హైదరాబాద్
స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్
నవతెలంగాణ-అడిక్మెట్
మానసిక వికలాంగులకు చేయూతనిద్దాం అని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ అన్నారు. శుక్రవారం పద్మారావు నగర్లో
నవతెలంగాణ-అడిక్మెట్
డ్రైవర్లందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేసే దిశగా ప్రయత్నిస్తానని తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ప్రచార ప్రెసిడెంట్ పొడుగు శ్రీకాంత్ తెలిపారు. తెలంగా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) నాయ కులు డిమాండ్ చేశారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల పోరాటాలు,
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం నగర కమిటీ నాయకులు నిజాం కళాశాల హాస్టల్ను సందర్శించారు.
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓ రిసార్ట్లో రహస్య సమావేశం నిర్వహించి చైర్మెన్, వైస్ చైర్మెన్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మున్సిపల్ చ
నవతెలంగాణ-మల్కాజిగిరి
జూన్లో విడుదల చేసిన జీవో 60 పీఆర్సీ ప్రకారం రూ.22,900 వేతనాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ద పీడియాట్రిక్ అండ్ కాన్జెన్షియల్ ఇంటర్వెన్షనల్ కార్డియోవాస్క్యులర్ సొసైటీ వ్యవస్థాపక పరిశోధకునిగా డాక్టర్ నాగేశ్వర్రావు కోనేటి ఎన్నికైనట్టు రెయిన్ బో చిల్డ్రన్స్ హార్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఖాజా బందే నవాజ్ మజీద్ ఇన్చార్జిలుగా కో-ఆప్షన్ సభ్యులు ఆదామ్ షఫీక్, టీఆర్ఎస్ నాయకులు జలాల్ పాషాను వక్ఫ్ బోర్డు స
నవతెలంగాణ-బేగంపేట్
ప్రతి కార్మికుడికీ ఉచిత కార్మిక బీమా ఇస్తామని రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పార్క్ లైన్లోని సీటీసీ కార్మికులకు బీమా కార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆ
నవతెలంగాణ-హైదరాబాద్
నవంబర్ 18వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న 64వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్లో పాల్గొం టున్న తెలంగాణ ప్రముఖ షూటర్ కుమారి ఈషా సింగ్ ఢిల్లీలోని తెల
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని భ్రమరాంబిక నగర్లో స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి శుక్రవారం స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానిక స
నవతెలంగాణ-జవహర్నగర్
క్లీన్ అండ్ గ్రీన్ పరిరక్షణ కోసం పర్యటనలో భాగంగా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జ్యోతి రెడ్డి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్నగర్లో పలు అభివృద్ధి పనులను మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్లు నరసింహారెడ్డి, సాంసన్లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మేకల కావ్య, కమిషనర్ జ్యోతి రెడ్డిత
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం అంటే భవన నిర్మాణ అనుమతులు, ఆక్యూఫెన్సీ సర్టిఫికెట్లు జారీచేసే వ్యవస్థగా ఉండేది. కాని పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం అనధికార భవనాలు, లేఅవుట్ను నియంత్రించడానికి ప్రత
నవతెలంగాణ-సిటీబ్యూరో
చెంగిచెర్ల ఆధునిక కబేళా లీజును టెండర్లు పిలవకుండానే పొడగించడం అక్రమమని, దీనిలో భారీగా అవినీతి జరిగిందని, ఏసీబీతో విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్&zwnj
డబుల్ ఇండ్లు, రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు
విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
కరోనాతో తీవ్ర ఇబ్బందుల్లో పేద ప్రజలు : ఐద్వా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా లాక్డౌన్ అనంతరం పేద ప్రజలు పల
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
స్వచ్ఛ సర్వేక్షణ్లో పురోగతి సాధించి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ల
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికుల సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రజా సేవలో కార్మికులు తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి బాధ్యతతో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడం వల్లనే నిజాంపేట్కు స్
