హైదరాబాద్
వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
కేసులను చేదించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం అబ్దుల్లాపూర్మెట్ మండలం, ఇ
నవతెలంగాణ-హయత్నగర్
హయత్నగర్ డివిజన్లోని అనుమగల్ బస్తీ హరిజన వాడాలో 1.26 లక్షలతో గత ఏడాది 12/11/2020 నాడు నాటి కార్పొరేటర్ శంకుస్థాపన చేసినా కూడా ఇప్పటికీ అట్టి ప్రాంతంలో పనులు ప్రారంభించకపోవడం ఏంటని హ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రెండో డోసు టీకా తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 6 , 7 , 8 వార్డులోని వాక్సినేషన్ సెంటర్లన
నవతెలంగాణ-మల్కాజిగిరి
వికలాంగులు, వృద్ధుల పెన్షన్లు రూ.6 వేలకు పెంచా లనీ, వికలాంగులకు పెన్షన్ 5వ తేదీలోపు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం కాసిం అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ ఓల్డ్ నేరేడ్
టీయూడబ్ల్యూజే యూనియన్ మేడ్చల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గణేష్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని మేడ్చల్ నియోజకవర్గ టీయూడబ్యుజె (ఐజెయూ) యూనియన్
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ కంటోన్మెంట్ వికాస్ తీవ్ర కృషి చేస్తోంది. విలీనం కోసం ప్రత్యేకంగా మంచు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటికే రాష్ట్ర, కే
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
మద్యం మత్తులో మహిళపై సామూహిక లైంగిక దాడి చేసిన దుండగులు.. ఆపై హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబ
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 7వ వార్డు-తిరుమలగిరి, గన్ రాక్ విలేజ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ పరిస్థితిని మంగళవారం శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ ప
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయిన్పల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాలను మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యా య
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి అన్నారు. సోమవార ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్లో ఏర్పాటుచేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించా
నవతెలంగాణ-ఓయూ
ఈనెల 14 నుంచి 21 వరకు కర్ణాటక రాష్ట్రం మైసూర్లో జరిగిన ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరంలో ఓయూ వాలంటీర్లు సత్తాచాటారు. మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన 150 మంది పాల్గొనగా ఓయూ నుంచి 10 వాలంటీర్లను ఎంపిక చేశారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్
నవతెలంగాణ-ఓయూ
ఓయూ డిగ్రీ, ఇన్స్టంట్ పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈమే
నవతెలంగాణ-ఓయూ
రైతు ఉద్యమంలో చనిపోయిన ఉత్తర భారతదేశ రైతులకు మూడు లక్షల చొప్పున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎక్స్ గ్రేషియా చెల్లించడం స్వాగతిస్తున్నామని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్&zw
- వీసీ ప్రొ. సంజీవ్ కుమార్ శర్మ
నవతెలంగాణ-ఓయూ
ప్రస్తుత విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఉన్నత విద్యలో స్కిల్స్తో పాటు మోరాలిటి కూడా తప్పనిసరిగా ఉండాలని మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, బీహార్ వైస్ ఛాన్సలర్
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
కాంట్రాక్ట్ సూపర్వైజర్ రాజు పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు మీనా. పి నాగేశ్వర్ అన్నారు. సోమవారం
నవతెలంగాణ-అంబర్పేట
అభివద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈమేరకు సోమవారం కాచిగూడ డివిజన్ పరిధిలోని చప్పల్ బజార్లో లింగంపల్లి నుంచి హరి మజీద్ వరకు ఏర్పాటు చేయనున్
నవతెలంగాణ-ఓయూ
ప్రయివేటు కంపెనీలలో పని చేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్, వేతనాల్లో కోత, ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారానికి చొరవతీసుకోవాలని టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి కుమార్ కోరారు. ఈమేరకు టీటీయూసీ రాష్ట్
