హైదరాబాద్
నవతెలంగాణ-శామీర్ పేట
మూడు చింతలపల్లి మండలంలోని కొల్తుర్ గ్రామంలో టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు రవీందర్ రావు శర్మ వాళ్ల పెద్దమ్మ సుశీలబాయి మరణించారు. సమాచారం అందుకున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆర్థిక సహాయం చేయాలన
నవతెలంగాణ-కూకట్పల్లి
భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశానికి తీరని లోటు అని బీజేవైఎం నేషనల్ ఆఫీస్ కో ఆర్డినేటర్ కుమార్ యాదవ్ అన్నారు. ఆల్విన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖకు మరోసారి కాసుల పంట పండింది. మంగళవారం హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో రవాణాశాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. వేలం నిర్వహించిన మూడు 3 ఫ్యాన్సీ నెంబర్లకు సుమారు రూ.4
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజా సమస్యలపై అలసత్వం వద్దు అని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో అన్ని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయ
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో తొలిసారిగా 'ప్రజల వద్దకు న్యాయం-ప్రజలందరికీ న్యాయం' అనే నినాదంతో జస్టిస్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని డిజైన్ చేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అభినందనీయులు అని రా
నవతెలంగాణ-హైదరాబాద్
నిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. మంగళవారం
నవతెలంగాణ-సరూర్నగర్
పోలీసుల స్పోర్ట్స్ మీట్ సిబ్బందిలో నూతనోత్సాహం నింపుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సంతోషం వ్యక్తం చేశారు. సరూర్నగర్ స్టేడియంలో రాచకొండ పోలీసుల ఆధ్వర్యం
నవతెలంగాణ-అంబర్పేట
యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, అంబ
నవతెలంగాణ-బోడుప్పల్
ఓ రోడ్డు ప్రమాదం కేసు నమోదు విషయంలో బాధితుల నుంచి రూ.పదివేలు లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీకి చిక్కిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్త స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు, పూర్వ స్థానిక కేడర్లలో సీనియారిటీ జాబితాలు సిద్దం చేయాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వానికి, ఇచ్చిన మాట నిలుపుకున్న తెల
నవతెలంగాణ-అడిక్మెట్
ఎస్సీ వర్గీకరణ సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తాం అని ఎమ్మార్పీఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు రుక్కమ్మ అన్నారు. ఈనెల 13న తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుదారులు, మహిళాలోకం కదిలిరావాలని పిలుపునిచ్
నవతెలంగాణ-కూకట్పల్లి
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో.62 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక
నవతెలంగాణ-సిటీబ్యూరో
పంజాగుట్టలోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ హాస్పిటల్లో పడకల సంఖ్యను పెంచుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నా
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం ఇవ్వాలని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు. మంగళవారం కీసరలోరని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాల
నవతెలంగాణ-హైదరాబాద్
వెస్లీ విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించేందుకు పాటుపడుతూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించేందుకు కృషి చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్లీ బార్సు జూనియర్ కాలేజ్
నవతెలంగాణ-హైదరాబాద్
హమాలీ బస్తీ ప్రజల సమస్యలను రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్
నవతెలంగాణ-మల్కాజిగిరి
వ్యాక్సిన్పై ఎలాంటి సందే హాలు పెట్టుకోవద్దనీ, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓమైక్రోన్ వైరస్ను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ అన
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండల ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్యాధికారి మొలుగు సరిత రెడ్డి వినతి మేరకు పేద రోగుల సౌకర్యార్థం ఆరోగ్య కేంద్రానికి నాగారం మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ ర
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హైదరాబాద్ బాస్కేట్ బాల్ అసోసియేషన
నవతెలంగాణ-బడంగ్పేట
రాష్ట్ర ప్రభుత్వ స్వఛ్చ్ సర్వెక్షన్లో భాగంగా తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు అవగాహన కలిగి ఉండా లని 18వ వార్డు కౌన్సిలర్ కే.లక్ష్మినారాయణ అన్నారు. మంగళవారం జల్పల్లి మున్సిపాల్ట