నవతెలంగాణ-సరూర్నగర్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రముఖ సామాజికవేత్త, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా విశ్వగురు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సేవా రత్న లెజండరీ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని నిలోఫర్ ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 పుష్ప తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో కారుణ్య వెల్ఫేర్&z
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-ముషీరాబాద్
డిసెంబర్ 12న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రజక
నవతెలంగాణ-హస్తినాపురం
నేటి అధునాతన కాలంలో మనిషికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. గురువారం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీవోస్ కాలనీలో ఎస్ఎన్ఆర్ జూడో ఫిట్ నెస
నవతెలంగాణ-మెహదీపట్నం
నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయానికి వెళ్లే కూడలిలో ప్రధాన రహదారిని బాజాప్తా కబ్జా చేసి భవన నిర్మాణ సామగ్రిని ఉంచడమే కాకుండా రోడ్డుపైనే సదరు సంస్థ తన కార్యాలయ భవనాన్ని నిర్మించింది. రోజూ వే
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆపత్కాలంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స అందించడమే కాకుండా ఎప్పటికపుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుంటూ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యాన్ని అందించడంలో ముందంజలో ఉండే బసవతారకం ఇండో అమెరికన
నవతెలంగాణ-ఓయూ
ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎమ్మార్పీఎస్, టీఎంఎస్ఎఫ్ ఆధ్యర్యంలో డిసెంబర్ 8, 9న నిర్వహించనున్న చలో ఢిల్లీ కరపత్రాలను గురువారం ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆవిష్కరించారు. కే
నవతెలంగాణ-ఓయూ
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ అన్నారు. గురువారం బీదల్ బస్తీలో జరుగుతున్న సీసీ రోడ్డు, డ్రయినేజీ లైన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె మ
నవతెలంగాణ-ఓయూ
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని టీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 13న ఢిల్లీలో జరిగే 'చలో ఢిల్లీ-మాదిగ, మాదిగ ఉపకులాల లొల్లి
నవతెలంగాణ-సరూర్నగర్
సాంప్రదాయ ఎత్నిక్ వేర్కు నిలయం కావడంతో పాటుగా మహోన్నతమైన భారతీయ వారసత్వం, సాంప్రదాయాలకు గత 58 ఏండ్లుగా ప్రసిద్ధి చెందిన నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ఎనిమిదో షోరూం కొత్తపేటలో ప్రారంభించడం చాల
కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి
నవతెలంగాణ-తుర్కయాంజల్
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తుర్కయాంజల్ మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి తెలిపారు. 2022 స్వచ్ సర్వేక్
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ నూతన గృహంలో గురువారం ఏర్పాటు చేసిన అయ్యప్ప మహా పడిపూజకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్&
నవతెలంగాణ-బేగంపేట
రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని నల్లగుట్ట మెక్లోడ్గూడాలో నూతనంగా నిర్మిస్తున్న డ్రయినేజీ పైప్లైన్ పనుల్లో తప్పనిసరిగా నాణ్యత పాటించాలని కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ కాంట్ర
నవతెలంగాణ-శామీర్పేట
వైకల్యం శరీరానికే మనసుకు కాదని, పలు రంగాల్లో వికలాంగులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చల్లా సుధీర్, గాదె వెంకటేష్ అన్నారు. గురువారం మండలంలోని అలియాబాద్ గ్రామంలో చల్లా సుధీ
నవతెలంగాణ-ఉప్పల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్చ డీజిల్పై ఉన్న వ్యాట్ను వెంటనే తగ్గించాలి అని ఓబీసీ మోర్చా మేడ్చల్ అధికార ప్రతినిధి కొల్లు బాలరాజు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజు కాలనీలో ఎలీం ఎంబీ చర్చిని ఈనెల 4న ప్రారంభించనున్నట్టుచర్చి కమిటీ సభ్యులు ఎం.జై. పరంజ్యోతి తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవ. డా.డీఎన్. పురుషోత్తం, రెవ. పి.