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఓరియంటేషన్ డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్
నవతెలంగాణ-ఉప్పల్
మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండవ డోసు తీసుకోవాలని కార్పొరేటర్ గీత అన్నారు. సీఎం కేఆర్ ప్రతి ఇంటికీ వ్యాక్సినేషన్ అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రతిఒక్కరు ఈ సదవకాశాన్ని వినియోగ
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న బీసీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలోమాట్లాడుతూ బీసీ విద్యార్థులకు స్కాలర్&
నవతెలంగాణ-కల్చరల్
విజయ మాధవి సేవా సాంస్కతిక అకాడమీ నిర్వహణలో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో కార్తీక మాస నత్యోత్సవ్ నిర్వహించారు. ప్రముఖ నాట్య గురువు వేదాంతం రాధే శ్యాం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడ
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ సరస్వతి నగర్ అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు, గర్భిణులకు భోజనం చేసేందుకు ప్లేట్స్ కావాలని అంగన్ వాడీ టీచర్ సంధ్య రాణి దాతల సాయం కోరారు. తక్షణమే స్పందించిన టీఆర్ఎస్&zwnj
నవతెలంగాణ-కల్చరల్
శ్రీశ్రీ భార్గవ నాట్య కళా మండలి నిర్వహణలో రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ , చలనచిత్ర, రంగస్థల అభివద్ధి సంస్థ, శంగేరి శంకర మఠం సౌజన్యంలో రెండు రోజులు శంకర మఠం ప్రాంగణంలో రెండు పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శించారు. తొలి రోజ
నవతెలంగాణ-సుల్తాన్బజార్
బంజారా బాలికలు, మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడుల నివారణకు కు కఠిన చర్యలు చేపట్టి, దోషులను గుర్తించి కఠినంగా శిక్షించడం తోపాటు ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ప్రత్యేక చట్టం తేవాలని స్వామి నాయక్ మెమోరియ
నవతెలంగాణ-ఘట్కేసర్
వేతనాలు అడిగితే పీఎస్లో కేసు నమోదు చేయించి వేధిస్తున్న అవుషాపూర్ అరోనా కళాశాల యాజమాన్యంపై అధ్యాపకులు ఆ కళాశాల ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. అధ్యాపకులు కళాశాలలోకి రాకుండా బౌన్సర్స్తో అడ్డుకోవడం
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు అదృశ్యమయ్యారు. సీఐ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నారెడ్డి నగర్లో నివాసం ఉంటున్న కూతురు అల్లుడు దగ్గరికి వచ్చిన కరణం రాజేశ్వర్ రావు (65) ఈనెల 21న బయట
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ మండలంలో ప్రయివేట్ పాఠశాలలు పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా నడుపుతున్నారని, కరోనా కాలంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 46లో తుంగలో తొక్కి చాలా పాఠశాలలు నడుపుతున్నాయని ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షులు
నవతెలంగాణ-కల్చరల్
ప్రముఖ సినీ రచయిత జె.కె.భారవి కి ఆత్రేయ-ప్రియ శిష్య పురస్కారం ఈ నెల 26 న బహుకరిస్తున్నట్లు యువ కళావాహిని సాంస్కతిక సంస్థ అధ్యక్షులు కార్యదర్శి లంక లక్ష్మీనారాయణ, మల్లికార్జున్ ప్రకటించారు. రవీంద్రభారతిలోని పైడి
నవతెలంగాణ-కల్చరల్
ఈ నెల 24 నుంచి 30 తేదీ వరకు వారం పాటు నల్ల కుంటలోని శంకర మఠంలో శ్రీ పూర్ణ యజ్ఞ కళా పీఠం, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ సంయుక్త నిర్వహణలో శంకర మఠం సౌజన్యంతో హరి కథ సప్తాహం నిర్వహిస్తున్నట్లు రస రంజని అధ్యక్షులు డా
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదుగాలని గౌతమీ విద్యా సంస్థల చైర్మెన్ కె.రవీందర్రెడ్డి అన్నారు. ఆదివారం చింతల్ డివిజన్ పరిధిలోని పట్వారీ ఎన్క్లేవ్లో గల గౌతమి కళాశాల అవరణల
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మదిగ పిలుపు మేరకు ఈనెల 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో గల మహాత్మాగాంధీ కమ్యూనిటీ హాల్లో ఆర్ఎన్సీ మల్టీ స్ఫెషాలిటి హాస్పిటల్ సహకా రంతో నిర్వహించిన ఉచిత
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని కుత్బుల్లాపూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బంటు నరేష్ అన్నారు. రైతు పోరాటంలో అసువులు భాసిన రైతు సోదరులకు సంఘీబావంగా తెలంగాణ యువజన కాంగ్ర
