Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Sat 19 Feb 01:25:27.417953 2022
వేల కోట్లలో అప్పు తీసుకో.. బ్యాంక్లను ముంచు.. ఆపై విదేశాలకు పారిపో' ఇది భారత్లో కార్పొరేట్లకు పారిపాటిగా మారిపోయింది. ఇప్పటి వరకు విజరు మాల్యా, నీరవ్ మోడీ, మోహుల్ చోక
Sat 19 Feb 01:25:46.438679 2022
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ)కు వ్యతిరేకం యూపీలో నిరసన ప్రదర్శనలలో దాదాపు ఐదువేల మందిపై 350 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి
Fri 18 Feb 01:14:27.126999 2022
వేతనాల పెంపుతో సహా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై హర్యానా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి అహర్నిశలు సే
Fri 18 Feb 01:13:03.645847 2022
భారత ప్రజాస్వామ్యం క్షీణించిందని సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఆదేశ పార్లమెంటులో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత మొదటి ప్రధాని జవహరల్లాల్ నెహ్రూను కూడా సింగపూర
Fri 18 Feb 01:14:07.481918 2022
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేరళ రాష్ట్రం మరోసారి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలోని స్వయం పరిపాలన సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించేలా నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని
Thu 17 Feb 05:06:37.610268 2022
మోడీ సర్కారుకు పథకాలను ప్రచారం చేసుకొని రాజకీయంగా లబ్ది పొందటంపై ఉన్న శ్రద్ధ వాటి అమలుపై మాత్రం కనిపించడం లేదు. మూడేండ్ల క్రితం ప్రారంభమైన ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన
Thu 17 Feb 05:05:55.5298 2022
మోడీ అధికారంలోకి వచ్చాక.. దేశంలో లూట్ మోడల్ ఉరుకులాడుతోంది. బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలు అస్సలు ఆగటంలేదు. గుజరాత్లోని ఏబీజీ షిప్యార్డ్ కంపెనీ ఏకంగా రెండు డజన్లకు ప
Thu 17 Feb 05:05:43.531907 2022
పంజాబ్లో పోలింగ్ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఆప్, అమరీందర్సింగ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా
Thu 17 Feb 05:05:29.875155 2022
ఐడీబీఐ బ్యాంక్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి మోడీ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తొలుత ప్రయివేటు పెట్టుబడిదారుల అభిప్రా యాలను తెలుసుకునేందుకు రోడ్షోలు నిర్
Thu 17 Feb 05:05:23.923663 2022
Wed 16 Feb 01:30:24.906559 2022
ప్రముఖ పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మృతి చెందారు. హర్యానాలోని సోనిపట్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. దీప్ సిద్ధూ మృతిని సోనిపట్ పోలీసులు ధ్రువీక
Wed 16 Feb 01:29:43.898293 2022
కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 60 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, మతతత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన డీవైఎఫ్ఐ
Wed 16 Feb 01:33:07.374537 2022
తోళ్ల పరిశ్రమలతో కళకళలాడే కాన్పూర్..ఇప్పుడు కారు చీకట్లో మగ్గిపోయింది. ఎక్కడ చూసినా.. మూతపడ్డ పరిశ్రమలు, ఉపాధి కోసం తిరుగుతున్న కార్మికులు కనిపిస్తున్నారు. కరోనా సంక్షోభ
Wed 16 Feb 01:27:49.105238 2022
ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డిజిగా ఉన్న కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్రెడ్డిని నూతన డీజీపీగా నియమితులైనారు. మంగళవ
Wed 16 Feb 00:21:09.127375 2022
'యూపీలో ఉండాలంటే యోగి అనాల్సిందే.బీజేపీ ఓటు వేయనివారిని తొక్కించేందుకు బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయి' అంటూ బీజేపీఎల్పీ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం సోషల్మీ డియా వేద
Wed 16 Feb 00:19:17.00235 2022
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఐదో కేసులోనూ ఆయన్ని న్యాయస్థానం దోష
Wed 16 Feb 00:18:23.778691 2022
ఏపీలోని గురటూరు జిల్లాలో ఇసుక సరఫరా చేస్తున్న లారీల యజమానులు తమ వాహనాలను ఎక్కడిక్కడే నిలిపివేశారు. సోమవారమే కొన్ని ప్రాంతాల్లోనే ఆపినా మంగళవారం జిల్లా అంతటా నిలిపివేసి సమ