నవతెలంగాణ-హైదరాబాద్
క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్ల పిల్లలకు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డ్రైవర్లకు హామీనిచ్చారు. మంగళవారం కనెక్టెడ్ క్యాబ్ డ్రైవర్స్ వెల
నవతెలంగాణ-సరూర్నగర్
ఆర్కేపురం డివిజన్ వివిధ కాలనీలో గల పార్కుల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని డివిజన్ కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి జీహెచ్ఎంసీ, హార్టికల్చర్ అధికారులకు సూచించారు. మ
నవతెలంగాణ-హైదరాబాద్
కంటోన్మెంట్ బోర్డు మూడో వార్డు అంబేద్కర్నగర్ మర్డ్ ఫోర్ట్ అంబేద్కర్ గుడిసెల ప్రాంతంలో ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర
నవతెలంగాణ-హైదరాబాద్
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నూతన వైన్స్ షాప్స్కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా తార్నాక-మౌలాలి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శ్రీలక్ష్మీ గణపతి ఆలయానికి ఎదుట నూతనంగా 'శ్రీకొండ పోచమ్మ వైన్స్'
నవతెలంగాణ-హైదరాబాద్
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని తూర్పు జెఏసీ విభాగంలో ఉన్న దాదాపు 18 కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసుల విన్నపం మేరకు ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్
నవతెలంగాణ-హైదరాబాద్
ఎంఎల్ఆర్ఐటీ గ్రూఫ్ ఆఫ్ ఇనిస్టి ట్యూషన్స్ చైర్మెన్ మర్రి లక్ష్మణ్రెడ్డికి ఐఎఫ్పీఈఎఫ్ఎస్ఎస్ఏ అవార్డు లభించింది. ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్&
నవతెలంగాణ-బడంగ్పేట
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడలోని 2వ డివిజన్లో మిషన్ భగీరథ పథకం ద్వారా సరపరా చేసే పైపులైన్ డయాను పెంచాలని కోరుతూ శనివారం హెచ్ఎండబ్యూఎస్&
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ కార్పొరేటర్గా ఎన్నికై ఏడాది పూర్తి చేసు కున్న సందర్భంగా ఆదివారం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ దంప
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని భ్రమరాంబికా నగర్లో కాలనీ వాసులు ఆదివారం కాలనీ పార్కులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ
నవతెలంగాణ-హైదరాబాద్
ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్కు చెందిన వంగూరి సహజ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ విద్యా సంస్థ ఐఐటీ ముంబయిలో సీటు సాధించింది. ఐఐటీ చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా మారడంతో పీపుల్
నవతెలంగాణ-బడంగ్పేట్
యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసంతో పాటు మనోధైర్యం కల్గుతుందని కౌన్సిలర్లు కె.లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్ అన్నారు. ఆదివారం జల్పల్లి మున్సిపల్లోని శ్రీరాం కాలనీలో క్రికెట్ పోటీలను ప్రారంభి
గాంధీనగర్లో మద్యం షాపు తరలింపునకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి హామీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
చర్లపల్లి డివిజన్లోని గాంధీనగర్లో మద్యం షాపు వద్దంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస
నవతెలంగాణ-అడిక్మెట్
8 లక్షల మంది యూనివర్సిటీ- హాస్టల్, గురుకుల పాఠశాల కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్ షిప్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీ
నవతెలంగాణ-హైదరాబాద్
క్యాన్సర్ సంరక్షణ, నివారణలో రోగులకు ఉచితంగా సహాయం చేస్తూ, గిన్నిస్ వరల్డ్ రికార్డును అందుకున్న స్వచ్ఛంద సంస్థ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుంది. ఈసందర్భంగా జూబ
నవతెలంగాణ-అంబర్పేట
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద
నవతెలంగాణ-బోడుప్పల్
పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం అని రాచకొండ పీడీ యాక్ట్ ఏసీపీ విజరు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల శాంతి వనం పార్క్లో
నవతెలంగాణ-బోడుప్పల్
'ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా కొంతమందికే వస్తుంది. అలా ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికే ఉపయోగిస్తాను' అని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పుట్టిన
నవతెలంగాణ-హైదరాబాద్
నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారానికి పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ అశోక్ అని అన్నారు. శనివారం రాత్రి మీర్పేట్ చౌరస్తాలో కామ్రేడ్ గంగేరి అశోక్ సంతాప సభ జరిగింది.
