పనుల్లో జాప్యం వహించకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని జగద్గిరినగర్లో ప్రజా సమస్యలపై పాదయాత
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బస్తీ దవాఖాన మంజూరై ఆరు నెలలు గడుస్తున్న స్థలాన్ని వెతకడంతో కాలయాపన చేస్తున్నారని కుత్బుల్లాపూర్ మండల సీపీఐ కార్యదర్శి ఈ. ఉమామహేష్ అన్నారు. జగద్గిరిగుట్టలో బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని బుధవారం గాజులరామా
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీవారి హుండీని ఆలయ పర్యావేక్షణాధికారి కె.అంజయ్య, ఆలయ ఈఓ కృష్ణామాచార్యుల పర్యవేక్షణలో లెక్కించారు. స్వామి వారి ఆదాయం రూ.2,63,564 లు గత ఐదు నెలలుగా భక్తులు క
దళితబంధుపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంటిని ముట్టడిస్తాం
బీజేపీ కార్పొరేటర్ల సవాల్
నవతెలంగాణ-అడిక్మెట్
వెయ్యి కోట్ల రూపాయల అభివద్ధి ఎక్కడ చేశారో ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ కా
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ
ప్రధాన కార్యదర్శి బంగారు బాబు
నవతెలంగాణ-బడంగ్పేట్
హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలను త్వరలో వందేండ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా యూనివర్సిటీగా మార్
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ రోడ్డు పరిధిలో కాలనీల అనుసంధా నానికి నాలాలపై కల్వర్టులను వెంటనే నిర్మించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కోరారు. కల్వర్టు నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజల రాకపోకలకు
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్నగర్ డివిజన్ దీన్దయాల్ నగర్లోని కమ్యూనిటీ హాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. ఈ సంద
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ సర్కిల్లో వందశాతం వ్యాక్సినేషన్ దిశగా ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని వైద్య సిబ్బంది, నిర్వాహకులు కోరారు. కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ నిబంధనలను పాటించాలనీ, తప్పనిసరిగా మాస్కులు, భౌత
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్నగర్ డివిజన్ చంద్రగిరి కాలనీలో బాక్స్ డ్రయినేజీ పనులను కాలనీ వాసులు, సంబంధిత అధికారులతో కలిసి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మంగళవారం పర్యవేక్షించారు. పనులు చేస్తున్న సమయంలో డ్రయ
నవతెలంగాణ-కాప్రా
అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సాయం అందడం గొప్ప వరం అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన రాజారామ్ కుటుంబానికి స
నవతెలంగాణ-కాప్రా
ఏఎస్రావు నగర్ డివిజన సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడిన సౌత్ కమలానగర్ వెల్ఫేర్&zw
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ ఆర్కేపురంలోని అంతయ్య కాలనీలో నూతన రోడ్డు పనులను మంగళవారం ప్రారంభమైన సందర్బంగా మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ కా
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ను ట్రాఫిక్లెస్ సిటీగా మార్చడంలో భాగంగా చేపట్టిన ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఆర్ఓబీ, ఆర్యూబీలు ఒక్కొక్కటిగా అందుబాటులోకొస్తున్నాయి. పా
నవతెలంగాణ - అడిక్మెట్
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మంగళవారం కవాడిగూడ లోయర్ ట్యాంక్బండ్లోని డీబీఆర్ మిల్స్ ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మెడికల్
నవతెలంగాణ-ఉప్పల్
గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో వున్న చిలుకానగర్, ఉప్పల్ వెళ్లే ప్రధాన దారిలో ఉన్న వంతెన.. చిన్నపాటి వర్షానికి పొంగిపొర్ల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పాలకులు పట్టించుకోరు అధికారులు స్పందించర
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపల్ పరిధిలో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.2 కోట్ల 50లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని మున్సిపల్ చైర్మెన్ అబ్దుల్లాసాది అన్నారు. ము
రైేతు సంఘం రాష్ట్ర నాయకులు టి.కిషోర్
నవతెలంగాణ - మీర్పేట్
తరతరాలుగా భూమిని సాగుచేసుకుంటూ బతుకుతున్న దళితుల భూములు దళితులకే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర నాయకులు టి.కిషోర్ ప్రభుత్వాన్ని డిమాండ్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పోచారం మున్సిపాలిటీ పరిధి పోచారం గ్రామంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను పోలీసు బలగాల మధ్య హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా మంగళవ
బంద్ చేయడం సరికాదు
సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. గాంధీ నాయక్
నవతెలంగాణ-హైదరాబాద్
నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు నడపాలని, పూర్తిగా బంద్ చేయడం సరికాదని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట
ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-కూకట్పల్లి
నాలావిస్తరణ పనుల్లో వేగం పెంచాలని, త్వరలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అం
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్ :
మున్సిపాలిటీలో దశల వారీగా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నామని చైర్మెన్ బోయ పల్లి కొండల్ రెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ లక్ష్మీనర్సింహ్మ కాలనీలో
మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ప్రజల కోసం పనిచేయడానికి పదవులు అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పంక్షన్ హాల్&zwn
నివాళులర్పించిన నగర టీడీపీ నాయకులు
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్ధంతిని మంగళవారం టీడీపీ స
పరామర్శించిన డీజీపీ
నవతెలంగాణ-బేగంపేట్
ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, కర్రెగుట్టలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రేహౌండ్స్ జవాన్ మధును ప్రత్యేక హెలికాప్టర్లో సికింద
ముగ్గురు నిందితుల అరెస్ట్
9 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కేర్టేకర్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట
''ప్రస్తుతం మీరు నివసిస్తున్న జీహెచ్ఎంసీ క్వార్టర్స్ ఇక మీ సొంతం కాబోతున్నాయి'' అని క్వార్టర్స్లలో నివసిస్తున్న ప్రజలకు సం
నవతెలంగాణ-బాలానగర్
రాష్ట్ర పోలీసు శాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లకు ప్రశాంసా పురస్కారాలను సైబరాబాద్ కమిషనరేట్ పరధిలో బాలా నగర్ జోన్ డిసీపీ జి.సందీప్
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ అసోసియేషన్ వారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించు కుని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా
నవతెలంగాణ-జవహర్నగర్
తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్కు చెంది న నెమలి రవి కుమార్ నియామకమయ్యారు. గురుకల పాఠశాలల విద్యార్థుల భవిష్యత్,
నవతెలంగాణ-శామీర్పేట
క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసికోల్లాసానికి దోహదపడుతాయని కేశవరం సర్పంచ్ ఉడుతల జ్యోతి బలరాంగౌడ్ అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో శనివారం సర
నవతెలంగాణ-కాప్రా
సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ జగన్, కుషాయి గూడ డిపో మేనేజర్ సుధాకర్ ఆధ్వర్యంలో కుషాయిగూడ బస్సు డిపోలో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కండక్టర్లు, మహి
నవతెలంగాణ-ధూల్పేట్
ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగం రూం 100 ప్రారంభో త్సవ కా
నవతెలంగాణ-ఘట్కేసర్
ఈ నెల 23వ తేదీన ఘట్కేసర్ పట్టణంలో జరుగనున్న గట్టుమైసమ్మ జాతరను రద్దు చేసినట్టు దేవాదాయశాఖ ఆలయ కార్యనిర్వాహణ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ఆలయ కార్యలయంలో ఆదివారం వారు విలేకర్లతో మాట్