Wed 16 Feb 00:17:46.592473 2022
ఏపీలో మూడు రాజధానుల అంశం వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహన్ని రూపొందించినట్లు తెలిసింది. ఒక రాజధానితో పాటు రెండు ఉపరాజధానులను ప్రతిపాదించడానికి ప్రభుత్వం
Wed 16 Feb 00:01:53.756331 2022
కాంగ్రెస్కి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనయర్ నేత, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఆప్కి అనుకూల పవనాలు వీస్తున్
Wed 16 Feb 00:01:06.483609 2022
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతుండటం ఊరట కలిగిస్తోంది. కోవిడ్ థర్డ్వేవ్ వేళ ఆందోళనలను ఉన్నప్పటికీ రోజువారీ కేసులు తగ్గుతుండటంతో కాస్త ఉపశమనం కలుగుతోంది. మరో వైపు దేశ
Tue 15 Feb 02:48:00.021838 2022
హిజాబ్ ధరించరాదని కర్నాటక ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల వల్లే రాష్ట్రంలో సమ
Tue 15 Feb 02:48:14.719549 2022
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మేనల్లుడు రాజీవ్ కుమార్ కోవింద్ బీజేపీకి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ నుంచి వలసలు పెరిగాయి. ప
Tue 15 Feb 02:52:44.334078 2022
ప్రస్తుతం కర్నాటక నుంచి దేశవ్యాప్తంగా నడుస్తోన్న వివాదం హిజాబ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు జారారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే దేశంలో లైంగికదాడుల రేటు అత్యధికంగా ఉందంటూ కర
Tue 15 Feb 03:05:05.731623 2022
ముస్లింలను అవమానించేలా బీజేపీ ఎమ్మెల్యే రాఘవేంద్ర సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది. తాను తిరిగి ఎమ్మెల్యేగా ఎన్ని
Tue 15 Feb 02:08:48.569133 2022
మోడీ పంజాబ్ పర్యటనపై రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆయన పర్యటనలో నిరసన వ్యక్తం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. కేంద్ర మంత్రి ఆశిశ్ మిశ్రాకు బెయిల్ లభి
Tue 15 Feb 02:49:58.211644 2022
కేంద్రంలోని మోడీ సర్కార్ గత రెండున్నరేండ్లుగా రాష్ట్రాల హక్కుల మీద, వనరుల మీద ఎడాపెడా సాగిస్తున్న దాడిని నిలువరించడానికి బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ
Tue 15 Feb 02:50:15.406053 2022
కొత్త సంవత్స రంలో మొదటిసారిగా, నూతన చైర్మెన్ ఎస్.సోమనాథ్ హయాంలో ఇస్రో సోమవారం మూడు ఉపగ్ర హాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సోమవారం తెల్లవారు జామున నింగిని,
Tue 15 Feb 02:50:23.397387 2022
దేశంలో ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 6.01 శాతానికి ఎగిసింది. ముఖ్యంగా అహారోత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు ఆ
Tue 15 Feb 01:49:28.445947 2022
జాతీయ భద్రతకు ముప్పు పేరుతో 54 చైనీస్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 54 చైనీస్ మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధించాలని కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫ
Tue 15 Feb 02:52:30.029063 2022
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 26న వేసిన ఛార్జిషీట్తో పాటు ఐదవ నిందితునిగా దేవిరెడ్డి శంకర్ర
Tue 15 Feb 01:46:27.924501 2022
ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ల్లో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు వార్తలందలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. యూపీలో సో
Tue 15 Feb 01:45:34.871158 2022
ఉత్తరప్రదేశ్లో రైతు వ్యతిరేకి బీజేపీని శిక్షించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) నేతలకు పిలుపునిచ్చారు. 'మిషన్ ఉత్తరప్రదేశ్''లో భాగంగా సోమవారం కాన్పూర్ ప్రెస్క్
Tue 15 Feb 01:42:49.728273 2022
సైనికులు త్యాగాలు వృథా కానివ్వబోమని, సరైన సమాధానం ఇస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పుల్వామా తీవ్రవాద దాడిలో మృతి చెందిన సిఆర్పిఎఫ్ సిబ్బందిని గుర్త
Tue 15 Feb 01:42:27.813757 2022