నవతెలంగాణ-కల్చరర్
ఉత్తముల పేరిట అర్హులకు అందించే పురస్కారం స్వర్ణానికి సువాసనలు అద్దినట్టుగా ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. కళాకారులను గాన సభ వేదికనిచ్చి ప్రోత్స హించిన
నవతెలంగాణ-కాప్రా
రైతు ఉద్యమం దేశ ప్రజలకు స్ఫూర్తిని నింపిందనీ, ఈ ఉద్యమంతో యువత ఉద్యోగ అవకాశాల కోసం పోరాటానికి శ్రీకారం చుట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. ఏఐవైఎఫ్ ఉప్పల్&
నవతెలంగాణ-బాలానగర్
ఎలీమ్ మెనోనైట్ బేథెర్న్ చర్చి రాజు కాలనీ బాలానగర్ వారు ఆదివారం ప్రపంచ సండే స్కూల్ డే ను సూపరింటెండెంట్ ఎం.ఝాన్సీ రాణి అధ్యాపకులు బి.మరియమ్మ, జి.హెప్సిబాV్ా, బి.సంతోషి, సుశీల ఆ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, తెలంగాణ తరపున అధికారులు రిలీజ్ చేసిన 2021-2022 నోటిఫికేషన్లో పీజీ ఇన్ సర్వీస్ కోటాలో ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ట్రైబల్&zwn
నవతెలంగాణ-హైదరాబాద్
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తమ ఓలా ఎస్1, ఎస్1 ప్రోస్కూటర్ కోసం కస్టమర్ టెస్ట్ రైడ్స్ ప్రారంభించింది. తొలుత రూ.20వేలు లేదా పూర్తి స్థాయి చెల్లింపులు జరిపిన వినియోగదారులకు ఈ టెస్ట్&
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
నేటి ప్రపంచంలో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకమని, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణలో ప్రముఖపాత్ర వహిస్తుం దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్ హ
నవతెలంగాణ-సిటీబ్యూరో
'థియేటర్ల (సింగిల్ స్క్రీన్)లో ద్విచక్ర వాహనాలకు రూ.20, నాలుగు చక్రాల వాహనాలకు రూ.30ల చొప్పున పార్కింగ్ రుసుము వసూలు చేయొచ్చు. మాల్స్, మల్టీప్లెక్స్, ఇతర వాణిజ్య సముదాయాల్లో పాత నిబంధనలే వర్త
నవతెలంగాణ-హయత్నగర్
తండ్రి కారు కింద పడి కొడుకు మతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మన్సు రాబాద్ పరిధిల
సక్సెస్ స్కూల్ డైరెక్టర్ మహ్మద్ షుజవుద్దీన్
నవతెలంగాణ-బడంగ్పేట్
పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదుగాలని సక్సెస్ స్కూల్ డైరెక్టర్ మహ్మద్&z
నవతెలంగాణ-ధూల్పేట్
మైనార్టీల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి వివక్ష తగదని ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అన్నారు. ఆదివారం కిషన్బాగ్లో ఆవాజ్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సం
కురుమ సంఘం నాయకుల డిమాండ్
నవతెలంగాణ-ఉప్పల్
విధి నిర్వాహణలో విద్యుదాఘాతానికి గురై చనిపోయిన దేవరుప్పల మండలం కొలుపుల రవి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొరిగే రమేశ్ కు
నవతెలంగాణ-కల్చరల్
కథా రచయితలు తమ కథనంలో వర్తమాన సమాజాన్ని ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్ని చేర్చి చరిత్రగా పాఠకులకు అందిస్తారని ప్రముఖ రచయిత మంగారి రాజేందర్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సింగిడి రచయితల సంఘం నిర్వహణలో
నవతెలంగాణ-ఉప్పల్
శిల్పారామం, శ్రీ రాధికా సంగీత నత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కతిక శాఖ సంయుక్త నిర్వహణ నాట్య గురువర్యులు రమణి సిద్ది, ఇందుమతి ఘంటి ''కూచిపూడి నత్య నీరాజనం ''సాంస్కతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ అతిధు
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో యువ ఖేల్ కడ్ మహాసింగ్ తెలంగాణ స్పోర్ట్స్ మీట్ వారు నిర్వహించిన అండర్-1
సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీరాం కాలనీలో నిర్వహించే శ్రీ బ్రమరాంబిక శ్రీ మల్లికార్జున స్వామి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలకు రావాలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో కరోనా వ్యాధి ముంపు నుంచి నగర ప్రజలను విముక్తి చేసేందుకు గ్రేటర్ పరిధిలోని కాలనీలలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు జీహెచ్ఎంసీ తెలిపింది
నవతెలంగాణ-సరూర్నగర్
రక్త దానం చేయడం వల్ల అపాయంలో ఉన్న వారికి ప్రాణ దానం చేసినట్లు అని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. రెడ్ డ్రాప్ యువజన