హైదరాబాద్
నవతెలంగాణ-అల్వాల్
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ నాయకుడు గుమ్మడి కృష్ణారెడ్డి మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రే
నవతెలంగాణ-సుల్తాన్బజార్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ను ప్రైవేటైజేషన్ చేస్తే సహించేది లేదని ఆలిండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వి.నరసింహన్&zw
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలోని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ పాదయాత్రలు ముమ్మరం చేశారు. ఆదివారం మడ్ ఫోర్ట్లో స్థానిక సమస్యలను తెలుసు
నవతెలంగాణ-బేగంపేట
దూర విద్యారంగంలో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ విజరు కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో
నవతెలంగాణ-కంటోన్మెంట్
కింగ్స్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఓల్డ్ బోయిన్పల్లిలో సెమీ క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా పేద ప్రజలకు
నవతెలంగాణ-మల్కాజిగిరి
వికలాంగుల హక్కుల పోరాట సమితి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎన్. వినరు ఆధ్వర్యంలో స్వస్తి స్వరూప్ సుబద్ ట్రస్ట్ వారి సహకారంతో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో కేంద్ర మంత
నవతెలంగాణ-కంటోన్మెంట్
రూ.3 లక్షల వ్యయంతో పేదలు శుభకార్యాలు చేసుకోవడానికి బలం రాయి ఈద్గా వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ నాయకులు జంపన ప్రతాప్ అన్నారు. ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. సందర్
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ఐదో వార్డు గాంధీనగర్లో ఆదివారం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా మంచి నీటి సమస్య పరిష్కారం కోసం రూ.ఐదు లక్షల వ్యయంతో పైపు లైన్ నిర్మాణానికి చేపట్టిన పన
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం హోమం తదుపరి శ్రీ స్వామి వారి సూర్యప్రభ వాహన సేవ నిర్వహిం
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా (మటన్) మాంసం విక్రయాలు జరుపుతున్న షాపులపై జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించా
నవతెలంగాణ-కాప్రా
ఉరేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సుద్దాల గ్రామం, గుండాల మండలం, భువనగిరి జిల్లాకు చెందిన పొదల నరసయ్య వ్యవసాయ కూలి. తన రెండో
నవతెలంగాణ-నేరెడ్మెట్
మౌలాలి కమాన్ దర్గా దగ్గర గ్యారీ షరీఫ్ సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శనివారం రాత్రి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్&z
నవతెలంగాణ-హిమాయత్నగర్
క్యాట్ డిగ్రీ కాలేజీలో 26వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఎం.మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల
నవతెలంగాణ-బోడుప్పల్
అభివృద్ధిలోనే కాదు, కొత్త కొత్త ఆవిష్కరణలూ.. రూపకల్పల్లో ఆయనకాయనే సాటి. కష్టకాలంలో మొట్టమొదటి ఐసోలేషన్ సెంటర్ ఏర్పర్చి, రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకూ దిక్సూచిగా మారిన సందర్భం, సమయాన్ని ఇప్పటికీ ఎవరూ
నవతెలంగాణ-హిమాయత్నగర్
బొగ్గు గనుల ప్రయివేటీకరణ ప్రమాదకరమైన చర్య అని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ అన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాం(ఎస్ఎన్డీపీ)లో భాగంగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. మాసబ్ట్యాంక్&zwn
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిటీలోని రిజర్వాయర్ల వద్ద జలమండలి భద్రతా చర్యలను చేపట్టింది. 'రిసాలగడ్డ వాటర్ ట్యాంకు' వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయివేటు ఏజెన్సీ ద్వారా వందమంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. సిటీలోని ఆయా రిజర్వాయర్ల వద్ద వీ
నవతెలంగాణ-సరూర్నగర్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ర
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్తపేటలో అతిథిదేవోభవ రెస్టారెంట్ను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎమ్మెల్సీ బొగ్గరపు దాయనంద్, లోకల్ కార్పొరేటర్స్తో ప్రారంభించారు. భోజన ప్రియులకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అంద
నవతెలంగాణ-సిటీబ్యూరో
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద సీఎస్, ఓఎస్డీగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ ఇంటిపై సీఐడీ ఆకస్మిక దాడులను నగర టీడీపీ నాయకులు ఖండించారు. సీఐడీతో తెలుగు దేశం నాయకులు,
నవతెలంగాణ-మల్కాజిగిరి
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకో వాలని వసంతపురి కాలనీ అధ్యక్షులు బ్రహ్మయ్య చౌదరి అన్నారు. స్థానిక కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్ సహకా రంతో శుక్రవారం ఆనంద్బాగ్ డివిజన్&zwnj
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా స్థానిక డివిజన్ కార్పొరేట్ మీనా ఉపేందర్ రెడ్డి డివిజన్లోని డిఫెన్స్ కాలనీలో ఉన్న పార్టీ ఆ
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్బాగ్ చౌరస్తాలోని బందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం కోలా మహేష్ యాదవ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప 18వ మహా పడిపూజ కార్యక్రమాలను ఘనంగ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని నాగారం మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ గూడూరు సబితా ఆంజనేయులు గౌడ్ అన్నారు. శుక్రవారం ఏడో వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తడి పొ
నవతెలంగాణ-హయత్నగర్