ఏపీలో రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల 18వ తేదీ నుంచి అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూను తొల
Tue 15 Feb 01:42:00.538887 2022
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ ప్రవీణ్ ప్రకాష్ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఎపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్గా ఆ
Tue 15 Feb 01:39:57.772976 2022
దేశంలో కొత్త కేసుల సంఖ్య 35 వేల దిగువకు చేరింది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... 24 గంటల వ్యవధిలో 10.67 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహి
Tue 15 Feb 01:38:47.997789 2022
రాజ్నగర్ అసెంబ్లీ నియోజవర్గంలోని కమలాపూర్లో బిజెపి గూండాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సిపిఎం కార్యకర్త బెను బిశ్వాస్ కుటుంబాన్ని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ము
Tue 15 Feb 00:54:37.940446 2022
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేసే డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులకు మే 2020 నుంచి సెప్టెంబర్ 2021 వరకు లాక్డౌన్సాకుతో నిలిపేసిన వేత
Tue 15 Feb 00:28:19.944797 2022
ఏబీజీ షిప్యార్డ్ మోసాన్ని బ్యాంక్లు సాధారణ సమయం కంటే వేగంగానే గుర్తించాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2014 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాయన్నారు. ఈ స్
Mon 14 Feb 01:43:35.460854 2022
కేంద్రహౌం శాఖమంత్రి అమిత్ షాకు రైతు సెగ తగిలింది. పంజాబ్లోని పటియాలాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనటానికి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం)ప
Mon 14 Feb 01:44:59.59073 2022
తొలి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ వద్ద ప్రిసైడింగ్ అధికారిని కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్పై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్
Mon 14 Feb 01:45:14.499689 2022
దేశంలో బొగ్గు కొరత మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తప్ప మిగతా పరిశ్రమలకు సరిపడా బొగ్గు సరఫరా కావటం లేదు. దాంతో ఇనుము, అల్యూమినియం, ఉక్కు, సి
Mon 14 Feb 01:21:45.28712 2022
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు దళాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రత్యేక పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. 2021-22 నుంచి 2025-26 వరకు అమలయ్యే
Mon 14 Feb 01:45:29.371697 2022
మోడీ సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని సకలజనులను నిరాశ పరిచింది. దాదాపు అన్ని రంగాల పైనా ఇదే తీరు కనిపిస్తున్నది. ఇప్పటికే భారత్లో కరోనా మహమ్మారి తీసుకొచ్చిన
Mon 14 Feb 01:12:18.91832 2022
ఉత్తరప్రదేశ్లోని 55 అసెంబ్లీ స్థానాలకు, గోవా, ఉత్తరాఖండ్లోని అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 81 లక్షల మంది
Mon 14 Feb 01:45:47.651662 2022
భారతీయ రైల్వేలో పలు సర్వీస్ కేడర్స్ను ఒకే గొడుగు తీసుకొస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, మెడికల్ సర్వీస్ కేడర్స్ మినహా..మిగతా 8 సర్వీ
Mon 14 Feb 01:47:54.829692 2022
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ను నేడు (సోమవారం) నింగిలోకి పంపనున్నది. ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ52 రాక
Mon 14 Feb 00:48:12.39506 2022
ఉత్తరాఖండ్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలోని రైతులంతా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తీవ్రమైన
Mon 14 Feb 00:47:35.159228 2022
రాష్ట్రాలకు ఉమ్మడి పౌరసృతి చట్టం చేసే అధికారంపై న్యాయ రంగ నిఫుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు ఇలాంటి అధికారం ఉంటుందని కొందరు చెబుతుంటే, ఇలాంటి అధి
Mon 14 Feb 00:47:08.549245 2022
మూడు రాఫెల్ యుద్ధ విమానాలు వారం రోజుల్లో భారత్కు చేరుకోనున్నాయి. చివరి దఫాగా ఫ్రాన్స్లో భారత వాయు సేన ఇప్పటికే డెలివరీ తీసుకుందని, ఈ వారం మధ్యలో దేశానికి చేరుకుంటాయని
×
Registration