నవతెలంగాణ-హైదరాబాద్
కార్ల్ మార్క్స్, పూలే అంబేద్కర్ మార్గంలో ఉద్యమించడమే కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన నక్సలైట్ల శాంతి చర్చలో జనశక్తి పార్టీ ప్రతినిధిగా పాల్గొని బహుజన శ్రామిక వి
నవతెలంగాణ-అంబర్పేట
మహిళా అంధుల క్రికెట్ జట్టుకు అండగా ఉంటామని బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం అంబర్పేట వాటర్ ఫాల్స్ గ్రౌండ్లో జరిగిన మహిళా అంధుల క
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భగత్సింగ్నగర్లో ప్రజలకు కేటాయించిన భూమిని వారికి ఇచ్చి కబ్జా అవుతున్న భూములను కాపాడాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.యేసురత్నం, కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఈ.ఉమామహేష్ అన్నారు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కార్మికులకు చట్టాలు ఎల్లవేళలా తోడుంటాయని జగద్గిరిగుట్ట సీఐ పి.సైదులు అన్నారు. నూతనంగా ఎన్నికైన జగద్గిరిగుట్ట భవన నిర్మాణ కార్మికుల సంఘం (ఏఐటీయూసీ) సభ్యులు ఆదివారం సీపీఐ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్, ఏఐటీయూస
బస్తీ దవాఖాన ప్రారంభోత్సంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభు
నవతెలంగాణ-దుండిగల్
ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ సఫాయి మిత్ర చాలెంజ్లో అవార్డు పొందిన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికుల సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిష్కరించడంలేదని సీఐటీయూ నిజాంపేట్
నవతెలంగాణ-బంజారాహిల్స్
జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మానవ మనుగడ ముందుకుసాగుతుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు వద్ద పికాక్ ఫెస్టివల్ను శుక్రవారం
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేద ప్రజల మేలు కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఖార్డ్,
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఫ్యాన్సీ నంబర్ల ఆన్లైన్ ఈ-వేలం ద్వారా తిరుమలగిరి ఆర్టీఏకు కాసుల వర్షం కురిసింది. కేవలం ఒక్కరోజులోనే కార్యాలయ ఖజానాకు లక్షల్లో ఆదాయం వచ్చి చేరింది. శుక్రవారం నార్త్జోన్లోని సికిద్రాబాద్-తిరుమల
మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ నగరపాలక సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ జక్క వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చె
కల్కూరి ఎల్లయ్య, (నవతెలంగాణ-బోడుప్పల్)
ఉన్నత చదువులు పెద్దగా చదవలేదు.. ఉన్నత కుటుంబంలోనూ పుట్టలేదు.. ఎక్కడున్నా ప్రజా సమస్యలపై గళమెత్తడానికి నిత్యం సిద్ధంగా ఉంటారాయన. ఇసుమంత అహంకారాన్ని దరిచేరనివ్వని ఆ నేత.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలబ
నవతెలంగాణ-బోడుప్పల్
నేటి తరం యువతకు దేశభక్తిని, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కలిగించాలని, అప్పుడే మాతృదేశ గొప్పతనం తెలిసివస్తుందని అరోరా కళాశాల ఇన్చార్జ్ డైరెక్టర్ ఎంసీ అజరు కుమార్ అన్నారు.
శుక్రవారం పర్వత