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని షిరిడి సాయి నగర్ కాలనీ వీరన్నగుట్ట హయత్నగర్లో గ్రేట్ ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వి
నవతెలంగాణ-హస్తినాపురం
ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింట్ డయాగస్టిక్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. పేదలకు అందుబా
నవతెలంగాణ-సరూర్నగర్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలు అని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టకు చెందిన బె
నవతెలంగాణ-అడిక్మెట్/ధూల్పేట్
దేశ రక్షణకు బిపిన్ రావత్ చేసిన సేవలు వెలకట్టలేనివి అని తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ వైస్ చైర్మెత్ మాడపు వీర మల్లేష్ అన్నారు. శుక్రవారం ట్యాంక్&
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని శుక్రవారం బహుజన విద్యార్థి సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఓయూ వీసీ ప్రొ.రవీందర్కు వినతిపత్రం అందజే
నవతెలంగాణ-ఓయూ
ఆర్ట్స్ కాలేజీకి పార్కింగ్ స్థలానికి ఏర్పాటు చేయాలని, మొదటి సంవత్సరం పీజీ విద్యార్థుల వసతిగహాలు వెంటనే ప్రారంభించాలని శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్
నవతెలంగాణ-అడిక్మెట్
మాన ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవ హక్కులు అని హ్యూమన్ రైట్స్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగాహైదరాబాద్, రంగారెడ్డి జిల్లా
నవతెలంగాణ-సుల్తాన్బజార్
జాంబాగ్ డివిజన్లోని హనుమాన్ బడలో బోర్ వెల్ పంపు ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయని డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
నవతెలంగాణ-బంజారాహిల్స్
నగరంలో కొలువుదీరిన ఉన్న ఎగ్జిబిషన్లతో చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రముఖ సోషల్లైట్ శైలజ రెడ్డి అన్నారు. గురువారం సత్యసాయి నిగమాగమంలో కొలువుదీరిన ఇండియా సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్&zwnj
నవతెలంగాణ-బడంగ్పేట్
ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని ఆరోగ్యంగా ఉండాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్స
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజీగూడ డివిజన్ సరూర్ నగర్ ప్రధాన రహదారి ప్రక్కన నూతనంగా నెలకొల్పిన శ్రీసాయికృప ఫర్నిచర్ వరల్డ్ షోరూమ్ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథ
మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
మున్సిపాలిటీలు నేడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో దాదాపు రూ. క
నవతెలంగాణ-సిటీబ్యూరో
ముషీరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ వాటర్ట్యాంక్ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాటర్బోర్డు సరఫరా చేస్తున్న నీటిపై భయాందోళన నెలకొంది. ట్యాంక్ల నిర్వహణలో లోపాలు బయటపడుతుండటంతో సిటీ ప్రజల్లో
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ప్రతి చోట ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని అన్నానగర్లో స్థానిక కౌన్సిలర్&zwn
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకటరామిరెడ్డి నగర్లోని శ్రీసీతారామాంజనేయ విశ్వేశ్వరస్వామి ఆలయంలో అయ్యప్పస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల 27 నుంచి జనవరి 10 వరకు నిత్యాన్నదానం నిర్వహించనున్నట్టు ఆలయకమిటీ,
నవతెలంగాణ-సరూర్నగర్
ఆర్కేపురం డివిజన్ చిత్రా లే అవుట్లోని అనాథ విద్యార్థి గహ విద్యార్థులకు సింగపూర్ నుంచి విఠల్ ఆనంద్ రూ.1.60 లక్షల విలువైన ఆధునిక సౌండ్ సిస్టంకు సంబంధించి పూర్తి మెషినరీ, పరికర
నవతెలంగాణ-ఓయూ
కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభ స్వర్ణోత్సవాల్లో భాగంగా గురువారం 'నూతన విద్యా విధానం 2020లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రత్యేక విద్యలో ము
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కృషి కీలకమని ప్రధానోపాధ్యాయులు రవికుమార్ అన్నారు. ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం జిల్లా పరిషత్ ఉన
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీలో దశల వారీగా ప్రజలకు అభివద్ధి పనులు చేపడుతామని వైస్ చైర్మెన్ బండారు మల్లేష్ యాదవ్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు, వెంకట్ రెడ్డ
నవతెలంగాణ-ఓయూ
సీతాఫలంమండి డివిజన్లో ఎక్కడ కూడా చెత్త కనిపించకూడదని, శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఈమేరకు గురువారం మల్టీ పర్పస్ ఫంక్షన్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ మండలం ఘణపూర్ గ్రామంలో
కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన రోడ్డు పక్కన సుందరీకరణలో భాగంగా పర్యావరణం, పచ్చదనం కోసం మొక్కలు నాటడంతో ఆహ్లాదకర
సహజసిద్ధమైన ప్రకృతి, పర్యావరణం మానవ మనుగడకు ఎంతో అవసరం. ప్రకృతి, పచ్చదనం, స్వచ్ఛమైన పరిసరాలు వాతావరణ సమతుల్యతను కాపాడటమేగాక, మనుషుల జీవన మనుగడకు త్పోడతాయి. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడాలంటే కలుషితం లేని ప్రకృతి, పర్యావరణం చాలా ముఖ్యం. ఆ విధమైన వాతావరణం
నవతెలంగాణ-కూకట్పల్లి
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ బర్త్ డే సెలబ్రేషన్స్ను గురువారం కూకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్రావు ఆధ్వర్య
నవతెలంగాణ-హైదరాబాద్
నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌవాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కార్పోరేషన్ కా
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
తప్పిన పోయిన బాలుని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై గురువారం తెల్లవారుజామున