నవతెలంగాణ-శామీర్ పేట
ఎయిడ్స్ను అంతం చేయండి అనే నినాదంతో ఒకే మాట ఒకే బాటగా ప్రపంచమంతా ముందుకు సాగుతుందని తుర్కపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ డాక్టర్ ఎంపల్లి సృజన పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా త
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సీఎం రిలీఫ్ పండ్ పేద ప్రజలకు వరం లాంటిదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ 8వ వార్డులోని ఎల్ఎన్ఆర్ కాలనీకి చెందిన పి.రాజమణి
నవతెలంగాణ-తుర్కయాంజల్
ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని తుర్కయాంజల్ మున్సిపల్ కమిషనర్ ఎమ్ఎన్ఆర్ జ్యోతి వ్యాపారులను హెచ్చరించారు. బుధవారం కమిషనర్ ఆదేశాల మేరకు తుర్కయాంజల్ కూడలిలో
నవతెలంగాణ-ఓయూ
రాజ్యాంగాన్ని బోధించాల్సిన ప్రిన్సిపాల్ రాజ్యాంగంపై జరిగే సదస్సును అడ్డుకోవడం ప్రిన్సిపాల్ అవివేకానికి నిదర్శనం అని, ఆమెపై చర్యలు తీసుకొవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్ అన్నారు
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం చిత్తశుద్ధితో నిరు పేద ప్రజల అభివద్దిని ఆకాంక్షిస్తూ ఉందని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. బుధవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ఖైరతాబాద్&zw
నవతెలంగాణ-ఓయూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కుమార్ ఆదేశానుసారం టీఆర్ఎస్ సర్కార్ చమురుపై వ్యాట్ను తగ్గించాలని బుధవారం హబ్సిగూడ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని నా
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం వెంకట్ రెడ్డి నగర్ ప్రభుత్వ దవాఖాన డాక్టర్లు నర్సుల ఆధ్వర్యంలో బస్తిలోని విధుల్లో తిరుగుతూ ఎయి
అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్గౌడ్
నవతెలంగాణ-అంబర్పేట
నూతన రోడ్ల నిర్మాణం చేపట్టి బాపునగర్లో సమస్యలను పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, అంబర్పేట
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ డివిజన్ బసవతారకం నగర్, ఇతర బస్తీల్లో చెత్తకుప్పలు పేరుకుపోయి స్థానికులు అనేక ఇబ్బందులుపడుతున్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకులు కాటూరు రమేష్ ఆధ్వర్యంలో స్థానిక బస్తీలలో పర్య
నవతెలంగాణ-కేేపీహెచ్బీ
హైదర్నగర్ బస్తీ ప్రధాన రోడ్డు వద్ద పిల్లర్ నంబర్ 675, 676ల మధ్య 15 ఫీట్ల దారి వదలాలని సీపీఐ(ఎం) కూకట్పల్లి మండల కార్యదర్శి ఎం.శంకర్తో పాటు సీపీఐ(ఎం) నాయకులు మెట్రో రైల్ అధ
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కాచవాని సింగారం గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం సమిష్టిగా కషి చేస్తుందని సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
చాదర్ఘాట్ ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు రోజులుగా ఎలక్ట్రిసిటీ అధికారులు కరెంట్ తీసివేయడంతో చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు స్థానిక కార్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్ను బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు , ప్రాంతీయ పత్రికలు, మైనార్టీ సంఘాల జ
నవతెలంగాణ-బంజారాహిల్స్
సంగారెడ్డి జిల్లా యేగోల్ గ్రామానికి చెందిన యువతికి మూడో తరగతి చదువుతున్న సమయంలో ఆటలాడుతూ చెట్టుపై ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడి నడుంవద్ద ఉండే ఎముకలకు బలంగా దెబ్బ తగలడం వల్ల (హిప్ జాయింట్) దెబ్బ తిన
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కొర్రెముల గ్రామంలోని పాండురంగ స్వామి కల్యాణ మహోత్సవానికి గ్రామ పంచాయతీ తరపున ఉపసర్పంచ్ కందుల రాజు ముదిరాజ్, కార్యదర్శి కవిత బుధవారం ఊరేగింపుగా వెళ్లి పుస్తె మట్టెలు, తలంబ్రాలు సమర్పించారు
నవతెలంగాణ-ఎల్బీనగర్
ప్రజా సమస్య లు పరిష్కరించడం కోసం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ బుధవారం కార్పొరేటర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ఉన్న డ్రయినేజీ